Revenue Official On Elderly Man's Back | ఒక రెవెన్యూ అధికారి సర్వే కోసం ఒక గ్రామానికి వెళ్లారు. తన బూట్లు నీటిలో తడవకుండా ఉండేందుకు ఒక వృద్ధుడి వీపుపైకి ఎక్కి కాలువ దాటారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Man Kills Father-In-Law | ఒక వ్యక్తి తన భార్యను అనుమానించడంతో వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె తన పుట్టింటికి చేరుకున్నది. అయితే మద్యం సేవించిన ఆ వ్యక్తి నిద్రిస్తున్న మామను గొడ్డలితో నరికి హత్య చేశ�
spurious liquor | కల్తీ మద్యం తాగిన వారిలో బీజేపీ నేతతో సహా 12 మంది మరణించారు. మరో 54 మంది ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కల్తీ మద్యం సేవించి మరణించిన వారి మృతదేహాలలో అధిక స్థాయిలో మిథనాల్ ఉన్నట్లు పోస్ట్మార్�
Madhya Pradesh : మధ్యప్రదేశ్లో కల్తీ మద్యం సేవించి 11 మంది మరణించారు. ఈ ఘటన సాగర్ జిల్లాలోని, బందా తహసీల్ పరిధిలో ఉన్న నౌరాజ్, గూగ్రా ఖర్ద్ అనే గ్రామాల్లో శనివారం అర్ధరాత్రి జరిగింది.
కానిస్టేబుల్గా పనిచేస్తూ విధుల నుంచి సస్పెండైన ఒక వ్యక్తి.. తర్వాత యోగిగా మారి.. అనంతరం న్యాయపోరాటంతో 27 ఏండ్ల తర్వాత తిరిగి విధుల్లో చేరిన ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ మోరెనాకు చెందిన
Tantric Rituals In Ujjain Cremation | ఒక మంత్రగత్తె స్మశానవాటికలో క్షుద్రపూజలు చేసింది. చితిపై కాలుతున్న శవానికి చెందిన మాంసాన్ని ఆమె తిన్నది. తాము ఇలాగే చేస్తామని ఆ తాంత్రికురాలు పేర్కొన్నది. ఈ భయానక వీడియో క్లిప్ సోషల్ మీడ
Woman, Child Die After Delivery | ఒక నిండు గర్భిణీ ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అయితే అక్కడి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం, చికిత్సపై ఆమె ఆందోళన చెందింది. ‘వీళ్లు నన్ను చంపేస్తారు. నన్ను ఇంటికి తీసుకెళ్లండి’ అని �
పండుగ సీజన్ సమీపిస్తుండగా చక్కెర ధరల పెరుగుదలపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ మంత్రి కైలాస్ విజయ్వర్గీయ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చక్కెర ధరలు చాలా ఎక్కువగా ఉండాలని,
Brother-sister pose fake IAS officers | అక్కాతమ్ముడు నకిలీ ఐఏఎస్ అధికారులుగా అవతారమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొందరి నుంచి పది లక్షల వరకు వసూలు చేసి మోసగించారు. బాధితుల ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేపట�
Chhavi Varshney : మధ్యప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యూట్యూబర్ మరణించింది. ఆమెతోపాటు తల్లి కూడా ప్రాణాలు కోల్పోయింది. మృతులను ఉత్తర ప్రదేశ్కు చెందిన ఛావి వర్షిణీ (23), ఆమె తల్లి సారికగా గుర్తించారు.
Refined Oil Tanker Overturns | శుద్ధి చేసిన నూనెతో వెళ్తున్న ట్యాంకర్ బోల్తాపడింది. ఈ నేపథ్యంలో ఆ ట్యాంకర్ నుంచి నూనె రోడ్డుపై ఒలికిపోయింది. గమనించించిన స్థానికులు క్యాన్లు, పాత్రల్లో ఆ నూనె సేకరించేందుకు పోటీపడ్డారు. అయ�
Baingan Bharta | వంకాయ కూరతో రోటీలు తిన్న తర్వాత అక్కాచెల్లెళ్లైన ముగ్గురు బాలికలు తీవ్ర అస్వస్థతకు గురై మరణించారు. కుటుంబ సభ్యులు ఆ పిల్లల మృతదేహాలను ఖననం చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, వైద్య బృందం కలిసి
Teachers Transferred Over Closeness | ఒక ఉపాధ్యాయుడు, గెస్ట్ టీచర్ కలిసి ప్రభుత్వ స్కూల్లో ‘అతి సాన్నిహిత్యం’గా మెలుగుతున్నారు. తరచుగా క్లాస్లను ముందుగానే ముగించి వారిద్దరూ కలిసి సమయం గడుపుతున్నారు. ఆ స్కూల్ విద్యార్థుల
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 ఏండ్లు గడచినప్పటికీ ఇంకా లక్షలాది మంది ప్రజలు విద్యుత్తు సదుపాయానికి నోచుకోని దుస్థితిలో ఉన్నారు. పార్లమెంట్లో గిరిజన మంత్రిత్వశాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని ఖండ్వాలో ఒక బహిరంగ విచారణ కార్యక్రమానికి ఒక వ్యక్తి శునకం మాస్క్తో హాజరై భౌ.. భౌ అని అరుస్తూ అధికారుల తీరుపై వినూత్నంగా నిరసన తెలిపాడు.