Car Man Steals Newspaper | ఒక వ్యక్తి ఖరీదైన కారులో వచ్చాడు. న్యాయవాది కార్యాలయం బయట ఉన్న వార్తాపత్రికను దొంగిలించాడు. అక్కడున్న సీసీటీవీలో ఇది రికార్డ్ అయ్యింది. ఆ న్యాయవాది ఫిర్యాదుతో న్యూస్పేపర్ దొంగను గుర్తించే�
ఉల్లిగడ్డల ధరలు ఒక్కసారిగా ఘోరంగా పడిపోవడంతో మధ్యప్రదేశ్ ఉల్లి రైతులు విలవిల్లాడుతున్నారు. తాము పండించిన ఉల్లిగడ్డను కారుచౌకగా అమ్మాల్సిన దుస్థితి ఏర్పడిందని, వాటితో ఆదాయం మాట దేవుడెరుగు, కనీసం రవాణ�
మధ్యప్రదేశ్ తదితర రాష్ర్టాల్లో దగ్గు మందు తాగిన చిన్నారులు మరణించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డ్రగ్స్ మాన్యుఫ్యాక్చరర్లకు గట్టి హెచ్చరిక పంపింది.
Tribal Women Fall At Officer's Feet | భూ కబ్జాపై పలుమార్లు ఫిర్యాదు చేసిన గిరిజన మహిళలు విసిగిపోయారు. చివరకు అధికారిణి కాళ్లపై పడి న్యాయం చేయాలని వేడుకున్నారు. దీంతో స్పందించిన అధికారిణి వారి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్�
మధ్యప్రదేశ్లోని (Madhya Pradesh) మౌగంజ్ జిల్లాలో దారుణం జరిగింది. మంచి నీటి కోసం వెళ్లిన బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లిన ముగ్గురు సామూహిక లైంగికదాడి చేశారు. నిందితుల్లో ఓ మైనర్ బాలుడు కూడా ఉండటం గమనార్హం.
కోర్టు గతంలో విధించిన శిక్ష వివరాలను నామినేషన్ ఫారమ్లో వెల్లడించకపోతే గెలిచిన అభ్యర్థిపై అనర్హత వేటు పడుతుందని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది.
Man Robbed, Loses Leg | కూలీ పని చేసుకునే వ్యక్తిని కొందరు వ్యక్తులు కొట్టారు. అతడ్ని దోచుకున్న తర్వాత రైలు పట్టాల వద్ద పడేశారు. కాళ్లపై రైలు వెళ్లడంతో ఒక కాలు తెగింది. తెగిన కాలు భాగాన్ని అక్కడ వదిలేసిన రైల్వే పోలీసుల�
Crime news | భార్యపై అనుమానంతో భర్త ఆమె ముక్కు కోసేశాడు. మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం జబువా జిల్లా (Jhabua district) లోని రాణాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోగల పడల్వా (Padalwa) గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
High Court Fines Collector | జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద ఒక యువకుడిపై తప్పుడు కేసు నమోదు చేశారు. ఏడాదిపైగా జైలులో ఉంచారు. ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు జిల్లా కలెక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.2 లక్షల జరిమానా వ�
సీఏ ఫైనల్ ఫలితాల్లో హైదరాబాద్ విద్యార్థి సత్తాచాటాడు. నగరానికి చెందిన తేజాస్ ముందడా 492 మార్కులతో ఆలిండియా రెండో ర్యాంకు కైవసం చేసుకున్నాడు. తేజాస్ 82 పర్సంటైల్ సొంతం చేసుకోవడం గమనార్హం. సీఏ ఫలితాలు స�
Kranti Goud | ఐసీసీ వన్డే ప్రపంచ కప్లో అద్భుతంగా రాణించిన టీమిండియా క్రికెటర్ క్రాంతి గౌడ్కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.కోటి నజరానా ప్రకటించింది. 22 ఏళ్ల యువ బౌలర్ ఎనిమిది మ్యాచుల్లో 5.73 ఎకానమీ రేటుతో బౌలింగ్ చ�