ఇల్లెందు మున్సిపాలిటీ పారిశుధ్య సిబ్బందికి స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య శుక్రవారం పారిశుధ్య కిట్లను పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమాన
ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని, హైదరాబాద్ నగరాన్ని అందంగా ఉంచడంలో జీహెచ్ఎంసీ శానిటేషన్ వర్కర్లదే కీలక పాత్ర అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బంజారాహిల్స్ కొమురం భీం భవన్లో జీహెచ్ఎంసీ శా
Sanitation Workers | వ్యక్తిగత రక్షణ పరికరాలతో కూడిన కిట్లను జీహెచ్ఎంసీ పారిశుద్యసిబ్బందికి ఇచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున వాటిని సమయానుకూలంగా వాడుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, విధులను చ
Bandlaguda | పారిశుద్ధ కార్మికులు వైద్యుల సూచనలు పాటిస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్ చంద్ర పేర్కొన్నారు.
Vikarabad | పారిశుద్ధ్య కార్మికుల ముందస్తు అరెస్టులు సిగ్గుచేటని కార్మిక సంఘం సభ్యులు మండిపడ్డారు. కార్మికులు చేపట్టిన రాజభవన్ ముట్టడిని అడ్డుకోవడం సమంజసం కాదని వారు పేర్కొన్నారు.
GHMC | హైదరాబాద్ నగరాన్ని స్వచ్చ సర్వేక్షన్లో అగ్రభాగంలో నిలిపేలా పనిచేయాలంటూ అధికారులు ప్రకటనలు జారీ చేస్తుంటే క్షేత్రస్థాయిలో మాత్రం శానిటేషన్ విభాగం సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని జూబ�
పారిశుద్ధ్య కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కీలకంగా వ్యవహరించే కార్మికుల శ్రమను దోచుకుంటున్నది. నిజా మాబాద్ నగరంలో చెత్త సేకరించే కార్మికులకు మా
వాళ్లు సర్కారు బడుల్లో పనిచేశారు. స్కూళ్లను ఊడ్చి, కడిగి, శుభ్రం చేశారు. ఆఖరికి మూత్రశాలలు, మరుగుదొడ్లను కూడా పరిశుభ్రంగా మార్చారు. మొక్కలకు నీళ్లు పోసి, కంటికి రెప్పలా పెంచారు. అలా ఏకంగా 10 నెలల పాటు పనిచేశ�
మహదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరంలో ఈనెల 15 నుంచి 26 వరకు 12 రోజులపాటు సరస్వతీ పుష్కరాలు (Saraswati Pushkaralu) జరిగాయి. త్రివేణి సంగమంలో పున్యస్నానాలు ఆచరించేందుకు లక్షలాదిమంది భక్తులు తరలివచ్చారు.
Sanitation Workers Killed | రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులపైకి వ్యాన్ దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ఆరుగురు పారిశుద్ధ్య కార్మికులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్న మృతద
Sanitation workers | కోల్ సిటీ, ఏప్రిల్ 20 : దివంగత మాజీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాదరావు జ్ఞాపకార్థం రామగుండం నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులకు స్టీల్ వాటర్ బాటిళ్లు ఆదివారం అందజేశారు.
రోజురోజుకి పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా పనివేళలు మార్చాలంటూ సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టర్ పారిశుధ్య కార్మికులు జనరల్ మేనేజర్ సివిల్ టి.సూర్యానారాయణకు విజ్ఞప్తి చేయగా ఆయన సానుక�