పట్టణ పేదలకు వైద్యం అందించే బస్తీ దవాఖానల్లో సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు రావడం లేదు. మార్చి, ఏప్రిల్, మే వేతనాలు పెండింగ్లో ఉన్నాయని, కుటుంబపోషణ, పిల్లల ఫీజులు, ఇంటి అద్దె, ఇతర ఖర్చులకు అప్పు చేయా ల్సి
రాష్ట్రంలో ఆర్థికశాఖ వద్ద పేరుకుపోయిన బిల్లుల బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం చోద్యం చూ స్తున్నది. మెడికల్ బిల్లులు, సాలరీ ఏరియర్స్, ఇన్సూరెన్స్, జీపీఎఫ్ వంటి అ నేక రూపాల్లో ఉన్న బిల్లులు సకాలంలో చె
Pawan Kalyan | జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఎమ్మెల్యే, ఎంపీగా విజయం సాధించిన జనసేన విజేతలతో బుధవారం మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో ప్రత్యేక స
రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ జిల్లాలో 200 మంది నర్సింగ్ ఆఫీసర్లను గత ఫిబ్రవరిలో నియమించింది. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నియామక ఉత్తర్వులు అందించారు. అంతేకాదు, స్టాఫ్ న�
కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న ఒకటో తారీఖు వేతనం ప్రచార ఆర్భాటంగానే నిలిచింది. ఒకటో తారీఖు దేవుడెరుగు కనీసం నెల గడిచినా కూడా జీతం అందడంలేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
Pakistan President | పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan) గత కొన్ని రోజులుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు (Pakistan President) అసిఫ్ అలీ జర్దారీ (Asif Ali Zardari) ఓ త్యాగానికి సిద్ధపడ్డ�
రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను వెంటనే విడుదల చేయాలని టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివ�
Crime news | వారిద్దరూ రోజువారీ కూలీలు. అయితే నెలకు రూ.25 వేల జీతంతో కొందరు వారిని నియమించుకున్నారు. వారు చేయాల్సిందల్లా రద్దీగా ఉన్న ప్రదేశాల్లో ఐ ఫోన్లు, ఇతర మొబైల్స్ అపహరించడమే.
రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలలుగా తమ జీతాలు చెల్లించడం లేదని కరీంనగర్ జిల్లా దవాఖానకు చెందిన నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగులు శనివారం నగరంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్) ప్రాంగణంల
రెండు నెలలుగా వేతనాలు అందక ఆశావర్కర్లు అల్లాడిపోతున్నారు. జీతాల రూపంలో వీరికిచ్చే చిన్నపాటి మొత్తాన్ని కూడా బడ్జెట్తో ముడిపెట్టి రెండు నెలలుగా తిప్పించుకుంటున్నారు. కేసీఆర్ హయాంలో ప్రతినెలా రెండో �
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పర్మినెంట్ లెక్చరర్ల మాదిరిగానే విధుల నిర్వహణ.. నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందిస్తూ.. వారికి అర్థమయ్యే రీతిలో బోధిస్తూ సంతృప్తి చెందుతున్నా.. సక్రమంగా వేతనాలు అందక సతమతమ�
దేశంలో సాధారణంగా అధిక ఆదాయం ఉన్న ఇంట్లో మహిళలు ఉద్యోగం చేసేందుకు భర్తలు ఒప్పుకోరు. భార్యలు ఇంటిపట్టునే ఉండి కుటుంబ బాధ్యతలు చూసుకుంటుంటారు. కానీ, ఇటీవల ఈ ట్రెండ్ మారుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది.