టీఎస్బీపాస్ అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు మున్సిపల్ ఉద్యోగులపై మున్సిపల్ శాఖ క్రమశిక్షణ చర్యలు తీసుకొన్నది. నర్సాపూర్, కామారెడ్డి, ఇబ్రహీంపట్నం, ఖమ్మం, మక్తల్ మున్సిపాలిటీల్లోని ఐదు�
Collector S. Venkatrao | ఉద్యోగుల నూతన స్థానిక కేడర్ కేటాయింపులో భాగంగా పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేసి ఇంకా విధులలో చేరని వారు తక్షణమే విధులలో చేరాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు ఆదేశించారు.
మరో ఇద్దరు కోల్ ఇండియాకు ఎంపిక మేడ్చల్ రూరల్, నవంబర్ 2: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల మెయిన్ క్యాంపస్లో చదివిన సాయికుమార్ను రూ.56.7 లక్షల వార్షిక వేతనంతో
విల్స్ టవర్స్ వాట్సన్ రిపోర్ట్ న్యూఢిల్లీ, అక్టోబర్ 20: ఇండియాలో ఉద్యోగుల వేతనాలు వచ్చే ఏడాది 10 శాతం వరకూ పెరగవచ్చని ఒక అంతర్జాతీయ సంస్థ అంచనావేసింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇండియాలోనే వేతనాల పెంప�
Delhi MLAs : తమ ఎమ్మెల్యేల వేతనాల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనకు ఢిల్లీ క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం నెలకు రూ.12 వేలుగా ఉన్న ఢిల్లీ ఎమ్మెల్యేల (Delhi MLAs) వేతనాన్ని
హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): జీవన వ్యయం పెరిగినందున అర్చకుల గౌరవభృతిని రూ.6,000 నుంచి రూ.10 వేలకు పెంచాలని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. మరో 2,000 మంది అర్చక ఉద్యోగులకు గ్రా�
హైదరాబాద్ ,మే 30: ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వివిధ శాలరీ అకౌంట్స్ను ఆఫర్ చేస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, మిలిటరీ, పారామిలిటరీ బలగాలు, పోలీస్ బలగాలు, కార్పోరేట్ �
రెండోవిడత ఎంపిక పూర్తి.. రూ.48 కోట్లు విడుదల హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): ప్రైవేటు స్కూల్ టీచర్లు, సిబ్బందికి ప్రభుత్వం అందించే సాయానికి రెండోవిడత లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యింది. ప్రైవేటు, ఎయిడెడ్ కలు�