కొత్త నోటిఫికేషన్లతో ఉద్యోగాలు పొందనున్న వారికి బంపర్ ఆఫర్ తగిలింది. కొత్తగా ఉద్యోగాలకు ఎంపికయ్యేవారికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పేస్కేల్స్ను అమలు చేయనున్నది.
ఉద్యోగుల జీతం, పని గంటలు, పన్నులు తదితరాలకు సంబంధించి వచ్చే నెల 1 నుంచి మార్పులు చోటుచేసుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెస్తున్న కార్మిక చట్టాల అమలు జూలై నుంచి మొదలయ్యే అవకాశం కనిపిస్తున్నది మరి. అ
ప్రభుత్వ రంగ బ్యాం కింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖారా వార్షిక జీతం గత ఆర్థిక సంవత్సరం (2021-22) రూ.34.42 లక్షలుగా ఉన్నది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2020-21)లో బ్యాంక్ మాజీ చైర్మన్ రజ్నీశ్ కుమార్ వేతనంతో �
ముంబై: ఇన్ఫోసిస్ సీఈవో సలిల్ పారేఖ్ ఏడాది జీతం రూ.71 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. 2022లో ఆయనకు వార్షిక పరిహారంగా 71 కోట్లు ఇస్తున్నట్లు ఆ కంపెనీ తన స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో పేర్కొన్నది. 2021-22 సంవ�
లండన్లోని ఓమ్ని అనే కంపెనీలో ఓ పోస్టు ఖాళీ ఉంది. జీతం ఐదు రోజులకు రూ.5 లక్షలు.. అరె.. ఇదేదో బాగుందే! జస్ట్ అలా వెళ్లి ఇలా 5 లక్షలు సంపాదించొచ్చు కదా.. అనుకుంటున్నారా? మరి ఏం పనిచేయాలి అనే కదా మీ డౌట్.. 5 రోజుల పాట
దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్ సీఈఓ, ఎండీ రాజేష్ గోపీనాధన్ 2022 ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా రూ 25.76 కోట్ల వేతనం పొందారు. అంతకుముందు ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే ఇది 27 శాతం అధికం. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం గోపీ
యూనివర్సిటీ ఆచార్యులు, డిగ్రీ కాలేజీ అధ్యాపకుల వేతన సవరణ కాగితాలకే పరిమితమైంది. ఏండ్లు గడుస్తున్నా పెంచిన వేతనాలను మోదీ సర్కారు విడుదల చేయడం లేదు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 7వ పేస్కేల్ అమల్లోకి రా
ఇంగ్లిష్, గ్రీకు, లాటిన్, సంస్కృతం ఇవన్నీ ఇండో-యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినవి. ఈ భాషల్లో చాలా పదాల అర్థాలు వాటి ధాతువుల్లోనే ఇమిడి ఉంటాయి. ఇంగ్లిష్వారి మాతృభూమి...