Minister's Brother Threatens Woman Officer | ఒక మంత్రి సోదరుడు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాడు. దరఖాస్తులు తిరస్కరించడంపై ఆగ్రహంతో ఊగిపోయాడు. ‘పళ్లు రాలగొడతా.. నిన్ను సజీవంగా పాతేస్తా’ అని మహిళా అధికారిణిని బెదిరించాడు. ఆమె ఫిర్యా
తన ఎస్యూవీతో ఐదుగురు వ్యక్తులను గాయపరిచి రోడ్డు ప్రమాదానికి కారకుడైన తన కుమారుడిని పోలీసు స్టేషన్కు పిలిచి ప్రశ్నించినందుకు సబ్ డివిజనల్ పోలీసు అధికారి ఆయుష్ జాకఢ్ని 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని
Leopard Attack | ఓ చిరుత (Leopard) సమీప అటవీ ప్రాంతం నుంచి దారితప్పి జనావాసాల్లో ప్రవేశించింది. ఓ గ్రామంలో చేరి ఎదురుపడిన వారినల్లా గాయపర్చింది. మధ్యప్రదేశ్ (Madhyapradesh) లోని ధార్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వె�
కరేరాలో తన కుమారుడు రోడ్డు ప్రమాదానికి పాల్పడిన కొద్ది రోజులకే పిచోరే జిల్లా బీజేపీ తొలిసారి ఎమ్మెల్యే ప్రీతమ్ లోధి ఒక పోలీసు అధికారిని తీవ్రంగా హెచ్చరించడంతో మధ్యప్రదేశ్లో కొత్త వివాదం చెలరేగింది.
BJP MLA Threatens Cops | బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు థార్ వాహనంతో ఐదుగురిని ఢీకొట్టాడు. అయితే ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారిని ఆ బీజేపీ ఎమ్మెల్యే బెదిరించారు. ‘నీ నాన్నకు దమ్ముంటే’ ఆ ప్రాంతంలో తన కుమారుడి�
Triple Ride: ఓ బైక్పై ముగ్గురు అన్నాదమ్ములు రైడ్ చేశారు. ఒకరి చేతిలో గన్ ఉంది. హైవేపై హైస్పీడ్లో స్టంట్ చేశారు. అదుపుతప్పి ముందున్న లారీని ఢీకొన్నారు. ఆ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరో బైక్పై ఉన్న ఇద�
3 Brothers Killed | సోషల్ మీడియాలో రీల్ కోసం ముగ్గురు అన్నాదమ్ములు బైక్పై స్టంట్లు చేశారు. వేగంగా దూసుకెళ్లడంతో నియంత్రణ కోల్పోయారు. ఒక లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆ ముగ్గురు అక్కడికక్కడే మరణించార
BJP MLA's son Rams Thar | బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు థార్ వాహనం నడిపిపాడు. బైక్తోపాటు, రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న మహిళలపైకి దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. అయితే తాను హారన్ మోగించినప్పటికీ ఎ
Wife Kills Husband With Lover | ఒక మహిళ తన ప్రియుడి సహాయంతో భర్తను హత్య చేయించింది. భర్తతో కలిసి బైక్పై వెళ్తుండగా దోపిడీ దొంగలు కాల్పులు జరిపి చంపినట్లు నమ్మించేందుకు ప్రయత్నించింది. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు విషయం
167 children rescued | సుమారు 167 మంది పిల్లలను పని కోసం రైలులో తరలిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఆ రైలును తనిఖీ చేశారు. వందలాది మంది బాలురను రక్షించారు. బాలల సంరక్షణ అధికారులకు వారిని అప్పగించారు.
మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్ జిల్లాలో గల బోర్సర్ గ్రామం వినూత్న తీర్మానం చేసింది. గ్రామంలో ఎవరైనా బహిరంగంగా బూతులు మాట్లాడితే రూ.500 జరిమానా వసూలు చేయాలని నిర్ణయించింది.
భర్త నల్లగా ఉన్నాడని ఓ భార్య ప్రియుడితో కలిసి అతడిని దారుణంగా హతమార్చిన ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. ప్రియుడితో వివాహేతర సంబంధం బయట పడటంతో ఆమె సుపారీ గ్యాంగ్తో భర్తను చంపించింది. అయితే దొంగల దాడిలో తన �
Boy Killed In Bee Attack | స్కూల్లో జరుగుతున్న పరీక్షలు రాసేందుకు విద్యార్థులు హాజరయ్యారు. స్కూల్ ప్రాంగణంలో ఉన్న వారిపై తేనెటీగలు దాడి చేశాయి. దీంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. ఒక బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమి�
మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసును మించిన మరో ఘటన మధ్యప్రదేశ్ జిల్లాలో వెలుగు చూసింది. ప్రియుడితో వివాహేతర సంబంధం కారణంగా సుపారీ గ్యాంగ్తో భర్తను ఓ భార్య హత్య చేయించింది. ఆ తర్వాత ఏమీ తెలియదన్నట్లుగా భర్త