CM Yogi Adityanath: త్రివేణి సంగమంలోని అరైల్ ఘట్ వద్ద సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోటులో ప్రయాణం చేసి .. గంగా హారతిలో పాల్గొన్నారు. ఆ తర్వాత శానిటేషన్ కార్మికులతో కలిసి లంచ్ చేశారు.
Maha Kumbh | ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ (Prayagraj)లో జరుగుతున్న మహాకుంభమేళా (Maha Kumbh Mela) రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో గిన్నిస్ రికార్డు (Guinness World Record) లక్ష్యంగా పారిశుద్ధ్య కార్మికులు (sanitation workers) కుంభమేళా ప్రాంతంలో క్లీ�
తెల్లవారుజామునే మనకు వినిపించేది గ్రామపంచాయతీ వారి చెత్త సేకరణ సమాచారం మైకు. ‘ఆ రండమ్మా రండీ.. చెత్త బండి వచ్చిందమ్మా’ అంటూ విజిల్ వేసి ఇంటి ముందుకొచ్చి పారిశుధ్య సిబ్బంది చెత్తను సేకరించి తీసుకెళ్తుం�
పారిశుధ్యం నిర్వహిస్తున్న తమ తల్లిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా.. ఆమె మృతి చెందింది. ఈ ప్రమాదంలో పారిపోయిన వాహనదారుడిని పట్టుకొని శిక్షించి, తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మృతురాలి కుటుంబసభ్యులు ప్రభుత�
మూలిగే నక్కపై తాటిపండు పడిందన్న చందంగా..అప్పుల ఊబిలో కూరుకుపోయిన జీహెచ్ఎంసీ ఖజానాపై మరింత ఆర్థిక భారం మోపే నిర్ణయాలకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే సంస్థ రూ. 6530కోట్ల అప్పులకు రోజు వారీ మిత్తి రూ.
కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలలుగా తమకు వేతనాలు అందించడం లేదని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పంచాయతీల పారిశుధ్య కార్మికులు, మల్టీపర్పస్ వర్కర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా తమ కుటుంబాలు గడవ�
దేశ రాజధాని నగరం ఢిల్లీని కాలుష్యం వేధిస్తున్న తరుణంలో వ్యవసాయ పంటల వ్యర్థాలను బహిరంగంగా తగులబెట్టడాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ నేరానికి పాల్పడేవారికి భార
సూర్యాపేట మున్సిపాలిటీకి చెందిన పారిశుధ్య కార్మికులు మున్సిపల్ శాఖ మాజీ మంత్రి కేటీఆర్, జిల్లా మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డిని మంగళవారం హైదరాబాద్లో కలిసి తమ సమస్యలను విన్నవించుకు�
జీహెచ్ఎంసీలో కొత్తగా 1578 శానిటేషన్ వర్కర్ల నియామకానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ జీవో నం. 1473ను జారీ చేసింది. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నెలకు
నా భర్త ఉద్యోగం కోసం అడిగినందుకు లైంగికంగా వేధించడమే కాకుండా వేరే డివిజన్కు బదిలీ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్న ఎస్ఎఫ్ఏ గోల్నాక శ్రీనుపై చర్యలు తీసుకొని.. న్యాయం చేయాలి’ అని పారిశుధ్య కార్మికురాలు �
పండుగపూట పంచాయతీ కార్మికుల పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో పస్తులుండాల్సి వస్తున్నది. పొద్దున లేచింది మొదలు పల్లెల బాగు కోసం పనిచేసే మల్టీపర్పస్ వర్కర్లకు రెండు
నిత్యం ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించే విధుల్లో నిమగ్నమై ఉండే పారిశుద్ధ్య కార్మికుల భద్రత, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని సఫాయి కర్మచారి జాతీయ కమిషన్ సభ్యుడు డాక్టర్ పి.పి వావా సూచించారు.
అసలే తక్కువ జీతం.. ఆపై ఔట్సోర్సింగ్.. వెరసి రోడ్లు ఊడ్చే పారిశుధ్య కార్మికుల ఒకరోజు జీతానికి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా కోత పెట్టింది బల్దియా. వరద బాధితుల సహాయం కోసమే కోత పెట్టినట్లు అధికారులు చెబుత�