కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధరలను నిరసిస్తూ బైబై మోడీ అంటూ శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలకు దిగారు. ఆందోళన కార్యక్రమానికి మహిళలు, కార్మికులు పెద్దఎత్తున హాజరై మద�
ప్రధాని మోదీ డబుల్ ఇంజిన్ తెలంగాణలో పనిచేయదని.. ఇక్కడ కేసీఆర్ ఇంజిన్ మాత్రమే నడుస్తదని మెదక్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బీజేపీ ప్రభుత్వం పెంచిన
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దౌర్భాగ్య పాలన సాగిస్తూ పేదలపై భారం మోపుతోందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్పీచైర్మన్ పాగాల సంపత్రెడ్డి అన్నారు. వంట గ్యాస్ సిలిండర్పై రూ. 50 పెంపును నిరసిస్తూ పార్ట
సామాన్యుల నడి విరిసేలా పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి డిమాండ్ చేశారు. గ్యాస్ ధర పెంపును వ్యతిరేకిస్తూ వరంగల్ ప్రధాన తపాల�
ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్�
వంటగ్యాస్ ధర పెంచడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేపట్టారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు గురువారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తిం�
Domestic Gas Cylinder | డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండ్ ధర మరోసారి పెరిగింది. గృహావసరాల కోసం వినియోగించే 14 కేజీల సిలిండర్పై రూ.50 పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్లో రూ.1055గా ఉన్న గ్యాస్ బ�
SpiceJet | తక్కువ ధరకే విమాన ప్రయాణాన్ని అందిస్తున్న దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ (SpiceJet) టికెట్ ధరలు పెంచింది. నిర్వహణ వ్యయం అధికమవడంతో టికెట్ ధరలను 10 నుంచి 15 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఇప్పటికే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ రేటును అడ్డగోలుగా పెంచి, సబ్సిడీని ఎత్తేసి సామాన్యుడి నడ్డి విరిచిన మోదీ సర్కారు.. మరో నిర్ణయం తీసుకొన్నది. కొత్త గ్యాస్ కనెక్షన్లపై అదనంగా రూ.750 వడ్డిస్తూ ఆయిల్ మార్�
పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో దినదినగండంగా బతుకీడుస్తున్న సామాన్యులకు మరో పిడుగులాంటి వార్త. ద్రవ్యోల్బణాన్ని సాకుగా చూపుతూ వడ్డీ రేట్లను మళ్లీ పెంచడానికి ఆర్బీఐతో �
వంట గ్యాస్ సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం రాయితీని పూర్తిగా ఎత్తేసింది. కేవలం ప్రధానమంత్రి ఉజ్వల యోజన సిలిండర్లు తీసుకున్న వినియోగదారులకు మాత్రమే రాయితీ ఇస్తున్నది. దీంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం�