Sanitation Workers | హైడ్రా అధికారులు కార్మికులతో ప్రమాదకర స్థితిలో పనులు చేయిస్తున్నారు. నాంపల్లి, గోషామహల్ పరిధిలో హైడ్రా అధికారులు ఓపెన్ నాలాల్లో మాన్సూన్ ఎమర్జెన్సీ కార్మికులతో పని చేయిస్తున్న తీరు వారి పట్�
పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని పారిశుధ్య కార్మికులు డిమాండ్ చేశారు. నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం కార్మికులు విధులు బహిష్కరించి రోడ్డుప
చుంచుపల్లి మండల పరిధిలోని ఎన్కే నగర్ గ్రామ పంచాయతీలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులు గత రెండు నెలలుగా జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ పంచాయతీలో మొత్తం 9 మంది పారిశుధ్య కార్మికులు పని చేస్
గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు పర్మినెంట్ హోదా ఇవ్వాలని, కార్మికులుగా గుర్తించి కార్మిక చట్టాలను వర్తింపచేయాలని తెలంగాణ రైతుకూలీ సంఘం నాయకుడు డి.పున్నంచంద్ డిమాండ్ చేశారు. సోమవ�
నిత్యం చెత్తను తొలగించే పారిశుధ్య కార్మికులను చీపురు కష్టాలు వెం టాడుతున్నాయి. విలీన మున్సిపాలిటీల్లో దాదాపు ఏడు నెలలుగా చీపురు కట్టలకు కాసులు రాకపోవడంతో వారికి ఇబ్బందిగా మారింది. ఉన్నతాధికారులకు విన�
జగిత్యాల రూరల్ మండలం ధర్మారం గ్రామానికి చెందిన కోరెపు గంగారాం 1980లో జగిత్యాల పట్టణంలోని కృష్ణానగర్లో 4గుంటల భూమిని కొనుగోలు చేశాడు. ఆ తర్వాత అందులో నుంచి రెండు గుంటలు ఆయన సోదరికి బహుమతిగా ఇచ్చాడు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అరెస్టుల పర్వం కొనసాగుతున్నది. డిమాండ్ల సాధన కోసం పోరుబాట పట్టిన వారిని పోలీసులు నిర్బంధిస్తున్నారు. మొన్న అంగన్వాడీలు, నిన్న పారిశుద్ధ్య కార్మికులను ముందస్తుగా అరెస్టు చ�
జీహెచ్ఎంసీ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులు పనులు చేయడమే లేదన్న సీఎం రేవంత్రెడ్డిది విషప్రచారమేనని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. వారిపై ఆయనకు ఎందుకంత అక్కసు అని ప�
గత 20-25 ఏండ్లుగా తమ నగర పరిశుభ్రత కోసం పాటుపడుతున్న ఒక పారిశుధ్య కార్మికుని ఇద్దరు కూతుళ్ల కోసం ఏకంగా నగర ప్రజలంతా ముందుకు వచ్చి అట్టహాసంగా పెండ్లి జరిపించిన ఘటన రాజస్థాన్లో జరిగింది.
గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ అయిన పట్టణాల్లో అభివృద్ధి అడుగు ముందుకు పడకపోగా, రెండడుగులు వెనకి పడింది. అధికార యంత్రాంగం లేక, నిధుల ప్రవాహం కరువై ఈ పురపాలికలు అనాథలుగా మారాయి. కొత్త �
పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తించిన కేసీఆర్ నాడు వారు అడక్కుండానే మూడు సార్లు జీతాలు పెంచారని అంబర్పేట నియోజకవర్గం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ గుర్తు చేశారు.