అధిక ధరలను నియంత్రించాలని కోరుతూ 31న నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా నాయకులు వి.ప్రభాకర్, దేవారాం కోరారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో
గత ఎనిమిదేండ్ల పాలనలో పెట్రోల్, డీజిల్పై రూ.50, సిలిండర్పై ఏకంగా రూ. 645 పెంచిన మోదీ సర్కారు ఇప్పుడు కంటితుడుపుగా కాస్త తగ్గించి భారీగా తగ్గించినట్టు గొప్పలకు పోతున్నది. ఇంధన ధరలపై రాష్ర్టాలు కూడా పన్నుల�
CNG | గ్యాస్ ధరల పెంపు కొనసాగుతున్నది. రెండు రోజుల క్రితం గృహావసరాలకు వినియోగించే, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. తాజాగా సీఎన్జీ (CNG)వంతు వచ్చింది.
వంటగ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి. గృహావసరాలకు (డొమెస్టిక్) వినియోగించే 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్ ధర గురువారం రూ.3.5 పెరిగింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల సిలిండర్ ధర రూ.8 పెరిగింది. గ్యాస్ ధరలు
LPG cylinder | పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి భారం మోపింది. గృహావసరాలకు వినియోగించే గ్యాస్ బండపై రూ.3.50, వాణిజ్య అవసరాలకు వాడే సిలిండర్పై రూ.8
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు నిరసనగా ఈ నెల 25 నుంచి 31 వరకు పది వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నారు. హైదరాబాద్ సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్లో సీపీఐ రాష్ట్�
మార్కెట్లో టమాట ధర ప్రజలను ఠారెత్తిస్తున్నది. నెల క్రితం వరకు రూ.10 సైతం లేని కిలో ధర ప్రస్తుతం రూ.80 పలుకుతున్నది. మూడు రోజుల్లోనే రోజుకు రూ.10 చొప్పున ధర పెరగడం వినియోగదారులకు
అభివృద్ధిలో ముందున్నామంటూ గొప్పలు చెప్పుకొనే బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం గడచిన ఐదునెలల్లో నాలుగుసార్లు ప్రజలపై విద్యుత్తు చార్జీల భారం మోపింది. తాజా పెంపుతో ఫ్యూయల్ �
కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరను తగ్గించాలని బాలాపూర్ చౌరస్తాలో చేపట్టిన మహాధర్నా జన సంద్రంగా మారింది. మహిళలు పెద్ద సంఖ్యలో కదం తొక్కారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మీర్పేట మున్�
CNG | కేంద్ర ప్రభుత్వం ప్రతివారం ఏదో ఒక రూపంలో ఇంధన ధరలను పెంచుతూనే ఉన్నది. మే 1న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను పెంచగా, గత వారం గృహావసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్పై వడ్డించిన విషయం తెలిసిందే. ఇప్ప�
ఇంధన ధరల పెంపుపై ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలను ప్రధాని నరేంద్ర మోదీ నిందించడాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ తప్పుబట్టారు. ఖాళీ డబ్బాలో గులకరాళ్లు వేసినట్టు ప్రసంగాలు చేయడం తప్ప ఈ ఎనిమిదేండ
ఇంధన ధరలను పెంచేది కేంద్రం అయితే.. పన్నులు తగ్గించాలంటూ ప్రధాని మోదీ రాష్ర్టాలకు కొత్త విజ్ఞప్తులు చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పడిపోయినప్పుడు సుంకాల పేరుతో ధరలను వడ్డించి సా�
పన్ను రేట్లు పెంచే విషయంలో రాష్ర్టాల నుంచి జీఎస్టీ కౌన్సిల్ అభిప్రాయాలు తెలుసుకోలేదని తెలుస్తున్నది. మంత్రుల బృందం ఇప్పటికీ జీఎస్టీ కౌన్సిల్కు నివేదిక సమర్పించలేదని సమాచారం