Karishma Sharma | బాలీవుడ్ గ్లామర్ నటి కరిష్మా శర్మ ప్రమాదవశాత్తూ ఆసుపత్రి పాలయ్యారు. ముంబైలో ఓ సినిమా షూటింగ్ స్పాట్కి వెళ్తుండగా కదులుతున్న రైలు నుంచి దూకడంతో ఆమె గాయపడ్డారు.
‘డబ్బు కోసం నా బిడ్డను కొందరు ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది చంపేశారు, దయ చేసి నా బిడ్డను బతికించండి’ అంటూ ఒక వ్యక్తి నవజాత శిశువుతో అధికారులందరినీ అభ్యర్థిస్తున్న హృదయ విదారక దృశ్యం యూపీలోని లఖింపూర్ �
విద్యార్థులు ఆర్టీసీ బస్సు ఎక్కే క్రమంలో అదుపు తప్పి కింద పడి ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, మరో విద్యార్థికి గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది.
ఎర్రగడ్డ ఆయుర్వేద దవాఖానలో రోగులకు ఇవ్వాల్సిన ఆహారాన్ని అధికారులు, సిబ్బంది భోంచేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. ఈ కుంభకోణం కొన్ని లక్షల రూపాయల్లో ఉన్నట్టు తెలుస్తున్నది. దవాఖాన తాత్కాలిక సూపరింటెండెంట�
Woman died | ఇంటి సమీపంలో ఆమెపై చెట్టుకొమ్మ విరిగిపడింది. ఈ ఘటనలో ఆ మహిళ తీవ్రంగా గాయపడింది. దాంతో ఆమెను ఆస్పత్రి (Hospital) కి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ (Ambulance) లో బయలుదేరారు. అయితే మార్గమధ్యలో భారీగా ట్రాఫిక్ జామ్ (Tra
Nurse Found Dead In Hospital | రక్షా బంధన్ జరుపుకునేందుకు డ్యూటీ తర్వాత ఇంటికి వెళ్లేందుకు నర్సు సిద్ధమైంది. అయితే హాస్పిటల్లోని బాత్రూమ్లో అనుమానాస్పదంగా మరణించింది. ఈ నేపథ్యంలో పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు నిరుపేద కుటుంబాలకు మంజూరు చేస్తామని చెప్పి, ఇందిరమ్మ కమిటీ అనర్హులను ఎంపిక చేస్తున్నారని, గ్రామంలో అధికారులు స్థానిక కాంగ్రెస్ నాయకులు అర�
కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ దవాఖానల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన’కు అన్న చందంగా పరిస్థితి మారింది. వైద్యులు, సిబ్బంది లేక.. వసతులు కరువై రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సీఎ�
Sonu Sood | తెలుగు చిత్రపరిశ్రమలో ఎంతో మంది ప్రేక్షకులను నవ్వించిన ప్రముఖ హాస్యనటుడు ఫిష్ వెంకట్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన మృతి వార్త సినీ ఇండస్ట్రీకి తీరనిలోటు. ఎన్నో హాస్యభరితమైన పా
జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్లో ఆధిపత్య పోరు పరాకాష్టకు చేరింది. ఈ వర్గపోరులో ఇందిరమ్మ లబ్ధిదారులు సమిధలు కావాల్సి వస్తున్నది. నూకపెల్లి ఇందిరమ్మ ఇండ్ల కూల్చివేత వివాదాస్పదం కాగా, పెద్ద ఎత్తున నష్టపో
పెద్దపల్లి మండలంలోని అందుగులపల్లికి చెందిన దుర్శెట్టి రాకేష్ (31) అనే యువకుడు అనారోగ్యం తట్టుకోలేక పురుగుల మందుతాగి ఆత్మహత్యా యత్నం చేసినట్లు పెద్దపల్లి రూరల్ ఎస్సై మల్లేష్ తెలిపారు.
|Radhika | ప్రముఖ నటి రాధిక శరత్ కుమార్ తెలుగు ప్రేక్షకులకి కూడా చాలా సుపరిచితం. అప్పట్లో చాలా సినిమాలలో హీరోయిన్గా నటించిన రాధిక ఈ మధ్య సపోర్టింగ్ రోల్స్ పోషిస్తుంది.