ముంబై: ఇన్ఫోసిస్ సీఈవో సలిల్ పారేఖ్ ఏడాది జీతం రూ.71 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. 2022లో ఆయనకు వార్షిక పరిహారంగా 71 కోట్లు ఇస్తున్నట్లు ఆ కంపెనీ తన స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో పేర్కొన్నది. 2021-22 సంవ�
లండన్లోని ఓమ్ని అనే కంపెనీలో ఓ పోస్టు ఖాళీ ఉంది. జీతం ఐదు రోజులకు రూ.5 లక్షలు.. అరె.. ఇదేదో బాగుందే! జస్ట్ అలా వెళ్లి ఇలా 5 లక్షలు సంపాదించొచ్చు కదా.. అనుకుంటున్నారా? మరి ఏం పనిచేయాలి అనే కదా మీ డౌట్.. 5 రోజుల పాట
దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్ సీఈఓ, ఎండీ రాజేష్ గోపీనాధన్ 2022 ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా రూ 25.76 కోట్ల వేతనం పొందారు. అంతకుముందు ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే ఇది 27 శాతం అధికం. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం గోపీ
యూనివర్సిటీ ఆచార్యులు, డిగ్రీ కాలేజీ అధ్యాపకుల వేతన సవరణ కాగితాలకే పరిమితమైంది. ఏండ్లు గడుస్తున్నా పెంచిన వేతనాలను మోదీ సర్కారు విడుదల చేయడం లేదు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 7వ పేస్కేల్ అమల్లోకి రా
ఇంగ్లిష్, గ్రీకు, లాటిన్, సంస్కృతం ఇవన్నీ ఇండో-యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినవి. ఈ భాషల్లో చాలా పదాల అర్థాలు వాటి ధాతువుల్లోనే ఇమిడి ఉంటాయి. ఇంగ్లిష్వారి మాతృభూమి...
పట్టణాలు, నగరాల్లో ఇంటి అనుమతులపై తనిఖీ నివేదికలు ఇవ్వడంలో జాప్యం చేసిన 10 మంది ఉద్యోగుల వేతనాలను కట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కొక్కరి వేతనంలో రూ.5 వేల నుంచి రూ.10 వేల
ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం ఈహెచ్ఎస్ ట్రస్ట్ ఏర్పాటుకు మూల వేతనాల నుంచి 1శాతం ఇచ్చేందుకు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) సంసిద్ధత వ్యక్తం చేసింది. హైదరాబాద్లోని ఆ సంఘం కేంద్ర కార్యాలయంలో శని�
కార్పొరేట్ ఉద్యోగం, మంచి జీతం, హోదా, నేరుగా కంపెనీ డైరెక్టర్లతోనే వ్యవహారాలు.. ఇవన్నీ సాధించాలంటే ఏదైనా ప్రఖ్యాత యూనివర్సిటీలోనో లేక ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలోనో అత్యున్నత చదువులు చదవాల్సిన అవసరం లే�
టీఎస్బీపాస్ అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు మున్సిపల్ ఉద్యోగులపై మున్సిపల్ శాఖ క్రమశిక్షణ చర్యలు తీసుకొన్నది. నర్సాపూర్, కామారెడ్డి, ఇబ్రహీంపట్నం, ఖమ్మం, మక్తల్ మున్సిపాలిటీల్లోని ఐదు�
Collector S. Venkatrao | ఉద్యోగుల నూతన స్థానిక కేడర్ కేటాయింపులో భాగంగా పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేసి ఇంకా విధులలో చేరని వారు తక్షణమే విధులలో చేరాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు ఆదేశించారు.
మరో ఇద్దరు కోల్ ఇండియాకు ఎంపిక మేడ్చల్ రూరల్, నవంబర్ 2: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల మెయిన్ క్యాంపస్లో చదివిన సాయికుమార్ను రూ.56.7 లక్షల వార్షిక వేతనంతో