Twisha Sharma : త్విషా శర్మ మృతి ఘటనలో ఆమె అత్త గిరిబాలా సింగ్, భర్త సమర్ధ్ సింగ్లకు మధ్యప్రదేశ్ కోర్టు 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరూ జైలులో ఉన్నారు. అయితే, వీరికి అక్కడ వీఐపీ �
NEET : నీట్ పేపర్ లీక్ ఎందరో విద్యార్థుల జీవితాల్ని చిదిమేస్తోంది. పేపర్ లీకేజీతో లక్షలాది మంది విద్యార్థులు ఆవేదనకు, ఒత్తిడికి లోనవుతున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన ఒక యువతి మళ్లీ నీట్ పరీక్ష రాసే ఓపిక లేక �
Girl Gang-Raped, Murdered | ఒక బాలికను యువకుడు మభ్యపెట్టి కిడ్నాప్ చేశాడు. తన స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలికను హత్య చేసి మృతదేహానికి నిప్పంటించి తగులబెట్టారు.
Honey-Trap | ‘హనీ-ట్రాప్’ ముఠాకు చెందిన నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెకు హెచ్ఐవీ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆమె ట్రాప్ చేసిన పలువురు మగవారికి ఎయిడ్స్�
Madhya Pradesh : మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో ఆరుగురు మరణించారు. 40 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్, అనుప్పూర్ జిల్లా, గింజ్రి గ్రామ పరిధ�
Twisha Sharma: త్విషా శర్మ మృతి కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆ ఘటన చాలా బాధాకరంగా ఉన్నట్లు సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే ఆ కేసు అంశంలో మీడియా సంయమనంతో వ్యవహరించాలని క
Twisha Sharma : సంచలనం సృష్టించిన త్విషా శర్మ మృతి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. త్విషా శర్మ మరణించిన 12 రోజుల తర్వాత ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి.
3 Girls Drown In Stepwell | స్నానం కోసం మెట్ల బావిలోకి దిగిన ముగ్గురు బాలికలు అందులో మునిగి మరణించారు. మరో బాలిక ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు. బాలికలను బయటకు తీసి ఆసుపత్రికి తరలి�
Newlywed couple die by suicide | కొత్తగా పెళ్లైన జంట కొన్ని రోజుల్లోనే విడివిడిగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఆ రెండు కుటుంబాల్లో విషాదం నెలకొన్నది. కొత్త దంపతుల ఆత్మహత్యపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నార�
భారత్లో భానుడి ఉగ్ర రూపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శుక్రవారం ఉదయం ఉష్ణోగ్రతలను లెక్కలోకి తీసుకుంటే..ప్రపంచంలోనే టాప్-50 అత్యంత వేడి నగరాలు మొత్తం భారత్లోనే ఉన్నాయి.
Twisha at beauty parlour | మధ్యప్రదేశ్కు చెందిన మోడల్ త్విషా శర్మ మరణం కేసులో కొత్త సంగతి తెలిసింది. హెడ్ మసాజ్ చేయించుకున్నది. ఆత్మహత్యకు కొన్ని గంటల ముందు ఆమె ఒక బ్యూటీ పార్లర్కు వెళ్లింది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఇ
Twisha Sharma : సంచలనం సృష్టించిన త్విషా శర్మ మృతి కేసులో శుక్రవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. త్విషా మరణించిన 10 రోజుల తర్వాత ఆమె భర్త సమర్ద్ సింగ్ లొంగిపోయేందుకు సిద్ధమయ్యాడు.
పుచ్చకాయను తిని అస్వస్థతకు గురైన ఘటనలో తండ్రి మృతి చెందగా, కొడుకు చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మధ్యప్రదేశ్లోని షాజాపూర్ జిల్లా షియోపూర్కు చెందిన ఇంద్రకుమార్ పరిహార్ (43)