హైదరాబాద్, మార్చి 13 : పారిశుద్ధ్య కార్మికులకు, ఇతర సిబ్బందికి వేతనాలు పెంచాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయానికి అనుగుణంగా వైద్యారోగ్యశాఖ నూతన ‘ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్’ (ఐహెచ్ఎఫ్ఎంఎస్) పాలసీని ప్రకటించింది. ఈ పాలసీని నర్సింగ్ కాలేజీలు, నర్సింగ్ సూళ్లకు (హాస్టళ్లతో సహా) వర్తింపజేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. కొత్త పాలసీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.338 కోట్లు వెచ్చించనున్నది.
నూతన పాలసీ ప్రకారం..