దగ్గు మందు తయారీపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ర్టాలను ఆదేశించింది. ఆ శాఖ ఆదివారం అత్యవసరంగా అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖల కార్యదర్శులు, డ్రగ్ కంట
మధ్యప్రదేశ్లోని చింద్వారాలో 11 మంది చిన్నారుల మృతికి కారణమైన దగ్గు మందు రాసిన డాక్టర్ను పోలీసులు అరెస్టు చేశారు. కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ (Coldrif syrup) తాగిన పక్షం రోజుల్లోనే చిన్నారులు కిడ్నీ ఫెయిల్ అయి మృత
పిల్లల్లో దగ్గు నివారణకు కోల్డ్రిఫ్ (పారాసిటమల్, ఫినైల్ఫ్రైన్ హైడ్రోక్లోరైడ్, క్లోర్ఫెనిరమిన్ మలేట్) సిరప్ను వాడొద్దని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Cough Syrup | మధ్యప్రదేశ్ చింద్వారా జిల్లాలో దాదాపు పక్షం రోజుల్లోనే ఆరుగురు పిల్లలు కిడ్నీ ఫెయిల్ అయ్యి మృతి చెందారు. ఈ ఘటన కలకలం సృష్టించింది. దగ్గు సిరప్తాగడం వల్లే చిన్నారులు మృతి చెందడం తీవ్ర దుమారం రేప�
చేతులు, కాళ్లు కట్టేసి, గార్బా వస్త్రధారణలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఓ యువతి మృతదేహాన్ని మధ్యప్రదేశ్ పోలీసులు కనుగొన్నారు. తానే ఈ హత్యచేసినట్లు అంగీకరిస్తూ ఆ యువతి బాయ్ఫ్రెండ్ పోలీసులకు లొంగిపోయాడ
Cough Syrup | దగ్గు మందు కారణంగా మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాలో 11 మంది చిన్నారులు మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ నేపథ్యంలోనే దగ్గు మందు వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది.
Cough syrup | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని చింద్వారా (Chhindwara) జిల్లాలో కలుషిత దగ్గు మందుల (Cough syrup) కారణంగా వరుసగా చిన్నారులు ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది.
Govt Teacher | ప్రభుత్వ ఉద్యోగం పోతుందన్న భయంతో ఓ టీచర్ తన భార్యతో కలిసి దారుణానికి పాల్పడ్డాడు. నాలుగో సంతానంలో పుట్టిన పండంటి మగబిడ్డను బండరాయి కింద పాతిపెట్టారు.
Children Dies Of Kidney Failure | కిడ్నీ వైఫల్యం వల్ల 15 రోజుల్లో ఆరుగురు పిల్లలు మరణించారు. ఆ చిన్నారులు వినియోగించిన రెండు రకాల దగ్గు సిరప్లు విషపూరితమైనట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అధికార యంత్రాంగం వాటిని నిషేధించింది.
Navratri feast | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని జబల్పూర్ (Jabalpur) జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. నవరాత్రి విందు సందర్భంగా విధించిన నిషేధిత ప్రాంతంలోకి ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (bus crashes into no entry zone) దూసుకెళ్లింది.
Giant Wheel Swing tilts | ఆలయ ఉత్సవం వద్ద ఏర్పాటు చేసిన జైంట్ వీల్ హుక్ తెగిపోయింది. దీంతో అది ఒక పక్కకు ఒరిగిపోయింది. గాలిలో వేలాడిన రైడర్లు భయాందోళన చెందారు. కాపాడాలంటూ కేకలు వేశారు.
Sonam Raghuvanshi | మేఘాలయలో హనీమూన్ సందర్భంగా కొత్తగా పెళ్లైన భర్తను హత్య చేసిన నిందితురాలు సోనమ్ రఘువంశీ దిష్టిబొమ్మను దసరా రోజున దహనం చేయడాన్ని మధ్యప్రదేశ్ హైకోర్టు నిషేధించింది.
Case On Congress Leader's Son | కాంగ్రెస్ నేత కుమారుడు ఇద్దరు వ్యక్తులపై దాడి చేయడంతోపాటు వారిని బెదిరించాడు. నగరంలోని సగం మంది తన పేరు వింటే భయపడతారని వారితో అన్నాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.