పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దని, అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు.
Sanitation workers | భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పారిశుద్ధ్య కార్మికులు(Sanitation workers) తమకు దక్కాల్సిన న్యాయపరమైన హక్కుల కోసం జీహెచ్ఎంసీ కార్యాలయం(GHMC office ) ఎదుట ఆందోళన (Protest) చేపట్టారు. గత ప్రభుత్వంలో రూ.15 వేల వేతనం ఇస్తే..
Harish Rao | తెలంగాణ రాష్ట్రంలోని ఆయా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. గత ఏడు నెలల నుంచి జీతాల్లేక పస్తులు ఉండాల్సిన పరిస్థ
మున్నేరు శాంతించింది. ఖమ్మం నగరం, ఖమ్మం రూరల్లోని దాని పరీవాహక ప్రాంతాల ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ సర్కారు సహాయ సహకారాలు అందక వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
మున్సిపాలిటీ కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు పక్కన కిరాణ దుకాణం వద్ద 11 నెలల బాలుడిని వదిలేసిన ఘటన చో టుచేసుకున్నది. అదే సమయంలో రోడ్లు శుభ్రం చేస్తున్న పారిశుధ్య సిబ్బంది బాలుడిని చూసి పోలీసుల
అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గ్రామపంచాయతీ కార్మికులు స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళన నిర్వహించారు.
దేశానికి పట్టుకొమ్మలైన పల్లెల అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది. ఏడు నెలలుగా పల్లెలకు రూపాయి నిధులు విడుదల చేయకపోవడంతో ఇవ్వాళ గ్రామా ల్లో అభివృద్ధి కుంటుపడింది. చిన్నపాటి వ ర్షాలకు అంతర్గత వ
గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసింది.. దోమలు ముసురుతున్నాయి.. సీజనల్ రోగాలతో ప్రజలు అల్లాడుతున్నారు.. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంచాయతీల్లో పాలనే పడకేసింది.
Stray dogs | రాష్ట్రంలో వీధి కుక్కలు(Stray dogs) రెచ్చిపోతున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో రెండు రోజుల వ్యవధిలో ఓ శునకం సుమారు 30 మందిని గాయపరిచింది.
పారిశుధ్య కార్మికుల న్యాయమైన హక్కుల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ యాత్ర చేపట్టనున్నట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఔట్సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల పనివేళల్లో మార్పులు చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
నిన్నమొన్నటిదాకా దేశస్థాయిలో వెలుగులీనిన తెలంగాణ పంచాయతీలు ఇప్పుడు కళతప్పాయి. ‘పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు’ అన్న గాంధీజీ స్ఫూర్తితో కేసీఆర్ తొమ్మిదేండ్ల పాటు ఎంతో కృషి చేసి అభివృద్ధి చేసిన గ్రామా
ఆరు నెలలుగా జీతాలు రాకపోవడంతో పారిశుద్ధ్య కార్మికులు భిక్షాటనతో నిరసన తెలిపారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని చాట్లపల్లి, పలుగుగడ్డ, మునిగడప, రాయవరం, ధర్మారం, అంతాయగూడెం గ్రామాల పారిశుద్ధ్య క�