Madhya Pradesh | విమానాలు, హెలికాప్టర్లలో ప్రయాణం కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తున్నది. విమానయాన బిల్లు రోజుకు రూ.21 లక్షలకు చేరింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ మండిపడ�
Student Jumps From School Building | ఒక విద్యార్థి స్కూల్కు మొబైల్ ఫోన్ తీసుకువచ్చాడు. స్కూల్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ప్రిన్సిపాల్ మందలించాడు. దీంతో ఆ విద్యార్థి 52 సార్లు సారీ చెప్పాడు. ఆ తర్వాత పరుగెత్తి స్కూల్ బిల్డ
మధ్యప్రదేశ్లోని సెహోర్ జిల్లాలో ఉన్న వీఐటీ భోపాల్ విశ్వవిద్యాలయం క్యాంపస్లో హింసాత్మక నిరసనలు పెల్లుబికాయి. మంగళవారం-బుధవారం మధ్య రాత్రి సుమారు 4,000 మంది విద్యార్థులు ఈ నిరసనలో పాల్గొన్నారు.
Child On Car Roof | వేగంగా దూసుకొచ్చిన కారు ఒక బైక్ను ఢీకొట్టింది. దానిపై ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై పడ్డారు. మహిళ చేతిలో ఉన్న పసి బాలుడు గాల్లో ఎగిరి కారు టాప్పై పడ్డాడు. డ్రైవర్ ఆపకపోవడంతో పది కిలోమీ�
VIT University | యూనివర్సిటీలో కామెర్లు వ్యాపించాయి. నాణ్యత లేని ఆహారం, కలుషిత నీటి కారణంగా క్యాంపస్లోని విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారు. యాజమాన్యం స్పందించకపోవడంతో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. విధ్�
ఆయుధాలు వదిలేసి, తమ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయడానికి కొంత సమయం కావాలని కోరుతూ మావోయిస్టు పార్టీ మూడు రాష్ర్టాల ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తూ విడుదల చేసిన లేఖ సంచలనం సృష్టిస్తున్నది.
Fake Currency Racket | నకిలీ కరెన్సీ రాకెట్ గుట్టు రట్టయ్యింది. ప్రధాన నిందితుడు ఒక డాక్టర్ అని తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు. సుమారు రూ.40 లక్షల విలువైన రూ.500 నకిలీ నోట్లను ముద్రించి చెలామణి చేసినట్లు గుర్తించారు. ఆ
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ప్రభుత్వ దవాఖానాల నిర్వహణ దారుణంగా ఉంది. రోగాల బారిన పడినవారికి చికిత్స మాట ఎలా ఉన్నా, కొత్త రోగాలు వచ్చేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Dogs On Government Hospital Beds | ప్రభుత్వ ఆసుపత్రిలోని బెడ్లపై కుక్కలు విశ్రాంతి తీసుకున్నాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఒక ఉద్యో�
మన దేశంలో పుట్టిన చీతా ముఖి మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రాజెక్ట్ చీతాలో ఇది అనూహ్యమైన మలుపు అని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. తల్లీబిడ్డలు క్షేమం�
Car Man Steals Newspaper | ఒక వ్యక్తి ఖరీదైన కారులో వచ్చాడు. న్యాయవాది కార్యాలయం బయట ఉన్న వార్తాపత్రికను దొంగిలించాడు. అక్కడున్న సీసీటీవీలో ఇది రికార్డ్ అయ్యింది. ఆ న్యాయవాది ఫిర్యాదుతో న్యూస్పేపర్ దొంగను గుర్తించే�
ఉల్లిగడ్డల ధరలు ఒక్కసారిగా ఘోరంగా పడిపోవడంతో మధ్యప్రదేశ్ ఉల్లి రైతులు విలవిల్లాడుతున్నారు. తాము పండించిన ఉల్లిగడ్డను కారుచౌకగా అమ్మాల్సిన దుస్థితి ఏర్పడిందని, వాటితో ఆదాయం మాట దేవుడెరుగు, కనీసం రవాణ�
మధ్యప్రదేశ్ తదితర రాష్ర్టాల్లో దగ్గు మందు తాగిన చిన్నారులు మరణించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డ్రగ్స్ మాన్యుఫ్యాక్చరర్లకు గట్టి హెచ్చరిక పంపింది.