గత మూడు నెలల నుంచి తమకు వేతనాలు రావడం లేదని దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని పంచాయతీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే జీతాలు చెల్లించాలంటూ మాసాయిపేట (Masaipet) గ్రామపంచాయతీ కార్మికులు శుక్రవారం పంచాయ
ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా ఆరు నుంచి ఎనిమిది నెలలుగా వేతనాలు లేక ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆకలితో అలమటిస్తున్నారు. కూటి కోసం అప్పులు చేసి వచ్చే వేతనం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
హోంగార్డులకు ఇవ్వాల్సిన ఫిబ్రవరి నెల వేతనాన్ని ఆపి, దాదాపు రూ.47 కోట్లు రైతు భరోసాకు మళ్లించినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. దీంతో హోంగార్డులకు ఫిబ్రవరి వేతనం 11వ తేదీ నాటికి కూడా అందలేదు.
వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బిచ్కుంద, ఏర్గట్ల తదితర మండలాల్లో గ్రామపంచాయతీ కార్మికులు, సిబ్బంది శుక్రవారం నిరసన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఎంపీడీవో కార్యాలయాల ఎదుట బైఠాయించి టోకెన్�
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వేతనం రూ.18 వేలకు పెంచడంపై ఆశాకార్యకర్తలు పట్టువీడటం లేదు. అరెస్టులు, బెదిరింపులతో ప్రభుత్వం అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నా తమ పోరాటాన్ని ఆపడం లేదు.
ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) పథకం కింద వేతన పరిమితిని కేంద్ర ప్రభుత్వం రూ.15 వేల నుంచి రూ.21 వేలకు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. చివరగా 2014 సెప్టెంబర్లో ప్రభుత్వం వేతన పరిమితిని పెంచింది. ఎకనమిక్ టైమ్స్
సూర్యాపేట జిల్లాలోని చిలుకూరు పోలీస్ స్టేషన్లో స్వీపర్గా పనిచేసిన షేక్ జానీమియాకు 1991 నుంచి పూర్తి వేతన బకాయిలను చెల్లించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు 2017లో సింగిల్ జడ్జి �
‘కుటుంబాలను పోషించుకోలేకపోతున్నాం. సీఎం రేవంత్రెడ్డి, ప్రభు త్వ పెద్దలు సత్వరమే స్పందించి 4నెలల బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలి. మమ్మల్ని ఆదుకోండి మహాప్రభో’ అం టూ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశ�
ఉద్యోగులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా విధుల నుంచి తొలగించిన ఐటీ కంపెనీపై బాధితులు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మాదాపూర్ మైండ్ స్పేస్లోని బ్రెయిన్ ఎంటర్ప్రైజెస్ పేరుతో కార్యకలాపాలు ని
చౌకధరలకే విమానయాన్ని అందిస్తున్న స్పైస్ జెట్ (Spice Jet) పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దీంతో ఖర్చులను తగ్గించుకోవడంపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఇప్పటికే విమాన సర్వీసులను తగ్గించుకున్న �
కొత్త సర్కారు కొలువుదీరి ఎనిమిది నెలలుగా అవుతున్నా పల్లెల్లో కొత్తగా వచ్చిన మార్పులేమీ కన్పించడం లేదు. పైగా అవి మునుపటి ప్రాభవాన్ని పూర్తిగా కోల్పోయాయి.
పట్టణ పేదలకు వైద్యం అందించే బస్తీ దవాఖానల్లో సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు రావడం లేదు. మార్చి, ఏప్రిల్, మే వేతనాలు పెండింగ్లో ఉన్నాయని, కుటుంబపోషణ, పిల్లల ఫీజులు, ఇంటి అద్దె, ఇతర ఖర్చులకు అప్పు చేయా ల్సి