గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్ టీచర్లకు ప్రభుత్వం 12 నెలల వేతనాన్ని మంజూరు చేయడంపై పీఆర్టీయూ టీఎస్ హర్షం వ్యక్తం చేసింది. ఈ జీవో జారీకి సహకరించిన సీఎం కేసీఆర్, మంత్రులు హ�
Salary | ఈ ఏడాది జీతాలు పెరుగుతాయని దేశంలోని 90 శాతం ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏడీపీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్స్-పీపుల్ ఎట్ వర్క్ 2023: పేరుతో 17 దేశాల్లోని 32 వేల వర్కర్స్ అభిప్రాయాలతో సర్వే జరిగింది. ఇం
విద్యుత్తు ఉద్యోగుల వేతన సవరణపై ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. హైదరాబాద్ మింట్కంపౌండ్లోని తన కార్యాలయంలో విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి జేఏసీ నేతలతో వేర్వేరుగా భేటీ అయ్యారు.
CRED CEO Kunal Shah | కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు అంటే రూ.లక్షల్లో జీతాలు ఉంటాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే కేవలం ఉద్యోగులకు లక్షల్లో జీతాలుంటే.. మరి సీఈవో స్థాయిలో ఉన్న వారికి..? మాటల్లో చెప్పలేము. అయితే భారత
బొగ్గు గని కార్మికుల 11వ వేతన ఒప్పందం ఎట్టకేలకు 19శాతం పెరుగుదలతో ఖరారైంది. మంగళవారం కొల్ కతాలో జరిగిన సమావేశంలో రోజంతా జరిగిన చర్చల్లో 4 కార్మిక సంఘాలు 28 శాతం నుంచి దిగివచ్చి 19శాతం వేతనాల పెరుగుదలకు అంగీక�
ఈ ఏడాది తొలి విడత ప్లేస్మెంట్స్లో ఐఐటీ-హైదరాబాద్ విద్యార్థులు మంచి వేతన ప్యాకేజీలు సొంతం చేసుకున్నారు. ఒక విద్యార్థికి అత్యధికంగా రూ.63.78 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ లభించింది. ఐఐటీహెచ్ విద్యార్థులు �
కొత్త నోటిఫికేషన్లతో ఉద్యోగాలు పొందనున్న వారికి బంపర్ ఆఫర్ తగిలింది. కొత్తగా ఉద్యోగాలకు ఎంపికయ్యేవారికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పేస్కేల్స్ను అమలు చేయనున్నది.
ఉద్యోగుల జీతం, పని గంటలు, పన్నులు తదితరాలకు సంబంధించి వచ్చే నెల 1 నుంచి మార్పులు చోటుచేసుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెస్తున్న కార్మిక చట్టాల అమలు జూలై నుంచి మొదలయ్యే అవకాశం కనిపిస్తున్నది మరి. అ
ప్రభుత్వ రంగ బ్యాం కింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖారా వార్షిక జీతం గత ఆర్థిక సంవత్సరం (2021-22) రూ.34.42 లక్షలుగా ఉన్నది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2020-21)లో బ్యాంక్ మాజీ చైర్మన్ రజ్నీశ్ కుమార్ వేతనంతో �