King Charles III |బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్-3కి ఓ చిన్నారి నుంచి చిలిపి ప్రశ్న ఎదురైంది. సామాజిక శ్రేయస్సును ప్రోత్సహించే ప్రజల సంస్థ అయిన ప్రాజెక్ట్ జీరో వాల్తమ్స్టోవ్ అనే సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో �
Gujarat elections | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఆయా పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. గుజరాత్లో గెలుపే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇవాళ ఎన్నికల ప్రచారంలో
విదేశీ ఉన్నత విద్యను అభ్యసించాలనుకొంటున్న ఇంజినీరింగ్ విద్యార్థులు స్పష్టమైన ప్రణాళిక రూపొందించుకోవాలని వై యాక్సిస్ సొల్యూషన్స్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఫైజుల్ హసన్ అన్నారు.
జేఎన్టీయూలో బీటెక్, ఫార్మసీ చదువుతున్న విద్యార్థులకు కనీసం 25 శాతం క్రెడిట్ ఉంటే సరిపోతుందని, వారందరినీ పై తరగతులకు ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నామని యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్
విద్యార్థుల నైపుణ్యాభివృద్ధే ధ్యేయంగా విశ్వవిద్యాలయాలకు నూతన సిలబన్ను ఇప్పటికే సిద్ధం చేశామని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్సీ అగ్రవాల్ చెప్పా రు.
Air India | సీనియర్ సిటిజన్లు, విద్యార్థులకు టాటాల యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా (Air India) షాకిచ్చింది. ఎకానమీ క్లాస్లో ప్రయాణించే వయోవృద్ధులు, విద్యార్థులకు బేసిక్ ఫేర్పై గతంలో 50 శాతం
డబుల్ ఇంజిన్ సర్కార్తో అభివృద్ధి పరుగులు పెడుతుందని, మౌలిక వసతులకు తిరుగుండదని బీజేపీ నేతలు చెప్పే మాటలన్నీ పచ్చి అబద్ధాలని మరోసారి రుజువైంది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో పాఠశాల విద్యార్థులు రోజు న
జాతీయ ఇన్స్పైర్లో పెద్దపల్లి జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు మెరిశారు. తమ ఆవిష్కరణలతో సత్తా చాటారు. ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు ఢిల్లీలో నిర్వహించిన ఇన్స్పైర్ జాతీయ ప్రదర్శనకు రాష్ట్రం నుంచి 36 మంద�