పల్లె పాలన పడకేసింది. గ్రామ పంచాయతీల ఖాతాలు ఖాళీ అయ్యాయి. కనీసం గ్రామాల్లో వీధి దీపాలు, తాగునీటికి సంబంధించిన బోర్లు, పైపులైన్లకు మరమ్మతులు చేసే పరిస్థితి లేదు.
జీహెచ్ఎంసీ పరిధిలోని పారిశుధ్య కార్మికుల హాజరు నమోదు ప్రకారంగా వేతనాల చెల్లింపునకు అమలు చేస్తున్న ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ ప్రక్రియను అడిషనల్ కమిషనర్ స్నేహ శబరీష్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశ�
ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు పనిచేస్తూ గ్రామాలను అద్దంలా ఉంచడంలో పంచాయతీ కార్మికులు చేస్తున్న కృషి వెలకట్టలేనిది. ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా నిత్యం పారిశుద్ధ్య సేవలు అందిస్తున్న �
ఐదు నెలలుగా బకాయి పడిన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కోటగిరి పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.
Nizamabad | వేతనాల కోసం పారిశుద్ధ్య కార్మికులు(Sanitation workers) గురువారం ధర్నాకు దిగారు. ఐదు నెలల నుంచి బకాయి పడిన వేతనాలు(Pending salaries) ఇస్తేనే పనిలోకి వస్తామని తేల్చి చెప్పారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి(Kotagiri) పంచాయతీలో పని చేస
ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎంపీపీ అనసూయ అన్నారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వ సభ్య సమావేశం జరిగింది.
వేతనాలు అందక కుటుంబ పోషణ భారంగా మారిందని పలువురు పారిశుద్ధ్య కార్మికులు వాపోయారు. శుక్రవారం వనపర్తి జిల్లా జనరల్ దవాఖాన ఎదుట ఏఐటీయూసీ నాయకులతో కలిసి జీజీహెచ్, ఎంసీహెచ్ విభాగాల్లో పనిచేస్తున్న కార్మ
మాజీ ప్రధాని జవర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ (PM Modi ) దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదివారం సాయంత్రం రాష్ట్రపతిభవన్లో జరుగనున్న ఈ కార్యక్రమానికి దక్షిణాసియా దేశాధ�
తాను బాధ్యతగా ఉండటమే కాదు.. పది మంది ఆచరించేలా చేశారు ఆ కాలనీ వాసి. చెత్తకుప్పలు లేని కాలనీలే లక్ష్యమనే బల్దియా నినాదాన్ని పాటించి.. ప్రజలను చైతన్యవంతులను చేసి..చక్కటి ఫలితాన్ని సాధించారు.
GHMC | శానిటేషన్ విభాగానికి చెందిన ఓ మహిళా సిబ్బంది పట్ల జీహెచ్ఎంసీ ఉద్యోగి అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆమెపై లైంగికదాడికి పాల్పడేందుకు యత్నించాడు. ఈ ఘటన జీహెచ్ఎంసీ పరిధిలోని గాజులరామారంలో వ�
గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో స్వచ్ఛ పంచాయతీలుగా మారిన పల్లెల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా మురుగునీటి ప్రవాహం, చెత్తాచెదారం దర్శనమిస్తున్నది. గతంలో ప్రతినెలా విడ�
వికారాబాద్ మున్సిపల్ పరిధిలో 34 వార్డులు ఉన్నాయి. ప్రతిరోజూ చెత్తను సేకరించేందుకు 17 ఆటోలు, 6 ట్రాక్టర్లు ఉన్నాయి. ఒక్క ఆటో రెండు వార్డుల్లో చెత్తను సేకరించాల్సి ఉంటుంది.
మెదక్ జిల్లా నిజాంపేట గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో శనివారం పారిశుధ్య కార్మికులు మోకాళ్లపై నిల్చుని నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత నాలుగు నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించక పోవడంతో కు�
వేతనాల కోసం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుధ్య కార్మికులు శనివారం ధర్నా చేశారు. నిత్యం తెల్లవారుజామునే రహదారులు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీలను శుభ్రం చేసే తమకు అధికారులు నాలుగ�
వీధి వ్యాపారులు, షాపుల నిర్వాహకులు ఇష్టానుసారంగా చెత్త వేస్తే జరిమానా విధించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీధి వ్యాపారులు, వాణిజ్య దుకాణాల యజమానులు చెత్త డబ�