కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న ఒకటో తారీఖు వేతనం ప్రచార ఆర్భాటంగానే నిలిచింది. ఒకటో తారీఖు దేవుడెరుగు కనీసం నెల గడిచినా కూడా జీతం అందడంలేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
Pakistan President | పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan) గత కొన్ని రోజులుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు (Pakistan President) అసిఫ్ అలీ జర్దారీ (Asif Ali Zardari) ఓ త్యాగానికి సిద్ధపడ్డ�
రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను వెంటనే విడుదల చేయాలని టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివ�
Crime news | వారిద్దరూ రోజువారీ కూలీలు. అయితే నెలకు రూ.25 వేల జీతంతో కొందరు వారిని నియమించుకున్నారు. వారు చేయాల్సిందల్లా రద్దీగా ఉన్న ప్రదేశాల్లో ఐ ఫోన్లు, ఇతర మొబైల్స్ అపహరించడమే.
రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలలుగా తమ జీతాలు చెల్లించడం లేదని కరీంనగర్ జిల్లా దవాఖానకు చెందిన నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగులు శనివారం నగరంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్) ప్రాంగణంల
రెండు నెలలుగా వేతనాలు అందక ఆశావర్కర్లు అల్లాడిపోతున్నారు. జీతాల రూపంలో వీరికిచ్చే చిన్నపాటి మొత్తాన్ని కూడా బడ్జెట్తో ముడిపెట్టి రెండు నెలలుగా తిప్పించుకుంటున్నారు. కేసీఆర్ హయాంలో ప్రతినెలా రెండో �
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పర్మినెంట్ లెక్చరర్ల మాదిరిగానే విధుల నిర్వహణ.. నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందిస్తూ.. వారికి అర్థమయ్యే రీతిలో బోధిస్తూ సంతృప్తి చెందుతున్నా.. సక్రమంగా వేతనాలు అందక సతమతమ�
దేశంలో సాధారణంగా అధిక ఆదాయం ఉన్న ఇంట్లో మహిళలు ఉద్యోగం చేసేందుకు భర్తలు ఒప్పుకోరు. భార్యలు ఇంటిపట్టునే ఉండి కుటుంబ బాధ్యతలు చూసుకుంటుంటారు. కానీ, ఇటీవల ఈ ట్రెండ్ మారుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది.
ఇంటరాక్టివ్ ఏఐ టూల్ చాట్జీపీటీ లాంఛ్ అయిన తర్వాత చాట్బాట్స్పై (AI Job) టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ ఊపందుకుంది. ఎన్నో నూతన ఉద్యోగాలు కొత్త టెక్నాలజీతో అందుబాటులోకి వస్తున్నాయి. ఏఐ టెక్నాలజీతో పలు క
న్యూఢిల్లీ: చంద్రయాన్-3 లాంచ్ప్యాండ్ నిర్మించిన హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్ (హెచ్ఈసీ) ఇంజినీర్లకు గత 17 నెలలుగా కేంద్ర ప్రభుత్వం జీతాలివ్వడం లేదని ఐఏఎన్ఎస్ వార్తాసంస్థ తాజాగా వెల్లడించింది.
చాట్జీపీటీ నిపుణులకు మంచి డిమాండ్ ఉన్నదని ఓ అధ్యయనంలో తేలింది. చాట్జీపీటీ నిపుణులకు 91% కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడైంది. ఏఐ సమయాన్ని ఆదా చేయడంతోపాటు ఉత్పాదకత, కంపెనీ సామర్థ�
ఓ ఇంజినీరింగ్ పట్టభద్రుడికి క్యాంపస్ సెలెక్షన్లో పెద్ద ఉద్యోగం వచ్చింది. లక్షల్లో వేతనం. నగరంలో ఒంటరిగా ఉంటున్నాడు. అతని తల్లి పల్లెటూళ్లో ఇంట్లో ఉంటుంది.