గత ఏడాది ఎకరం సాగుకు అయిన ఖర్చు.. సుమారు రూ.28,000.. ఈ ఏడాది ఎకరం సాగుకవుతున్న ఖర్చు రూ.35,250. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించిన ప్రధాని మోదీ.. ఆ ఆదాయం మాటేమిటో కానీ.. ఖర్చును మాత్రం భయంకరంగా పెంచేశారు. అస�
ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు వసూలు చేస్తున్న అధిక ఫీజులను అరికట్టాలఅని కోరుతూ తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్, టీఎస్ స్కూల్, టెక్ కాలేజెస్ స్టాఫ్ అసోసియేషన్ మథర్స్ అసోసియేషన్, చైల్డ్ రైట్ �
CNG | దేశంలో పెట్రో ధరల బాదుడుకు బ్రేక్ పడినప్పటికీ.. సీఎన్జీ (CNG ) ధరల పెంపు మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ నెల ఆరంభం నుంచి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధరలు క్రమం తప్పకుండా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా దేశీ�
మారుతి సుజుకీ..వాహన ధరలను మరోసారి పెంచడానికి సిద్ధమవుతున్నది. ఇటీవల ధరలను 3 శాతం వరకు పెంచిన సంస్థ..ఈ నెలలో మరోసారి పెంపు ఉంటుందని సంకేతాలిచ్చింది. ఉత్పత్తి వ్యయం పెరగడంతో ధరలను పెంచాల్సి వస్తున్నదని కంపె
గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. ‘జీడీపీ పెరగటం లేదని ఎవరు చెప్పారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ (జీడీపీ) పెంపును భారతీయ
దేశంలో రోజురోజుకూ మండిపోతున్న భవన నిర్మాణ సామగ్రి ధరలపై బిల్డర్లు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పనులను నిలిపివేసి నిరసన తెలిపారు. ఉత్పత్తిదారులు కుమ్మక్కై కృత్రిమంగా
చేనేతపై జీఎస్టీ విధించవద్దని చేస్తున్న పోరాటంలో భాగంగా చేనేత మహా వస్త్ర లేఖపై సోమవారం టీఆర్ఎస్ ఎంపీలు సంతకాలు చేశారు. అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం ఆధ్వర్యంలోదేశవ్యాప్తంగా ఉన్న సామాజిక ఉద్యమక
కళ్లెంలేని గుర్రంలా పరుగులు పెడుతున్న ఇంధన ధరల ప్రభావం అన్ని రంగాలపైనా తీవ్రంగా చూపుతున్నది. ఇందులో భాగంగా గత కొన్ని రోజులుగా నగరంలోని వివిధ కంపెనీల క్యాబ్ల్లో డ్రైవర్లు ఏసీ బటన్ను ఆఫ్ చేసి పెడుతున�
petrol | వరుసగా పెట్రో ధరలు పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం వాహనదారులపై మోయలేని భారం వేస్తున్నది. గ్యాప్లేకుండా చమురు ధరలు పెంచుతూ సామాన్యుల జేబులు గుల్ల చేస్తున్నది. మార్చి 22న ప్రారంభమైన ధరల మోత కొనసాగుతూనే ఉన
Petrol | పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. వరుస వడ్డింపునకు శుక్రవారం విరామం ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు శనివారం నుంచి ప్రజలపై మళ్లీ భారం మోపుతున్నాయి. దీంతో మార్చి 22 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచ�
ద్రవ్యోల్బణం రిస్క్ ముంచుకొస్తున్నందున, రిజర్వ్బ్యాంక్ తన సరళతర విధానాన్ని వచ్చేవారం జరిగే ద్రవ్య విధాన పరపతి సమీక్షలో మార్చుకుంటుందని అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ నోమురా వ్యాఖ్యానించింది. �
Toll gate price | కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులపై టోల్గేట్ల వద్ద పెంచిన చార్జీలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న పంతంగి, కొర్లపాడ్, చిల్లకల్లు టోల్గేట్�
తెలంగాణలో ఇంటింటికీ మంచినీరు కేంద్ర ప్రభుత్వ హర్ఘర్ జల్ యోజన ద్వారా సరఫరా చేస్తున్నట్టు ప్రధానమంత్రి ప్రచారం చేసుకోవడంపై పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు