మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాలో రాజు గౌడ్ అనే కూలీకి అదృష్టం వరించింది. జీవనోపాధి కోసం గనులను కౌలుకు తీసుకునే రాజు ప్రతి రోజూ మాదిరిగానే బుధవారం కూడా మట్టిని తవ్వుతున్నారు. ఆ సమయంలో ఆయనకు 19.22 క్యారట్ల వజ
Flooded Bridge | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పొంగిపొర్లుతున్న వంతెనను (Flooded Bridge) దాటుతూ ఓ వ్యక్తి వరద ప్రవాహానికి కొట్టుకుపోయాడు (Man Swept away).
BJP MLA Threatens To Quit | మంత్రివర్గం నుంచి తొలగించడంపై బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ అయిన తన భార్యతో కలిసి పార్టీకి రాజీనామా చేస్తామని బెదిరించారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది.
ఉత్తరాదిన పలు రాష్ర్టాల్లో ‘చాందీపురా’ వైరస్ తీవ్ర కలకలం రేపుతున్నది. ఒక్క గుజరాత్లో ఈ వైరస్ బారినపడి 32మంది చనిపోయారని గుజరాత్ ఆరోగ్యమంత్రి రుషికేష్ పటేల్ ఆదివారం ప్రకటించారు.
Girl Raped In Moving Car | ఒక బాలికను ముగ్గురు యువకులు కిడ్నాప్ చేశారు. కదులుతున్న కారులో ఒక వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మరో వ్యక్తి వీడియో రికార్డ్ చేశాడు. ఆ బాలికను బ్లాక్మెయిల్ చేయసాగారు. వారి మాట వినక
బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. తమ రాష్ట్ర పరిధిలో సీబీఐ ఏదైనా కేసును దర్యాప్తు చేయాలనుకుంటే ముందుగా తమ నుంచి రాతపూర్వక అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది.
Woman Drowns Children | ఒక తల్లి తన నలుగురు పిల్లలతో కలిసి బావిలోకి దూకింది. ఆ మహిళను స్థానికులు కాపాడారు. దీంతో ఆమె బతకగా నలుగురు పిల్లలు మరణించారు. చిన్నారుల మృతదేహాలను బావి నుంచి పోలీసులు వెలికితీశారు.
ఏళ్ల తరబడి విద్యార్థుల నుంచి అధికంగా వసూలు చేసిన ఫీజును వారికి తిరిగి ఇచ్చేయాలని మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లా అధికారులు 10 ప్రైవేట్ విద్యా సంస్థలను ఆదేశించారు.
Man, Girlfriend Kills Woman | ఒక వ్యక్తి తన ప్రియురాలితో కలిసి ప్రేమిస్తున్న మహిళను హత్య చేశాడు. అనంతరం వేరే రాష్ట్రానికి పారిపోయాడు. యువతి మిస్సింగ్ కేసుపై పోలీసులు దర్యాప్తు చేశారు. ట్రయాంగిల్ లవ్ ట్విస్ట్ను ఛేదించ
Drunk Teachers | ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ప్రతి రోజూ మద్యం సేవించి వస్తున్నారు. స్కూళ్లలో మత్తులో జోగుతున్నారు. రెండు మూడు గంటలు ఉండి వెళ్లిపోతున్నారు. దీంతో ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థులకు చదువు సాగడం లేదు. �
ఎనిమిది నెలల్లో 9 మందిని పెండ్లి చేసుకుని లక్షలాది రూపాయలు దోచుకొని పారిపోయిన ఒక కిలాడి పెళ్లి కూతురు సహా 12 మంది ముఠాను అహ్మదానగర్ జిల్లా శ్రీగోందా పోలీసులు అరెస్ట్ చేశారు.
MLA Becomes MinisterTwice | ఒక ఎమ్మెల్యే 15 నిమిషాల్లో రెండుసార్లు మంత్రి అయ్యారు. రొటీన్కు భిన్నంగా విచిత్రంగా మంత్రిగా రెండుసార్లు ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఈ అసాధారణ సంఘటన జరిగింది.