ప్రకాష్ యాదవ్ అనే జర్నలిస్ట్ ఒక టీవీ ఛానెల్లో పని చేస్తున్నాడు. ఈ నెల 25న పొరుగున ఉన్న మనగావ్ నుంచి బైక్పై సొంత గ్రామమైన కోట్గావ్కు తిరిగి వస్తున్నాడు.
మధ్యప్రదేశ్లోని మొరెనా సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. భారత వాయుసేనకు చెందిన రెండు యుద్ధవిమానాలు కుప్పకూలాయి. శిక్షణ, విన్యాసాలు చేస్తున్న సమయంలో మొరెనా సమీపంలో
తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు ఉపయోగపడేలా ఉన్నాయని వివిధ రాష్ర్టాల అధికారులు ప్రశంసించారు. బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్కు చెందిన 30 మంది అధికారులతో కూడిన బృందం �
పంత్ త్వరగా కోలుకోవాలని టీం ఇండియా క్రికెటర్లు ప్రార్థించారు. ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించి.. పంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ప్రత్యేక పూజలు చేశారు.
ఏనుగులకు ఎలాంటి హానీ తలపెట్టకుండా వాటిని అడవుల్లోకి తరిమే పద్ధతులపై సరిహద్దు ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించాలని ఎన్జీవో సంస్థలను కూడా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కోరింది.
గత కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. మధ్యప్రదేశ్ ఇండోర్లో ఇద్దరు యవకులు బైక్పై వెళ్లే సమయంలో చలి నుంచి ఉపశమనం పొందేందుకు వినూత్న ఆలోచన చేశారు.
మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి మహేంద్ర సింగ్ బెదిరింపులకు దిగారు. బీజేపీలో చేరతారా? లేక మీ ఇండ్లను బుల్డోజర్లతో కూల్చేయమంటారా? అంటూ వార్నింగ్లు ఇస్తున్నారు..
ఇప్పటి వరకు మనం ఆదాయపు పన్ను, నీటి పన్ను, ఇంటి పన్ను వంటివి మాత్రమే చూసుంటాం. అయితే, మధ్యప్రదేశ్లో మాత్రం అధికారులు కొత్త పన్నును ప్రజలకు పరిచయం చేశారు. ఇకపై ఎవరైనా కుక్కలను పెంచుకుంటే ట్యాక్స్ విధించను