ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసాయో లేదో కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) వినియోగదారులకు షాకిచ్చింది. ఓటింగ్ శాతానికి సంబంధించిన తుది సమాచారం రాకముందే ఎల్పీజీ సిలిండర్ (LPG Cylinde
ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ రుణ గ్రహీతలకు షాకిచ్చింది. బెంచ్మార్క్ లెండింగ్ రేటును 5 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో అన్ని రకాల రుణాలపై నెలవారి �
బంగారం మళ్లీ ప్రియమైంది. అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యంగా ర్యాలీ జరగడంతో దేశీయంగా ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇంధన ఉత్పత్తిలో కోత విధిస్తున్నట్టు ఒపెక్ దేశాలు ప్రకటించడంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్�
దేశంలో ఇంధన ధరలు పెంచడం ద్వారా ఎవరు ప్రయోజనం పొందుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారక రామారావు సందేహం వ్యక్తంచేశారు. ఆకాశాన్ని అంటుతున్న ఇంధన ధరలపై ప్రధాని మోదీని సూటిగ�
కేంద్ర ప్రభుత్వం మరోసారి వంట గ్యాస్ ధర పెంచడాన్ని నిరసిస్తూ ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. కట్టెల పొయ్యిపై వంటావార్పు నిర్
బీజేపీ అంటే భారత జనాలను పీడించే పార్టీ అని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. నిండా ముంచిన బీజేపీని (BJP) ముంచాలని ప్రభులు చూస్తున్నారని వెల్లడించారు. అన్ని వర్గాలను కేంద్రంలోని ప్రధాని మోదీ (PM Modi) ప్రభుత్వం
అంగన్వాడీ కేం ద్రాల్లో పని చేస్తున్న ఆయాలకు, టీచర్లకు పని ఒత్తి డి తగ్గించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరు తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ కార్యాలయంలో
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కలమడుగు గోదావరి రేవు వద్ద గల హస్తల మడుగు నుంచి మంగళవారం గంగాజలాన్ని సేకరించారు. 22 కుటుంబాలకు చెందిన 171 మంది మెస్రం వంశీ యులు పాదయాత్రగా తరలిరాగా.. రెండు వందల మంది హాజరయ్య�
చిన్న మొత్తాలపై వడ్డీరేటును పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 20 బేసిస్ పాయింట్ల నుంచి 110 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు శుక్రవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా వరుసగా కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ పెంచుతూపోతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలి ద్రవ్యసమీక్షలో ఈ వడ్డింపులకు కొంత విరామం ఇద్దామనుకున్నా.. దానికి వ్యతిరేకంగా శక్తికాంత దాస్ ఓ
రాష్ట్ర ప్రజలకు, వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తూ విద్యుత్తు పంపిణీ సంస్థలు (డిస్కంలు) కీలక నిర్ణయం తీసుకున్నాయి. వచ్చే సంవత్సరానికి చార్జీల భారం మోపమని, పాత చార్జీలనే కొనసాగిస్తామని ప్రకటించాయి