ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఈ నెల 11 నుంచి 18లోపు వ్యాసరచన పోటీలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
రాష్ట్రంలో ప్రభుత్వ బడులు లేని పల్లెలు, ఆవాసాల్లో ఉంటూ చదువుకొంటున్న విద్యార్థులకు రవాణాభత్యాన్ని ఇచ్చేందుకు సమగ్రశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రాష్ట్రంలోని 3,882 కుగ్ర�
ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్యను పెంచేందుకు లెక్చరర్లు నడుంబిగించారు. దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనందున పోస్టర్ల ద్వారా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ డిగ�
విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజు శ్రీ జైపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ప�
సీఎం కేసీఆర్ బీసీలకు విద్యా ప్రదాతగా మారారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. రాష్ట్రంలో ఏటా కొత్త గురుకులాలను ఏర్పాటుచేస్తూ మొత్తంగా ప్రస్తుతమున్న 281 గురుకులాలను రెట్టింపు చేస్తామన�
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బడి బాట కార్యక్రమం సత్ఫలితాలు ఇచ్చింది. జూన్ 3నుంచి 30వరకు నిర్వహించిన బడిబాటలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి ప్రజలను చైతన్యం చేయడంతో సర�
అగ్నిపథ్ నిరసనల సందర్భంగా అరెస్టయిన యువకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జరిగిన ఈ నిరస�
ఈ చిత్రంలో ఓ తండ్రి తన పిల్లలను బడికి తీసుకెళ్తున్నారని అనుకొంటున్నారా! పిల్లలను బడికి తీసుకెళ్తున్న ఈయన.. ప్రభుత్వ ఉపాధ్యాయుడు. జనగామ జిల్లా చిల్పూరు మండలం గార్లగడ్డ తండా ఆమ్లేట్ తండా కచ్చర్ల తండాలోని
పేద విద్యార్థులకు విద్యతోపాటు భోజన వసతి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో గురుకులాలను ఏర్పాటు చేసింది. ఇందులో నాణ్యమైన బోధనతోపాటు ఆటల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తుండడంతో విద్యార్థులు ప
మండలంలో 439 మంది పరీక్ష రాయగా 431 మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈవో మధుసూదన్ తెలిపారు. స్వర్ణ, చించోలి(బి), ఆలూర్, కౌట్ల(బి), జామ్, బీరవెల్లి, జామ్ కేజీబీవీ, జామ్ గురుకుల పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయన
Recounting | పదో తరగతి ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 90 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. పరీక్షల్లో ఫెయిల్ అయినవారు, మార్కులు తక్కువ వచ్చిన వారు నేటి నుంచి 15 రోజుల్లోగ
విద్యార్థులపైకి ట్రాక్టర్ దూసుకెళ్లడంతో ఇద్దరు దుర్మరణం చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్ జిల్లా రంగంపేటలో మంగళవారం చోటుచేసుకొన్నది. కొల్చారం ఎస్సై శ్రీనివాస్గౌడ్, ప్రత్యక్ష సాక్షుల �
ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల్లో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ప్రతిభ చూపారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో హసన్పర్తి ప్రభుత్వ కళాశాల విద్యార్థిని కొర్రె మేఘనా సింధు ఎంపీసీలో 990, ఏ తేజ దీ�
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎస్సార్ విద్యా సంస్థల విద్యార్థులు విజయభేరి మోగించారని చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి తెలిపా రు. మంగళవారం హనుమకొండ కాకాజీకాలనీలో ఎస్సార్ గర్ల్స్ జూనియర్ కళాశాలలో ఆయన డైరెక్ట