ఆమె అసలు సాఫ్ట్ వేర్ ఉద్యోగియే (Software Employee) కాదు. అయినా రెండు టెక్ కంపెనీల్లో జాబ్. ఒక్క రోజు కూడా ఆఫీస్కు వెళ్లలేదు. అయినా ప్రతినెల ఠంచనుగా ఆమె అకౌంట్లలో జీతం పడించింది.
ఉదయం 9 - సాయంత్రం 5.. ఈ సంప్రదాయ పనిగంటలపై నవతరం ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. అందరికీ అలవాటైన, అనుకూలమైన సమయాలను వీరు సంపూర్ణంగా మార్చేస్తున్నారు. ‘మైక్రో షిఫ్టింగ్' పేరుతో.. పని గంటలను చిన్నచిన్న బ్లాక్�
రాష్ట్రంలోని ఉద్యోగులకు సీఎం రేవంత్రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే.. పట్టించుకోకపోతే జీతంలో 10 శాతం కోత పెడుతామని తేల్చిచెప్పారు.
వేతనాలు సక్రమంగా అందకపోగా.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎంపీడీవో కార్యాలయ ఉద్యోగి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Protest | మూడు నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బోడుప్పల్ గురుకుల నాన్ టీచింగ్ ఉపాధ్యాయులు సోమవారం గురుకుల పాఠశాల ముందు ప్లకార్డులతో నిరసన వ్యక్తంచేశారు.
TCS CEO : టీసీఎస్ సీఈవో కే శ్రీనివాసన్ ఈ యేడాది 26.52 కోట్ల జీతాన్ని ఆర్జించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వార్షిక ఆదాయం 4.6 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. 2025 మార్చి వార్షిక ఏడాది వరకు 26.52 కోట్లు జీతం పొందినట్లు
మెదక్ జిల్లా తూప్రాన్లోని (Toopran) ఓ కాలేజీలో డిగ్రీ పరీక్ష నిలిచిపోయింది. తమకు జీతాలు ఇవ్వడం లేదనే కారణంతో అధ్యాపకులు కాలేజీకి రాలేదు. దీంతో గురువారం ఉదయం జరగాల్సిన డిగ్రీ పరీక్ష ఆగిపోయింది.
Nani | నేచురల్ స్టార్ నాని ఇప్పుడు రూట్ మార్చాడు. మాస్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. దసరా తర్వాత హిట్ 3 అనే మాస్ మసాలా మూవీతో పలకరించడానికి రెడీ అయ్యాడు.ఇటీవల సెన్సార్ కార్యక్రమ
Field assistant |కరీంనగర్ కలెక్టరేట్ ఏప్రిల్ 21: ఉపాధి హామీ క్షేత్రసహాయకుల విషయంలో ఏరుదాటినంక తెప్ప తగలేసినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
గత మూడు నెలల నుంచి తమకు వేతనాలు రావడం లేదని దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని పంచాయతీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే జీతాలు చెల్లించాలంటూ మాసాయిపేట (Masaipet) గ్రామపంచాయతీ కార్మికులు శుక్రవారం పంచాయ