మంత్రి తలసాని | పారిశుధ్య కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ఎమ్మెల్యే సుధీర్రెడ్డి | పారిశుధ్య కార్మికులకు జోనల్ కమిషనర్ ఉపేందర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సుధీర్రెడ్డి రక్షణ దుస్తువులు, కిట్లను పంపిణీ చేశారు.
సైదాబాద్ : కరోనా ఫ్రంట్లైన్ వారియర్స్ ఆరోగ్య పరిరక్షణ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని జీహెచ్ఎంసీ మలక్పేట సర్కిల్ ఎఎంహెచ్వో డాక్టర్ ప్రసాద్ అన్నారు. శుక్రవారం �
హైదరాబాద్ : రూ. కోటి విలువైన హెల్త్ కిట్లను హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి శుక్రవారం పారిశుద్ధ్య కార్మికులకు పంపిణీ చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 2,374 మంది కార్మికులకు రూ.4,
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి | కరోనా వ్యాప్తి చెందకుండా పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు చేస్తున్న కృషి మరువలేనిదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
మంత్రి ఐకే రెడ్డి | కొవిడ్ మహమ్మారి లాంటి విపత్కర పరిస్థితుల్లో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి గొప్ప సేవలందించారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్న
వరంగల్ అర్బన్ : లాక్డౌన్ కాలంలో పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్ల సహాయం నిమిత్తం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) 20 ఉచిత భోజన పంపిణీ కేంద్రాలను ప్రారంభించింది. ఈ స�
హైదరాబాద్ : మేడ్చల్లో శనివారం ఉదయం టిప్పర్ బీభత్సం సృష్టించింది. పారిశుధ్య కార్మికులపైకి టిప్పర్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో సంఘటనా స్థలంలోనే ఒకరు మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. రోడ్లు ఊడు�