Insurance for Sanitation Workers | రాష్ట్రంలోని పంచాయతీల్లో పని చేసే పారిశుద్ధ్య కార్మికులకు రూ.5 లక్షల జీవిత బీమా పాలసీ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు సమ్మె విరమించారు. మంత్రి ఎర్రబెల్లితో మాజీ ఎమ్మెల్సీ సీతారాములు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ పంచాయితీల ఉద్యోగ కార్మికుల జేఏసీ ప్రతినిధులు మ�
వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు పొంచి ఉన్నాయని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్య కార్మికులు వెంటనే సమ్మె వీడి విధుల్లో చేరాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు విజ్ఞ
వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు (Seasonal disease) వ్యాపిస్తాయని, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా గ్రామ పంచాయతీ కార్మికులు (Gramapanchayathi worker) వెంటనే సమ్మె వీడి విధుల్లో చేరాలని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు.
Minister Dayakar Rao | పారిశుధ్య కార్మికులు ఎవరి మాటలో విని ఆందోళన చేయొద్దని.. ఆగంకావొద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. సీఎం కేసీఆర్ మనసున్న మహరాజని, తగిన సమయంలో నిర్ణయాలు తీసుకుంటారన్నారు.
‘సఫాయిలూ.. మీకు సలాం చేస్తున్నా. పట్టణాభివృద్ధిలో మీ పాత్ర అత్యంత కీలకం. మీరు అందిస్తున్న సేవలతోనే సూర్యాపేట పురపాలక సంఘం రాష్ట్రస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అవార్డులు అందుకుంటున్నది.
Minister Jagadish reddy | సఫాయి కార్మికులు అందిస్తున్న సేవల వల్ల సూర్యాపేట పట్టణానికి అవార్డులు వస్తున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి(Minister Jagadish reddy) పేర్కొన్నారు.
పజా సమస్యల సత్వర పరిష్కారానికి అత్యద్భుత వ్యవస్థ అందుబాటులోకి రానున్నది. నగర పౌరులకు పరిపాలన మరింత చేరువ చేసేలా వార్డు పాలన నేటి నుంచి మొదలు కానున్నది. వార్డుకు 10 మంది చొప్పున 150 వార్డుల్లో 1500 మంది అధికారు�
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మేడ్చల్ జిల్లాలోని మేడ్చల్, కీసర, ఉమ్మడి మీర్పేట శామీర్పేట, ఘట్కేసర్ మండలాల్లో పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఆయా మండలాల్లోని గ్రామాల్లో సర్పంచుల అ�
పాకీ పనిచేస్తూ మరణించిన వారి సంఖ్య వంద దాటిందని, ఇందుకు సిగ్గుపడుతూ ప్రధాని నరేంద్ర మోదీ జాతికి క్షమాపణ చెప్పాలని సఫాయి కర్మచారి ఆందోళన్ సంస్థ డిమాండ్ చేసింది. ‘మమ్నల్ని చంపటం ఆపండి’.. (స్టాప్ కిల్లిం�
తెలంగాణ రాష్ట్రంలోని పారిశుధ్య కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అండగా నిలుస్తూ వారి ఆర్థిక పురోగతికి పాటుపడుతున్నారని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. పారిశుధ్య
సీఎం కేసీఆర్ గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులకు తోడు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నది. ఫలితంగా గతంలో ఎన్నడూ లేనంతగా గ్రామాల్లో ప�
మేడే కానుకగా పారిశుద్ధ్య కార్మికుల జీతం మరో రూ.1,000 పెంచుతూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై కార్మిక వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. హైదరాబాద్ నగర అభివృద్ధికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న కార్�
చిరుద్యోగులు..! వారు లేనిదే కార్యాలయాలు పనిచేయవు. ప్రభుత్వ కార్యక్రమాలు ముందుకు సాగవు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, టెంపరరీ అంటూ రకరకాల పేర్లు. అరకొర వేతనాలు.