నగర పాలక సంస్థ తీరే సపరేటు. బల్దియా ప్రధాన కార్యాలయంలో ఆఫీసర్ల కంటే అటెండర్లే ఎక్కువ కనిపిస్తున్నరు. ప్రతి చాంబర్లో ఇద్దరు నుంచి ముగ్గురు వారే. ఏకంగా ఒక చాంబర్కు ఎనిమిది మంది ఉన్నారంటే కార్యాలయ నిర్వహ�
బతికిండగానే మంటలో పడి కాలి బూడిదయ్యాడు ఓ పారిశుద్ధ్య కార్మికుడు.. మూర్చవ్యాధి వస్తే సుమారు అర్ధగంట పాటు నేలపై పడి కొట్టుకుంటూ తిరిగి యాధాస్థానానికి వస్తాడు. కానీ ఈ సారి మూర్చ వ్యాధి వచ్చిన సమయంలో పక్కనే �
ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న పారిశుధ్య కార్మికుల వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఐటీయూ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు నాగేశ్వర్రావు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్�
భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శతజయంతోత్సవాల సందర్భంగా అల్వాల్ పారిశుధ్య కార్మికులకు సత్యసాయి బాబా రాష్ట్ర సంస్థల అధ్యక్షులు పి.వెంట్రావు దుస్తులు పంపిణీ చేశారు.
గ్రామాల్లో చెత్తా చెదారం లేకుండా అహర్నిశలు కృషి చేస్తున్న పారిశుధ్య కార్మికులకు నెల నెలా జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం కష్టాల పాలుచేస్తుందని మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి విమర్శిం
కొత్తగా ఏర్పాటైన ఇంద్రేశం మున్సిపాలిటీని సమస్యలు పీడిస్తున్నాయి. ఈ మున్సిపాలిటీకి నిధులు లేకపోవడంతో పాటు సిబ్బంది నియామకం జరగక పోవడంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.
పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని శానిటేషన్ వర్కర్స్ డిమాండ్ చేశారు. శుక్రవారం హుజూరాబాద్ పట్టణం లోని ఏరియా ఆసుపత్రి లో తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యం లో
Collector Rahul Raj | అధిక సంఖ్య (192)లో గణేష్ విగ్రహాల నిమజ్జనం జరగనుండటంతో, 30 మంది గజ ఈతగాళ్లు, 30 మంది శానిటేషన్ వర్కర్స్ రెండు విడతలుగా విధులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ�
ఇటీవల ఎడతెరపి లేకుండా కురిసిన వానలకు తోడు ప్రత్యేకాధికారుల పాలనలో పారిశుధ్యం పడకేయడంతో మెదక్ జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రజలు మలేరియా, డెంగీ, వైరల్ జ్వరాల బారిన పడుతున్నారు.
సిటీలోని బస్సు షెల్టర్లు కంపు కొడుతున్నాయి. బస్సుల కోసం వచ్చే ప్రయాణికులకు దుర్వాసన, మురుగు కంపు స్వాగతం పలుకుతున్నాయి. దీంతో బస్సు షెల్టర్లలో నిలబడాల్సిన ప్రయాణికులు దుర్వాసన భరించలేక దూరాన నిల్చోవాల
కాస్మొపాలిటన్ సొగసుతో, పటిష్ట లా అండ్ ఆర్డర్తో విశ్వనగర కిరీటాన్ని సిగన ధరించిన సిటీ.. హైదరాబాద్. నిన్నమొన్నటి దాకా హైదరాబాద్ అంటే ఐటీ రాజధాని! కొలువులు, పెట్టుబడుల కోలాహలం! ట్యాంక్బండ్పై ఫన్డేగ�
ప్రమాదాలకు , అనారోగ్యానికి గురి కాకుండా పారిశుద్ధ్య సిబ్బంది విధి నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ (ఎఫ్ఏసీ) జే అరుణ శ్రీ సూచించారు. రామగు�