Deputy Collector Arrested | పెళ్లి చేసుకుంటానని నమ్మించిన డిప్యూటీ కలెక్టర్ ఒక మహిళను లొంగదీసుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో ఆ డ
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల(ఏఐసీసీ) ఇన్చార్జి మీనాక్షీనటరాజన్కు కాంగ్రెస్ అధిష్ఠానం రాజ్యసభ సీటు ప్రకటించింది. ఆమె సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్ఠానం అవకాశం
Rajya Sabha : రాజ్యసభకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి 11 మంది అభ్యర్థుల్ని బీజేపీ ప్రకటించింది. ఇందులో ఒడిశాకు జరగనున్న ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థిని కూడా ప్రకటించింది.
Twisha Sharma : త్విషా శర్మ మృతి ఘటనలో ఆమె అత్త గిరిబాలా సింగ్, భర్త సమర్ధ్ సింగ్లకు మధ్యప్రదేశ్ కోర్టు 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరూ జైలులో ఉన్నారు. అయితే, వీరికి అక్కడ వీఐపీ �
NEET : నీట్ పేపర్ లీక్ ఎందరో విద్యార్థుల జీవితాల్ని చిదిమేస్తోంది. పేపర్ లీకేజీతో లక్షలాది మంది విద్యార్థులు ఆవేదనకు, ఒత్తిడికి లోనవుతున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన ఒక యువతి మళ్లీ నీట్ పరీక్ష రాసే ఓపిక లేక �
Girl Gang-Raped, Murdered | ఒక బాలికను యువకుడు మభ్యపెట్టి కిడ్నాప్ చేశాడు. తన స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలికను హత్య చేసి మృతదేహానికి నిప్పంటించి తగులబెట్టారు.
Honey-Trap | ‘హనీ-ట్రాప్’ ముఠాకు చెందిన నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెకు హెచ్ఐవీ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆమె ట్రాప్ చేసిన పలువురు మగవారికి ఎయిడ్స్�
Madhya Pradesh : మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో ఆరుగురు మరణించారు. 40 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్, అనుప్పూర్ జిల్లా, గింజ్రి గ్రామ పరిధ�
Twisha Sharma: త్విషా శర్మ మృతి కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆ ఘటన చాలా బాధాకరంగా ఉన్నట్లు సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే ఆ కేసు అంశంలో మీడియా సంయమనంతో వ్యవహరించాలని క
Twisha Sharma : సంచలనం సృష్టించిన త్విషా శర్మ మృతి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. త్విషా శర్మ మరణించిన 12 రోజుల తర్వాత ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి.
3 Girls Drown In Stepwell | స్నానం కోసం మెట్ల బావిలోకి దిగిన ముగ్గురు బాలికలు అందులో మునిగి మరణించారు. మరో బాలిక ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు. బాలికలను బయటకు తీసి ఆసుపత్రికి తరలి�
Newlywed couple die by suicide | కొత్తగా పెళ్లైన జంట కొన్ని రోజుల్లోనే విడివిడిగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఆ రెండు కుటుంబాల్లో విషాదం నెలకొన్నది. కొత్త దంపతుల ఆత్మహత్యపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నార�
భారత్లో భానుడి ఉగ్ర రూపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శుక్రవారం ఉదయం ఉష్ణోగ్రతలను లెక్కలోకి తీసుకుంటే..ప్రపంచంలోనే టాప్-50 అత్యంత వేడి నగరాలు మొత్తం భారత్లోనే ఉన్నాయి.