Chhavi Varshney : మధ్యప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యూట్యూబర్ మరణించింది. ఆమెతోపాటు తల్లి కూడా ప్రాణాలు కోల్పోయింది. మృతులను ఉత్తర ప్రదేశ్కు చెందిన ఛావి వర్షిణీ (23), ఆమె తల్లి సారికగా గుర్తించారు.
Refined Oil Tanker Overturns | శుద్ధి చేసిన నూనెతో వెళ్తున్న ట్యాంకర్ బోల్తాపడింది. ఈ నేపథ్యంలో ఆ ట్యాంకర్ నుంచి నూనె రోడ్డుపై ఒలికిపోయింది. గమనించించిన స్థానికులు క్యాన్లు, పాత్రల్లో ఆ నూనె సేకరించేందుకు పోటీపడ్డారు. అయ�
Baingan Bharta | వంకాయ కూరతో రోటీలు తిన్న తర్వాత అక్కాచెల్లెళ్లైన ముగ్గురు బాలికలు తీవ్ర అస్వస్థతకు గురై మరణించారు. కుటుంబ సభ్యులు ఆ పిల్లల మృతదేహాలను ఖననం చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, వైద్య బృందం కలిసి
Teachers Transferred Over Closeness | ఒక ఉపాధ్యాయుడు, గెస్ట్ టీచర్ కలిసి ప్రభుత్వ స్కూల్లో ‘అతి సాన్నిహిత్యం’గా మెలుగుతున్నారు. తరచుగా క్లాస్లను ముందుగానే ముగించి వారిద్దరూ కలిసి సమయం గడుపుతున్నారు. ఆ స్కూల్ విద్యార్థుల
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 ఏండ్లు గడచినప్పటికీ ఇంకా లక్షలాది మంది ప్రజలు విద్యుత్తు సదుపాయానికి నోచుకోని దుస్థితిలో ఉన్నారు. పార్లమెంట్లో గిరిజన మంత్రిత్వశాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని ఖండ్వాలో ఒక బహిరంగ విచారణ కార్యక్రమానికి ఒక వ్యక్తి శునకం మాస్క్తో హాజరై భౌ.. భౌ అని అరుస్తూ అధికారుల తీరుపై వినూత్నంగా నిరసన తెలిపాడు.
Madhya Pradesh : మధ్యప్రదేశ్లోని ఉజ్జైన్లో ఉన్న దేవాలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. దైవ దర్శనానికి భక్తులు పోటెత్తడంతో ఈ ఘటన జరిగింది. పోలీసులు స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకొ�
Children Dead, Fall ill | మధ్యప్రదేశ్లోని పలు గ్రామాల పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. అంతుపట్టని వ్యాధుల కారణంగా ఇప్పటి వరకు 8 మంది పిల్లలు మరణించారు. దీంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. వైద్య శిబిరాలు నిర్వహి�
Madhya Pradesh : ఒక వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం ఏకంగా 9 మంది ప్రయాణికుల ప్రాణాలు తీసింది. 11 మంది ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ కాలువలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 9 మంది మరణించగా, ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు.
6 Killed In Accident | కంటైనర్ లారీ ఒక కారును ఢీకొట్టింది. ఆ కారులో ప్రయాణించిన ఆరుగురు ఈ ప్రమాదంలో మరణించారు. కంటైనర్ లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్�
బీజేపీపాలిత మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో భారీ కుంభకోణం వెలుగు చూసింది. ఇక్కడి మహారాణా ప్రతాప్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సైన్స్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్కు అనుబంధంగా ఉన్న 100 పడకల థాక్రే మల్టీ స్ప�
పాఠశాలకు వెళ్లడానికి ప్రాణాలు పణంగా పెడతూ విద్యార్థులు నదిని దాటడాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పాఠశ�
MP High Court | మసీదు కమిటీ ఫత్వా (Fatwa) పై మధ్యప్రదేశ్ హైకోర్టు (Madhyapradesh High Court) కీలక తీర్పు వెలువరించింది. వివాహాన్ని రద్దు చేసే అధికారం ఏ మతపరమైన సంస్థలు, కమిటీలు, లేదా మిషనరీలకు లేదని స్పష్టంచేసింది. కేవలం మసీదు కమిటీ జా
Goddess Vagdevi: వాగ్దేవిమాత విగ్రహాన్ని లండన్ నుంచి తీసుకువచ్చేందుకు కేంద్ర సర్కారు ప్రయత్నాలు చేస్తున్నది. దీనికి సంబంధించిన దౌత్యపరమైన చర్యలు మొదలైనట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ వెల్లడించింది.