జిల్లావ్యాప్తంగా పారిశుద్ధ్య వారోత్సవాలను బుధవారం చేపట్టారు. గ్రామాల్లో పారిశుద్ధ్య సిబ్బంది పరిశుభ్రత పనులు చేపట్టగా.. అధికారులు పరిశీలించారు. ఈనెల 15వ తేదీ వరకు పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగుతాయని
రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నిర్వహించనున్న మొదటి మంత్రివర్గ భేటీలో పారిశుద్ధ్య కార్మికుల ఉద్యోగ క్రమబద్ధీకరణ అంశంపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్�
రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీల్లో సరికొత్త ప్రయోగానికి అధికారులు శ్రీకారం చుట్టబోతున్నారు. విద్యార్థుల్లోని ఒత్తిడిని దూరం చేసేందుకు యోగా టీచర్ల సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. వీ�
పారిశుధ్య కార్మికులను ప్రభుత్వం పర్మినెంట్ చేసి స్వచ్ఛభారత్కు ప్రతిరూపమైన కార్మికులను బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రకటించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. స
క్లీన్ సిటీ ఆఫ్ తెలంగాణ అండ్ సౌత్ ఇండియా అవార్డు సిద్దిపేటకు రావడం మనందరికీ గర్వకారణమని, పారిశుధ్య కార్మికులే సామాజిక వైద్యులు అని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. దక్షిణాదిలో సిద్ద
స్వచ్ఛ భారత్కు అసలు రూపమైన పారిశుధ్య కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పర్మినెంట్ చేయాలని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ డిమాండ్ చేశారు.
నితిన్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. సంక్రాంతి కానుకగా పారిశుధ్య కార్మికులకు నితిన్ ట్రస్ట్ ఆధ్వ
కేసీఆర్ సర్కారు ఆటో డ్రైవర్ల సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టిందని, రోడ్ ట్యాక్స్, గతంలో ఉన్న బకాయిలను రద్దు చేసిందని, భవిష్యత్లోనూ అండగా ఉంటామని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగ, వృద్ధుల స�
Minister Koppula | పారిశుధ్య సిబ్బంది, ఆటోడ్రైవర్ల సంక్షేమానికి తెలంగాణ సర్కారు ప్రాధాన్యమిస్తున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగ, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ప్రజారోగ్య ప�
హైదరాబాద్ మహా నగర పారిశుద్ధ్య కార్మికులకు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనతోనే భరోసా ఉంటున్నదని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. జీహెచ్ఎంసీ ఏడో సాధారణ సమావేశం బుధవారం మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్�