GHMC | శానిటేషన్ విభాగానికి చెందిన ఓ మహిళా సిబ్బంది పట్ల జీహెచ్ఎంసీ ఉద్యోగి అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆమెపై లైంగికదాడికి పాల్పడేందుకు యత్నించాడు. ఈ ఘటన జీహెచ్ఎంసీ పరిధిలోని గాజులరామారంలో వ�
గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో స్వచ్ఛ పంచాయతీలుగా మారిన పల్లెల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా మురుగునీటి ప్రవాహం, చెత్తాచెదారం దర్శనమిస్తున్నది. గతంలో ప్రతినెలా విడ�
వికారాబాద్ మున్సిపల్ పరిధిలో 34 వార్డులు ఉన్నాయి. ప్రతిరోజూ చెత్తను సేకరించేందుకు 17 ఆటోలు, 6 ట్రాక్టర్లు ఉన్నాయి. ఒక్క ఆటో రెండు వార్డుల్లో చెత్తను సేకరించాల్సి ఉంటుంది.
మెదక్ జిల్లా నిజాంపేట గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో శనివారం పారిశుధ్య కార్మికులు మోకాళ్లపై నిల్చుని నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత నాలుగు నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించక పోవడంతో కు�
వేతనాల కోసం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుధ్య కార్మికులు శనివారం ధర్నా చేశారు. నిత్యం తెల్లవారుజామునే రహదారులు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీలను శుభ్రం చేసే తమకు అధికారులు నాలుగ�
వీధి వ్యాపారులు, షాపుల నిర్వాహకులు ఇష్టానుసారంగా చెత్త వేస్తే జరిమానా విధించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీధి వ్యాపారులు, వాణిజ్య దుకాణాల యజమానులు చెత్త డబ�
రాష్ట్ర ప్రభుత్వం పారిశుధ్య కార్మికులను పర్మినెంట్ చేయకపోవడం బాధాకరమని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ అన్నారు. దేశాన్ని శుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల పాత�
పారిశుధ్య కార్మికుల కష్టాలు వర్ణణాతీతం. గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న లేబర్కు జీతాలు రాక అష్టకష్టాలు పడుతున్నారు. ఒకటికాదు.. రెండు కాదు.. ఏకంగా నాలు గు నెలలుగా జీతాలు అందడం లేదు.
ఖమ్మం నగరపాలక సంస్థ ఆదాయాన్ని ఆర్జించే విధంగా బడ్జెట్ రూపొందించినట్లు కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు. నగరంలోని కేఎంసీ కార్యాలయంలో బుధవారం కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన నిర్వహించిన బ�
పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని, చెప్పు, డప్పు వృత్తిదారులకు పెన్షన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ �
Sanitation Workers | ఇళ్ల నుంచి చెత్త సేకరించే పారిశుద్ధ్య కార్మికులకు (Sanitation Workers) నగల పెట్టె దొరికింది. అయితే అందులోని బంగారు ఆభరణాలపై వారు ఆశ పడలేదు. తమ నిజాయితీని చాటారు. నగల పెట్టెను పోలీసులకు అప్పగించారు. ఈ విషయం తెల�