GHMC | హైదరాబాద్ నగరాన్ని స్వచ్చ సర్వేక్షన్లో అగ్రభాగంలో నిలిపేలా పనిచేయాలంటూ అధికారులు ప్రకటనలు జారీ చేస్తుంటే క్షేత్రస్థాయిలో మాత్రం శానిటేషన్ విభాగం సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని జూబ�
పారిశుద్ధ్య కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కీలకంగా వ్యవహరించే కార్మికుల శ్రమను దోచుకుంటున్నది. నిజా మాబాద్ నగరంలో చెత్త సేకరించే కార్మికులకు మా
వాళ్లు సర్కారు బడుల్లో పనిచేశారు. స్కూళ్లను ఊడ్చి, కడిగి, శుభ్రం చేశారు. ఆఖరికి మూత్రశాలలు, మరుగుదొడ్లను కూడా పరిశుభ్రంగా మార్చారు. మొక్కలకు నీళ్లు పోసి, కంటికి రెప్పలా పెంచారు. అలా ఏకంగా 10 నెలల పాటు పనిచేశ�
మహదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరంలో ఈనెల 15 నుంచి 26 వరకు 12 రోజులపాటు సరస్వతీ పుష్కరాలు (Saraswati Pushkaralu) జరిగాయి. త్రివేణి సంగమంలో పున్యస్నానాలు ఆచరించేందుకు లక్షలాదిమంది భక్తులు తరలివచ్చారు.
Sanitation Workers Killed | రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులపైకి వ్యాన్ దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ఆరుగురు పారిశుద్ధ్య కార్మికులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్న మృతద
Sanitation workers | కోల్ సిటీ, ఏప్రిల్ 20 : దివంగత మాజీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాదరావు జ్ఞాపకార్థం రామగుండం నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులకు స్టీల్ వాటర్ బాటిళ్లు ఆదివారం అందజేశారు.
రోజురోజుకి పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా పనివేళలు మార్చాలంటూ సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టర్ పారిశుధ్య కార్మికులు జనరల్ మేనేజర్ సివిల్ టి.సూర్యానారాయణకు విజ్ఞప్తి చేయగా ఆయన సానుక�
తమకు ఇవ్వాల్సిన వేతనాలు ఇవ్వకుండా, పీఎఫ్ జమచేయకుండా వెట్టిచాకిరి చేయిస్తున్నారని, మున్సిపల్ కమిషనర్ తమ సంక్షేమాన్ని విస్మరించారని రామాయంపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట శనివారం పారిశుధ్య కార్మికులు
పల్లెసీమలు బాగుంటేనే రాష్ట్ర, దేశ ప్రగతి బాగుంటుంది. గ్రామీణ వ్యవస్థ పట్టుగా ఉంటే అన్ని రంగాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు అంటూ చెబుతుంటే.. వినడానికి సొంపుగానే ఉన్నది. నాడు గ�
‘అసలే చాలీ చాలని వేతనాలు.. 14 నెలలుగా ఇస్తలేరు. మేమంతా బతుకుడెట్లా.. పూట గడవడం దినదిన గండంగా మారింది. వేతనాలు వెంటనే విడుదల చేయాలి’ అంటూ పారిశుధ్య కార్మికులు (ఎన్ఎంఆర్) డిమాండ్ చేశారు.
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ నగరపాలక సంస్థలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులు ఆందోళన చేశారు. బీఆర్టీయూ అనుబంధ సంఘం కరీంనగర్ మున్సిపల్ వరర్స్, ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్య�