Liquor Sale | బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో మైనర్లకు, బాలికలకు యథేచ్ఛగా మద్యం అమ్ముతున్నారు. యూనిఫాంలో వచ్చిన విద్యార్థినులు ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొంటున్నట్లు కనిపిస్తున్న వీడియో వైరల్ కావడంతో ప్రజలు
Girls In School Uniform Buys Alcohol | స్కూల్ యూనిఫాంలో ఉన్న అమ్మాయిలు ప్రభుత్వ ఆధ్వర్యంలోని లిక్కర్ షాపు వద్దకు వెళ్లారు. మద్యం కొనుగోలు చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అధికారులు దర్యాప్తు చేస�
MLA With Helmet | ఎరువుల కొరతపై రైతుల ఆందోళన తీవ్రస్థాయికి చేరింది. గంటల తరబడి లైన్లో ఉన్నప్పటికీ ఎరువులు అందడం లేదు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక ఎమ్మెల్యే హెల్మెట్ ధరించి లైన్లో నిల
Cops Raid Illegal Arms Factory | ఫామ్హౌస్లో గుట్టుగా ఆయుధాలు తయారు చేస్తున్నారు. గన్స్తో దొరికిన ఒక వ్యక్తి ద్వారా ఈ విషయం పోలీసులకు తెలిసింది. దీంతో అక్రమ ఆయుధ ఫ్యాక్టరీపై రైడ్ చేశారు. పలు పిస్టల్స్తోపాటు తయారీ సామగ్�
Children Lose Eyesight | దీపావళి రోజున పలువురు పిల్లలు ‘కార్బైడ్ గన్’తో ఆడారు. దానిని పేల్చడంతో వంద మందికిపైగా కంటికి గాయాలయ్యాయి. సుమారు 14 మంది పిల్లలు కంటి చూపు కోల్పోయారు.
Samosa | ఫోన్ పే పనిచేయడం లేదని చెప్పినా వినిపించుకోకుండా ప్రయాణికుడిపై దాడి చేసిన సమోసా విక్రేతపై పోలీసులు కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ రైల్వే స్టేషన్లో శుక్రవారం జరిగిన ఈ ఘటన సోషల్మీడి�
Pragya Thakur | మధ్యప్రదేశ్ బీజేపీ నేత ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లవ్ జిహాద్ నుంచి తమ కూతుళ్లను కాపాడుకోవాలని తల్లిదండ్రులకు సూచించింది
దేశంలో పిల్లలపై లైంగిక నేరాలు 2017 నుంచి 2022 వరకు 94 శాతం పెరిగాయి. పోక్సో చట్టం కింద నమోదైన కేసులు 33,210 నుంచి 64,469కి పెరిగాయి. భారీ స్థాయిలో కేసులు పెరుగుతున్నప్పటికీ శిక్షల విధింపు మాత్రం 90 శాతానికి కొద్దిగా ఎక్క�
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఓ దళిత వ్యక్తిపై అమానుష దాడి జరిగింది. ప్రభుత్వ భూమిలో అక్రమ మైనింగ్ చేయడాన్ని ప్రశ్నించిన అతడిపై కొందరు వ్యక్తులు దాడిచేసి మూత్ర విసర్జన చేశారు.
Students Fake Principal's Death | పరీక్షల వాయిదా కోసం విద్యార్థులు కుట్రపన్నారు. ప్రిన్సిపాల్ మరణించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆ ప్రిన్సిపాల్, ప్రొఫెసర్లు, విద్యార్థులు షాక్ అయ్యారు.
Dalit Man Urinated | అక్రమ మైనింగ్ను వ్యతిరేకించినందుకు సర్పంచ్, అతడి అనుచరులు దళిత వ్యక్తిని దారుణంగా కొట్టారు. అతడిపై మూత్ర విసర్జన చేశారు. దీంతో బాధిత దళిత వ్యక్తి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో కే