TCS CEO : టీసీఎస్ సీఈవో కే శ్రీనివాసన్ ఈ యేడాది 26.52 కోట్ల జీతాన్ని ఆర్జించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వార్షిక ఆదాయం 4.6 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. 2025 మార్చి వార్షిక ఏడాది వరకు 26.52 కోట్లు జీతం పొందినట్లు
మెదక్ జిల్లా తూప్రాన్లోని (Toopran) ఓ కాలేజీలో డిగ్రీ పరీక్ష నిలిచిపోయింది. తమకు జీతాలు ఇవ్వడం లేదనే కారణంతో అధ్యాపకులు కాలేజీకి రాలేదు. దీంతో గురువారం ఉదయం జరగాల్సిన డిగ్రీ పరీక్ష ఆగిపోయింది.
Nani | నేచురల్ స్టార్ నాని ఇప్పుడు రూట్ మార్చాడు. మాస్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. దసరా తర్వాత హిట్ 3 అనే మాస్ మసాలా మూవీతో పలకరించడానికి రెడీ అయ్యాడు.ఇటీవల సెన్సార్ కార్యక్రమ
Field assistant |కరీంనగర్ కలెక్టరేట్ ఏప్రిల్ 21: ఉపాధి హామీ క్షేత్రసహాయకుల విషయంలో ఏరుదాటినంక తెప్ప తగలేసినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
గత మూడు నెలల నుంచి తమకు వేతనాలు రావడం లేదని దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని పంచాయతీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే జీతాలు చెల్లించాలంటూ మాసాయిపేట (Masaipet) గ్రామపంచాయతీ కార్మికులు శుక్రవారం పంచాయ
ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా ఆరు నుంచి ఎనిమిది నెలలుగా వేతనాలు లేక ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆకలితో అలమటిస్తున్నారు. కూటి కోసం అప్పులు చేసి వచ్చే వేతనం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
హోంగార్డులకు ఇవ్వాల్సిన ఫిబ్రవరి నెల వేతనాన్ని ఆపి, దాదాపు రూ.47 కోట్లు రైతు భరోసాకు మళ్లించినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. దీంతో హోంగార్డులకు ఫిబ్రవరి వేతనం 11వ తేదీ నాటికి కూడా అందలేదు.
వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బిచ్కుంద, ఏర్గట్ల తదితర మండలాల్లో గ్రామపంచాయతీ కార్మికులు, సిబ్బంది శుక్రవారం నిరసన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఎంపీడీవో కార్యాలయాల ఎదుట బైఠాయించి టోకెన్�
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వేతనం రూ.18 వేలకు పెంచడంపై ఆశాకార్యకర్తలు పట్టువీడటం లేదు. అరెస్టులు, బెదిరింపులతో ప్రభుత్వం అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నా తమ పోరాటాన్ని ఆపడం లేదు.
ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) పథకం కింద వేతన పరిమితిని కేంద్ర ప్రభుత్వం రూ.15 వేల నుంచి రూ.21 వేలకు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. చివరగా 2014 సెప్టెంబర్లో ప్రభుత్వం వేతన పరిమితిని పెంచింది. ఎకనమిక్ టైమ్స్
సూర్యాపేట జిల్లాలోని చిలుకూరు పోలీస్ స్టేషన్లో స్వీపర్గా పనిచేసిన షేక్ జానీమియాకు 1991 నుంచి పూర్తి వేతన బకాయిలను చెల్లించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు 2017లో సింగిల్ జడ్జి �