Chitrakoot : తన ప్రేయసిని బెదిరించేందుకు ఒక వ్యక్తి ఉరి వేసుకుంటున్నట్లు ఆడిన నాటకం.. అతడితోపాటు ప్రేయసి ప్రాణం కూడా తీసింది. ఈ ఘటనలో ఇద్దరూ వేర్వేరు ప్రదేశాల్లో ప్రాణాలు కోల్పోయారు.
Road Accident | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. జబల్పూర్ (Jabalpur)లో జరిగిన కారు ప్రమాదంలో ఐదుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.
‘అందమైన అమ్మాయిని చూసిన వ్యక్తి మనసు వశం తప్పి అది లైంగికదాడికి దారితీయవచ్చు... బీసీ మహిళలు అందంగా లేకపోయినా వారి గ్రంథాలలో అది రాసి ఉన్నందున లైంగికదాడికి గురవుతున్నారు’ అంటూ మధ్యప్రదేశ్కు చెందిన ఓ కాం
Police Vehicles On Sale | అమ్మకానికి పోలీస్ వాహనాలు ఉన్నట్లు ఒక వ్యక్తి ప్రకటించాడు. కొనుగోలుకు ఆసక్తి ఉన్న వారు సంప్రదించవచ్చని కోరాడు. దీనికి సంబంధించిన ప్రకటన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది పోల
Nilgai Crashes Into Car | రోడ్డుపైకి వచ్చిన నీలి దుప్పిని కారు ఢీకొట్టింది. కారు ముందు అద్దం పగులడంతో దుప్పి కాళ్లు లోపలకు చొచ్చుకొచ్చాయి. తల్లి ఒడిలో ఉన్న చిన్నారి తలకు బలంగా తగలడంతో ఆ పాప మరణించింది. కారులో ఉన్న ఆ బాలి�
Cop's Cook, Driver Turn Witness | ఒక పోలీస్ అధికారి డ్రైవర్, వంట మనిషి వందకు పైగా కేసుల్లో సాక్షులుగా ఉన్నారు. ఆ పోలీస్ అధికారి బదిలీ అయిన పోలీస్ స్టేషన్ల కేసుల్లో కూడా వీరే సాక్షులు. ఈ విషయం తెలుసుకున్న సామాజిక కార్యకర్త
Digvijaya Singh : మూడోసారి రాజ్యసభకు పోటీ చేయడం లేదని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ఏప్రిల్ 2026లో ఆయన కాలపరిమితి ముగియనున్నది.మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ సీటుపై ఓ దళితుడిని పంపాలని భావిస్�
Indore Collector Visit RSS Office | మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కలుషిత నీటి కారణంగా 15 మందికిపైగా వ్యక్తులు మరణించారు. పాలనా యంత్రాంగంపై విమర్శల నేపథ్యంలో ఇండోర్ కలెక్టర్, మేయర్ ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ నేపథ్యం
Road Accident: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఆ రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి, రాజ్పుర ఎమ్మెల్యే బాలా బచ్చన్ కుమార్తె మరణించింది. ప్రాణాలు కోల్పోయినవారిలో మరో ఇద్దరు అమ్మాయిల
వింధ్య పర్వత సానువుల్లో ఉంటుంది చిత్రకూట్. ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దులు పంచుకున్న ఈ ప్రదేశం.. యుగాల కిందట సీతారాముల జీవితాన్ని పంచుకుంది.
Man Conversation With Snake | ఒక వ్యక్తి పాముతో సంభాషించాడు. తనను కాటు వేయవద్దని చెప్పాడు. ప్రశాంతంగా ఉండాలని దానికి సూచించాడు. ఆ వ్యక్తి మాటలకు స్పందిస్తున్నట్లుగా ఆ పాము పడగ ఊపింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్�
Uma Bharti | మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కలుషిత తాగునీరు కారణంగా 15 మంది చనిపోవడంపై బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమా భారతి శుక్రవారం రాష్ట్రంలోని సొంత బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
టీమ్ఇండియా యువ క్రికెటర్ సాయిసుదర్శన్ గాయపడ్డాడు. విజయ్ హజారే టోర్నీలో భాగంగా మధ్యప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో తమిళనాడు బ్యాటర్ సుదర్శన్ పక్కటెముకలకు గాయమైంది. పరుగు తీసే సమయంలో డైవ్ చేయడంతో ఎమ�
Parrots Die Of Food Poisoning | కలుషిత ఆహారం వల్ల సుమారు 200 చిలుకలు మరణించాయి. ఇది చూసి స్థానికులు భయాందోళన చెందారు. బర్డ్ ఫ్లూ కారణంగా చిలుకలు చనిపోయినట్లు అనుమానం వ్యక్తం చేశారు. అయితే చిలుకల మృతికి ఫుడ్ పాయిజనింగ్ కారణమన�