ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వేతనం రూ.18 వేలకు పెంచడంపై ఆశాకార్యకర్తలు పట్టువీడటం లేదు. అరెస్టులు, బెదిరింపులతో ప్రభుత్వం అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నా తమ పోరాటాన్ని ఆపడం లేదు.
ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) పథకం కింద వేతన పరిమితిని కేంద్ర ప్రభుత్వం రూ.15 వేల నుంచి రూ.21 వేలకు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. చివరగా 2014 సెప్టెంబర్లో ప్రభుత్వం వేతన పరిమితిని పెంచింది. ఎకనమిక్ టైమ్స్
సూర్యాపేట జిల్లాలోని చిలుకూరు పోలీస్ స్టేషన్లో స్వీపర్గా పనిచేసిన షేక్ జానీమియాకు 1991 నుంచి పూర్తి వేతన బకాయిలను చెల్లించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు 2017లో సింగిల్ జడ్జి �
‘కుటుంబాలను పోషించుకోలేకపోతున్నాం. సీఎం రేవంత్రెడ్డి, ప్రభు త్వ పెద్దలు సత్వరమే స్పందించి 4నెలల బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలి. మమ్మల్ని ఆదుకోండి మహాప్రభో’ అం టూ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశ�
ఉద్యోగులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా విధుల నుంచి తొలగించిన ఐటీ కంపెనీపై బాధితులు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మాదాపూర్ మైండ్ స్పేస్లోని బ్రెయిన్ ఎంటర్ప్రైజెస్ పేరుతో కార్యకలాపాలు ని
చౌకధరలకే విమానయాన్ని అందిస్తున్న స్పైస్ జెట్ (Spice Jet) పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దీంతో ఖర్చులను తగ్గించుకోవడంపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఇప్పటికే విమాన సర్వీసులను తగ్గించుకున్న �
కొత్త సర్కారు కొలువుదీరి ఎనిమిది నెలలుగా అవుతున్నా పల్లెల్లో కొత్తగా వచ్చిన మార్పులేమీ కన్పించడం లేదు. పైగా అవి మునుపటి ప్రాభవాన్ని పూర్తిగా కోల్పోయాయి.
పట్టణ పేదలకు వైద్యం అందించే బస్తీ దవాఖానల్లో సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు రావడం లేదు. మార్చి, ఏప్రిల్, మే వేతనాలు పెండింగ్లో ఉన్నాయని, కుటుంబపోషణ, పిల్లల ఫీజులు, ఇంటి అద్దె, ఇతర ఖర్చులకు అప్పు చేయా ల్సి
రాష్ట్రంలో ఆర్థికశాఖ వద్ద పేరుకుపోయిన బిల్లుల బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం చోద్యం చూ స్తున్నది. మెడికల్ బిల్లులు, సాలరీ ఏరియర్స్, ఇన్సూరెన్స్, జీపీఎఫ్ వంటి అ నేక రూపాల్లో ఉన్న బిల్లులు సకాలంలో చె
Pawan Kalyan | జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఎమ్మెల్యే, ఎంపీగా విజయం సాధించిన జనసేన విజేతలతో బుధవారం మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో ప్రత్యేక స
రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ జిల్లాలో 200 మంది నర్సింగ్ ఆఫీసర్లను గత ఫిబ్రవరిలో నియమించింది. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నియామక ఉత్తర్వులు అందించారు. అంతేకాదు, స్టాఫ్ న�