దేశ రాజధాని నగరం ఢిల్లీని కాలుష్యం వేధిస్తున్న తరుణంలో వ్యవసాయ పంటల వ్యర్థాలను బహిరంగంగా తగులబెట్టడాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ నేరానికి పాల్పడేవారికి భార
సూర్యాపేట మున్సిపాలిటీకి చెందిన పారిశుధ్య కార్మికులు మున్సిపల్ శాఖ మాజీ మంత్రి కేటీఆర్, జిల్లా మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డిని మంగళవారం హైదరాబాద్లో కలిసి తమ సమస్యలను విన్నవించుకు�
జీహెచ్ఎంసీలో కొత్తగా 1578 శానిటేషన్ వర్కర్ల నియామకానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ జీవో నం. 1473ను జారీ చేసింది. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నెలకు
నా భర్త ఉద్యోగం కోసం అడిగినందుకు లైంగికంగా వేధించడమే కాకుండా వేరే డివిజన్కు బదిలీ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్న ఎస్ఎఫ్ఏ గోల్నాక శ్రీనుపై చర్యలు తీసుకొని.. న్యాయం చేయాలి’ అని పారిశుధ్య కార్మికురాలు �
పండుగపూట పంచాయతీ కార్మికుల పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో పస్తులుండాల్సి వస్తున్నది. పొద్దున లేచింది మొదలు పల్లెల బాగు కోసం పనిచేసే మల్టీపర్పస్ వర్కర్లకు రెండు
నిత్యం ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించే విధుల్లో నిమగ్నమై ఉండే పారిశుద్ధ్య కార్మికుల భద్రత, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని సఫాయి కర్మచారి జాతీయ కమిషన్ సభ్యుడు డాక్టర్ పి.పి వావా సూచించారు.
అసలే తక్కువ జీతం.. ఆపై ఔట్సోర్సింగ్.. వెరసి రోడ్లు ఊడ్చే పారిశుధ్య కార్మికుల ఒకరోజు జీతానికి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా కోత పెట్టింది బల్దియా. వరద బాధితుల సహాయం కోసమే కోత పెట్టినట్లు అధికారులు చెబుత�
పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దని, అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు.
Sanitation workers | భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పారిశుద్ధ్య కార్మికులు(Sanitation workers) తమకు దక్కాల్సిన న్యాయపరమైన హక్కుల కోసం జీహెచ్ఎంసీ కార్యాలయం(GHMC office ) ఎదుట ఆందోళన (Protest) చేపట్టారు. గత ప్రభుత్వంలో రూ.15 వేల వేతనం ఇస్తే..
Harish Rao | తెలంగాణ రాష్ట్రంలోని ఆయా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. గత ఏడు నెలల నుంచి జీతాల్లేక పస్తులు ఉండాల్సిన పరిస్థ
మున్నేరు శాంతించింది. ఖమ్మం నగరం, ఖమ్మం రూరల్లోని దాని పరీవాహక ప్రాంతాల ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ సర్కారు సహాయ సహకారాలు అందక వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
మున్సిపాలిటీ కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు పక్కన కిరాణ దుకాణం వద్ద 11 నెలల బాలుడిని వదిలేసిన ఘటన చో టుచేసుకున్నది. అదే సమయంలో రోడ్లు శుభ్రం చేస్తున్న పారిశుధ్య సిబ్బంది బాలుడిని చూసి పోలీసుల
అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గ్రామపంచాయతీ కార్మికులు స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళన నిర్వహించారు.