రాష్ట్ర ప్రజలకు, వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తూ విద్యుత్తు పంపిణీ సంస్థలు (డిస్కంలు) కీలక నిర్ణయం తీసుకున్నాయి. వచ్చే సంవత్సరానికి చార్జీల భారం మోపమని, పాత చార్జీలనే కొనసాగిస్తామని ప్రకటించాయి
రోజురోజుకూ పత్తి ధర పైపైకి ఎగుస్తున్నది. ఈ నెల ఒకటి నుంచి నిలకడగా పెరుగుతూ వస్తున్నది. మార్కెట్లో అక్టోబర్ చివరి వారంలో ఒకింత తగ్గి క్వింటాల్కు గరిష్ఠ ధర రూ.7,225 పలికింది. నవంబర్ నుంచి క్రమేనా పుంజుకున�
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) రుణ గ్రహీతలకు మరోసారి షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)తో అనుసంధానమైన అన్ని రకాల రుణాలపై వడ్డీరేటును 15 బేసి�
రెక్కల కష్టాన్ని నమ్ముకొని జీవిస్తున్న ‘ఉపాధి’ కూలీలకు బీమాతో భరోసానిస్తున్న సర్కారు, తాజాగా మరింత ధీమానిచ్చే నిర్ణయం తీసుకున్నది. గతంలో గరిష్ఠంగా రూ.50 వేలు ఉన్న ఇన్సూరెన్స్ మొత్తాలను, ప్రస్తుతం రూ.2 లక
సాధారణంగా దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పెద్ద పండగలకే ప్రత్యేక రైళ్లు.. ప్లాట్ఫారం టిక్కెట్ ధరలు పెంచడం, అదనపు చార్జీలు వసూలు చేయడం వంటి చర్యలు రైల్వే శాఖ గతంలో చేపట్టేది. కానీ ఇప్పడు సమయం, సందర్భం లేకపోయ
పాల ధరలు మరింత భారం కానున్నాయి. పాల ధరను లీటరుకు రూ.2 చొప్పున పెంచుతూ అమూల్, మదర్ డెయిరీ నిర్ణయం తీసుకున్నాయి. గోల్డ్, తాజా, శక్తి బ్రాండ్ల పాల ధరను లీటర్కు రూ.2 చొప్పున పెంచుతున్నట్టు అమూల్ బ్రాండ్ పేర