Two MPs don't take salary | సాధారణంగా తమ జీతాలు, ప్రోత్సాహకాలను పెంచుకునే విషయంలో పార్టీలకు అతీతంగా పార్లమెంటు సభ్యులు కలిసి ముందుకు వస్తారు. అయితే నయా పైసా జీతం కూడా తీసుకోని సభ్యులు కూడా ఉన్నారు. ప్రస్తుత లోక్సభలో ఇద్
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్కి దాని మాతృ సంస్థ అల్ఫాబెట్ భారీ వేతన ప్యాకేజీని ప్రకటించింది. రాబోయే మూడేండ్లకుగాను దాదాపు రూ.6,362 కోట్లు (692 మిలియన్ డాలర్లు) ఈ భారత సంతతి టెక్కీ అందుకోనున్నారు.
H1-B Visa | విదేశీ వృత్తి నిపుణులకు ఇస్తున్న ‘హెచ్1-బీ’ వీసా ఎంపిక ప్రక్రియలో సమూల మార్పులు ప్రతిపాదిస్తూ ట్రంప్ సర్కార్ చేపట్టిన ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
నల్లకుంట ఫీవర్ దవాఖానలో ఔట్సోర్సింగ్ సిబ్బందికి మూడు నెలలుగా జీతాల్లేక ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బంది ఉద్యోగం మానేసే పరిస్థితులు దాపురించాయి. వివిధ విభాగాల్లో మొత్తం 78 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బం�
ఆమె అసలు సాఫ్ట్ వేర్ ఉద్యోగియే (Software Employee) కాదు. అయినా రెండు టెక్ కంపెనీల్లో జాబ్. ఒక్క రోజు కూడా ఆఫీస్కు వెళ్లలేదు. అయినా ప్రతినెల ఠంచనుగా ఆమె అకౌంట్లలో జీతం పడించింది.
ఉదయం 9 - సాయంత్రం 5.. ఈ సంప్రదాయ పనిగంటలపై నవతరం ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. అందరికీ అలవాటైన, అనుకూలమైన సమయాలను వీరు సంపూర్ణంగా మార్చేస్తున్నారు. ‘మైక్రో షిఫ్టింగ్' పేరుతో.. పని గంటలను చిన్నచిన్న బ్లాక్�
రాష్ట్రంలోని ఉద్యోగులకు సీఎం రేవంత్రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే.. పట్టించుకోకపోతే జీతంలో 10 శాతం కోత పెడుతామని తేల్చిచెప్పారు.
వేతనాలు సక్రమంగా అందకపోగా.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎంపీడీవో కార్యాలయ ఉద్యోగి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Protest | మూడు నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బోడుప్పల్ గురుకుల నాన్ టీచింగ్ ఉపాధ్యాయులు సోమవారం గురుకుల పాఠశాల ముందు ప్లకార్డులతో నిరసన వ్యక్తంచేశారు.