Imran Khan | పాకిస్తాన్ (pakistan)మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను( 73) ఇస్లామాబాద్లోని షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్ నుండి తిరిగి అడియాలా జైలుకు (jail) తరలించినట్లు ఆయన పార్టీ 'పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్' (PTI) ప్రతినిధి ఒకరు తె
Water Tank Missing | ప్రభుత్వ ఆసుపత్రిలో వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తైనట్లు రూ.50.43 లక్షల బిల్లు జారీ అయ్యింది. ఆరోగ్య మంత్రి ఆ ఆసుపత్రిని సందర్శించారు. ఆ వాటర్ ట్యాంక్ ఎక్కడా కనిపించకపోవడంతో ఆయన షాక్ అయ్యారు. ఈ బిల
ఇరవై సంవత్సరాల క్రితం నాటి ఇంటికి ఇప్పుడు అనుమతులు లేవంటూ రామగుండం టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేయడంపై వృద్ధ దంపతులు మంగళవారం గోదావరిఖని అశోక్నగర్లోని వాటర్ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. మూడ�
Jharkhand Students Protest | గత కొన్ని రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న జార్ఖండ్ విద్యార్థి నేత దేవేంద్ర నాథ్ మహతో తిరంగా యాత్రలో పాల్గొనేందుకు ప్రయత్నించారు. రాంచీలోని ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లేందుకు ఆయన యత్నించగా ప�
Nurse Found Dead | ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రి టాయిలెట్లో ఒక నర్సు అనుమానాస్పదంగా మరణించింది.
టాయిలెట్ డోర్ బ్రేక్ చేసి ఆమె మృతదేహాన్ని బయటకు తెచ్చారు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కరీంనగర్ను సేఫ్ సిటీగా ఉంచామని, స్మార్ట్సిటీగా అభివృద్ధి చేశామని, బీజేపీ గెలిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తుందనుకుంటే కత్తులతో దాడులు చేస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మె�
Doctors Reattach Amputated Hand | ఒక యువకుడి కుడి చేయి యంత్రంలో ఇరుక్కుపోవడంతో మణికట్టు వరకు తెగిపోయింది. అయితే తెగిన చేతితో సహా అతడ్ని వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఏడు గంటలకుపైగా సర్జరీ నిర్వహించారు. తె�
Woman alive At Last Rites | ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో అంత్యక్రియల కోసం వాహనంలో తరలిస్తుండగా ఆమె శరీరంలో కదలికలను కుటుంబ సభ్యులు గమనించారు. వెంటనే మరో ఆసుప�
Woman Run Over By Thar | ఒక మహిళ థార్ వాహనాన్ని రివర్స్ చేసింది. పార్కింగ్ ఏరియాలో నిద్రిస్తున్న పని మనిషిపైకి ఆ వాహనాన్ని ఎక్కించింది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా మరణించింది. ఈ నేపథ్యంలో మృతదేహాన్ని తీసుకొచ్చి పార�
Road Accident | తిమ్మాపూర్, జూలై 15: రోడ్డు ప్రమాదంలో గాయపడి, నెల రోజులు నరకయాతన పడి చివరికి మృతిచెందాడు ఓ వ్యక్తి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన వేల్పుల అరవింద్ ఉన్నత చదువు (Higher Education
మల్కాజిగిరిలోని జిల్లా ఆస్పత్రికి నీటి కొరత తీరింది. ‘నీటి సమస్య.. ఆగిన ఆపరేషన్లు’ అనే శీర్షికన నమస్తే తెలంగాణలో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. ఈమేరకు మల్కాజిగిరి జిల్లా ఆస్పత్రిలో నీటి సమ�
బాన్సువాడ ప్రభుత్వ వంద పడకల మాత శిశు ఆసుపత్రి వైద్యం వికటించి ఐదుగురు బాలింతలు తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఆ దవాఖానలో ఏమైందో ఏమో తెలియని పరిస్థితి ఉందని బాధితులు వాపోతున్నారు.
Two Thane doctors resign | శివసేన కార్పొరేటర్ దాడి చేయడంపై ఇద్దరు డాక్టర్లు తీవ్ర భయాందోళన చెందారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ ఆ హాస్పిటల్కు రాజీనామా చేశారు. ఆ ప్రాంతాన్ని వీడి వెళ్లిపోయారు. చాలా భయంగా ఉండటంతో తాను రాజీనామ�