భైంసా పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పల్లవి(14) అనే బాలిక శనివారం మృతి చెందింది. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే చనిపోయిందని బంధువులు ఆసుపత్రి ఎదుట గల రోడ్డుపై ధర్నా నిర్వహించారు.
Heatwave | దేశ రాజధాని ఢిల్లీని ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటాయి. ఈ నేపథ్యంలో వేడి గాల్పులకు జనం అల్లాడిపోతున్నారు. వడదెబ్బకు ఏడుగురు మరణించారు. 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. అధ�
Hyderabad | బొల్లారంలోని కంటోన్మెంట్ ఆస్పత్రి వద్ద విషాదం నెలకొంది. ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న ఓ భారీ వృక్షం.. దంపతులపై విరిగి పడింది. ఈ ప్రమాదంలో భర్త మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి.
Renova Hospitals | హైదరాబాద్లో విస్తృతంగా సేవలు అందిస్తున్న రెనోవా హాస్పిటల్స్ కొత్తగా మరో కేన్సర్ ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకొచ్చింది. మలక్పేటలోని బీబీ హాస్పిటల్స్తో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు బ�
బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపిన కేసులో నిందితుడు లాకప్లో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు హుటాహుటిన దవాఖానకు తరలించగా మార్గమధ్యంలోనే చనిపోయినట్టు అధికారులు తెలిపారు. నిందితుడు అ
జింబాబ్వే మాజీ ఆల్రౌండర్ గై విట్టాల్ చిరుత దాడిలో తీవ్ర గాయాలపాలయ్యాడు. హ్యుమని ప్రాంతం లో తన పెంపుడు కుక్క (చికారా)తో కలిసి ట్రెక్కింగ్కు వెళ్లిన అతడిపై ఓ చిరుత మెరుపు దాడి చేసింది.
పాము కాటుకు గురైన ఓ మహిళ.. ఆ పామును చంపి బాటిల్లో వేసుకుని చికిత్స కోసం ప్రభుత్వ దవాఖానకు వచ్చింది. ఈ ఘటన సోమవారం ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) మండలం ముకునూరుపాలెంలో చోటుచేసుకొన్నది.
మెదడు సర్జరీ తర్వాత కోలుకున్న ఆధ్యాత్మిక గురువు, సద్గురు జగ్గీ వాసుదేవ్ బుధవారం దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నదని దవాఖాన వర్గాలు వెల్లడించాయి. మార్చి 17న ఆయనకు మేజర�
AP Governor | ఏపీ గవర్నర్ అబ్దుల్ నాజిర్(Governor Abdul Nazeer) తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను మణిపూర్ ఆసుపత్రి లో చేర్చి చికిత్స అందజేస్తున్నారు.
Man Attacks Doctor With Sickle | ఆసుపత్రిలోని డాక్టర్పై ఒక వ్యక్తి కొడవలితో దాడి చేశాడు. 18 సార్లు వేటు వేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ డాక్టర్ పరిస్థితి విషమంగా ఉంది.
Bull Enters Hospital | ప్రభుత్వ ఆసుపత్రి వార్డులోకి ఆవు ప్రవేశించింది. దానిని చూసి రోగులు, వారి బంధువులు భయాందోళన చెందారు. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలి జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
Srisailam | శ్రీశైల వాసులు, యాత్రికులు, భక్తుల సౌకర్యార్థం రూ.19 కోట్ల అంచనా వ్యయంతో 30 పడకల దవాఖాన నిర్మించాలని గురువారం జరిగిన శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల సమావేశం తీర్మానించింది.