ఊరు మేల్కొనక ముందే మేల్కొంటారు.. చెత్తాచెదారంతో నిండిన రహదారులను శుభ్రం చేస్తారు.. గ్రామాలు, పట్టణాలు, నగరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచుతారు.. మన ఆరోగ్య సంరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తారు.. వాళ్లే పారిశుధ్య కా�
సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి అన్నా రు. రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల వేతనాన్ని మరో రూ. �
పారిశుద్ధ్య నిర్వహణలో కీలక పాత్ర పోషించడమే కాకుండా కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ సేవలందించిన పారిశుద్ధ్య కార్మికుల సేవలకు గుర్తింపు లభించింది. కార్మికులకు వేతనాలు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప
CM KCR | ‘సఫాయన్న నీకు సలాం’ నినాదంతో పారిశుధ్య కార్మికులను కృషిని గుర్తిస్తున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవమైన మే డే రోజున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పారిశుధ్య క
Salaries Hike | పారిశుధ్య కార్మికులకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే రోజైన సోమవారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారథ్యంలోని ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పారిశుధ్య కార్మికుల వేతనం రూ.వెయ్యి పెంచాలన
Indore Businessman | మహేష్ పటేల్తోపాటు అతడి కుమారుడు కూడా పారిశుద్ధ్య కార్మికులతో వాగ్వాదానికి దిగాడు. వారిని చంపుతానంటూ కుమారుడు ముందుకు రాబోగా తల్లి అడ్డుకున్నది. ఆగ్రహం పట్టలేకపోయిన మహేష్ వెంటనే ఇంట్లోకి వె�
జీడబ్ల్యూఎంసీ కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు మేయర్ గుండు సుధారాణి అన్నారు. గ్రేటర్ వరంగల్ 29వ డివిజన్లోని కుంటి భద్రయ్య గుడి వద్ద బాబూ జగ్జీవన్రామ్ కమిటీ హాల్ గ్రేటర్ కార్పొరేషన్ అ�
డబుల్ ఇంజిన్ సర్కార్తో అభివృద్ధి పరుగులు పెడుతుందని, మౌలిక వసతులకు తిరుగుండదని బీజేపీ నేతలు చెప్పే మాటలన్నీ పచ్చి అబద్ధాలని మరోసారి రుజువైంది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో పాఠశాల విద్యార్థులు రోజు న
విధి నిర్వహణతో పాటు ఆరోగ్య పరిరక్షణ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ జీ హెచ్ఎంసీ కార్మికులకు సూచించారు. మంగళవారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద 57 మంది
దవాఖానల్లోని పారిశుధ్య కార్మికులకు రూ.15,600 పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికీ వర్తింపు ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ సర్కార్ మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఆగస్టు 24 : ప్రభు త్వ దవాఖానల్లో పనిచేసే పారిశుధ్య కార�