Sanitation workers | కోల్ సిటీ, ఏప్రిల్ 20 : దివంగత మాజీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాదరావు జ్ఞాపకార్థం రామగుండం నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులకు స్టీల్ వాటర్ బాటిళ్లు ఆదివారం అందజేశారు.
రోజురోజుకి పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా పనివేళలు మార్చాలంటూ సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టర్ పారిశుధ్య కార్మికులు జనరల్ మేనేజర్ సివిల్ టి.సూర్యానారాయణకు విజ్ఞప్తి చేయగా ఆయన సానుక�
తమకు ఇవ్వాల్సిన వేతనాలు ఇవ్వకుండా, పీఎఫ్ జమచేయకుండా వెట్టిచాకిరి చేయిస్తున్నారని, మున్సిపల్ కమిషనర్ తమ సంక్షేమాన్ని విస్మరించారని రామాయంపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట శనివారం పారిశుధ్య కార్మికులు
పల్లెసీమలు బాగుంటేనే రాష్ట్ర, దేశ ప్రగతి బాగుంటుంది. గ్రామీణ వ్యవస్థ పట్టుగా ఉంటే అన్ని రంగాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు అంటూ చెబుతుంటే.. వినడానికి సొంపుగానే ఉన్నది. నాడు గ�
‘అసలే చాలీ చాలని వేతనాలు.. 14 నెలలుగా ఇస్తలేరు. మేమంతా బతుకుడెట్లా.. పూట గడవడం దినదిన గండంగా మారింది. వేతనాలు వెంటనే విడుదల చేయాలి’ అంటూ పారిశుధ్య కార్మికులు (ఎన్ఎంఆర్) డిమాండ్ చేశారు.
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ నగరపాలక సంస్థలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులు ఆందోళన చేశారు. బీఆర్టీయూ అనుబంధ సంఘం కరీంనగర్ మున్సిపల్ వరర్స్, ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్య�
CM Yogi Adityanath: త్రివేణి సంగమంలోని అరైల్ ఘట్ వద్ద సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోటులో ప్రయాణం చేసి .. గంగా హారతిలో పాల్గొన్నారు. ఆ తర్వాత శానిటేషన్ కార్మికులతో కలిసి లంచ్ చేశారు.
Maha Kumbh | ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ (Prayagraj)లో జరుగుతున్న మహాకుంభమేళా (Maha Kumbh Mela) రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో గిన్నిస్ రికార్డు (Guinness World Record) లక్ష్యంగా పారిశుద్ధ్య కార్మికులు (sanitation workers) కుంభమేళా ప్రాంతంలో క్లీ�
తెల్లవారుజామునే మనకు వినిపించేది గ్రామపంచాయతీ వారి చెత్త సేకరణ సమాచారం మైకు. ‘ఆ రండమ్మా రండీ.. చెత్త బండి వచ్చిందమ్మా’ అంటూ విజిల్ వేసి ఇంటి ముందుకొచ్చి పారిశుధ్య సిబ్బంది చెత్తను సేకరించి తీసుకెళ్తుం�
పారిశుధ్యం నిర్వహిస్తున్న తమ తల్లిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా.. ఆమె మృతి చెందింది. ఈ ప్రమాదంలో పారిపోయిన వాహనదారుడిని పట్టుకొని శిక్షించి, తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మృతురాలి కుటుంబసభ్యులు ప్రభుత�
మూలిగే నక్కపై తాటిపండు పడిందన్న చందంగా..అప్పుల ఊబిలో కూరుకుపోయిన జీహెచ్ఎంసీ ఖజానాపై మరింత ఆర్థిక భారం మోపే నిర్ణయాలకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే సంస్థ రూ. 6530కోట్ల అప్పులకు రోజు వారీ మిత్తి రూ.
కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలలుగా తమకు వేతనాలు అందించడం లేదని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పంచాయతీల పారిశుధ్య కార్మికులు, మల్టీపర్పస్ వర్కర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా తమ కుటుంబాలు గడవ�