భోపాల్, సెప్టెంబర్ 27: డబుల్ ఇంజిన్ సర్కార్తో అభివృద్ధి పరుగులు పెడుతుందని, మౌలిక వసతులకు తిరుగుండదని బీజేపీ నేతలు చెప్పే మాటలన్నీ పచ్చి అబద్ధాలని మరోసారి రుజువైంది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో పాఠశాల విద్యార్థులు రోజు నరకం అనుభవిస్తున్నారు. తరగతి గదులను విద్యార్థులే ఊడ్చుకోవాలి.. ఆహారం వాళ్లే వండుకోవాలి.. మరుగుదొడ్లను వాళ్లే శుభ్రం చేసుకోవాలి.. దీంతో విద్యార్థులు చదువుపై దృష్టిసారించలేకపోతున్నారు.
87,630 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ