మధ్యప్రదేశ్లోని జామ్ నది ఒడ్డున శతాబ్దాల నాటి ‘గోట్మార్' అనే రాతి యుద్ధ ఉత్సవాన్ని ఇరు గ్రామాల ప్రజలు శనివారం ఆవేశం, క్రూరత్వాన్ని రంగరించుకుని జరుపుకున్నారు.
Car Attempts To Run Over Toll Plaza Employee | టోల్ ప్లాజా సిబ్బందిని కారు ఢీకొట్టింది. ఆ తర్వాత డ్రైవర్ కారులో అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడి సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అతనికి ఫేస్బుక్లో (Facebook) ఓ అమ్మాయి పరిచయం అయింది. వారిద్దరి మధ్య మెసేజ్లు నడిచాయి. కొన్ని రోజుల తర్వాత ఆమెను చూడాలనిపించింది. ఇకేముంది అనుకున్నదే ఆలస్యం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆమె ఊరికి వెళ్లాడు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్లో 18 ఏళ్ల విద్యార్థి.. 26 ఏళ్ల టీచర్పై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ ఘటనలో మహిళా టీచర్కు గాయాలు అయ్యాయి. నిందితుడిని సూర్యాంశ్ కొచార్గా గుర్తించారు.
Archana Tiwari: లాయర్ అర్చనా తివారీ ఆచూకీ దొరికింది. ఆమె బ్రతికి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అర్చన అదృశ్యం కేసు మధ్యప్రదేశ్ తీవ్ర సంచలనం సృష్టించింది. సోదరుడికి రాఖీ కట్టేందుకు రైలు ఎక్కిన ఆమె అనూ
ప్రతిపాదిత భారత్-అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఇచ్చిన దేశవ్యాప్త పిలుపులో భాగంగా పంజాబ్, మధ్యప్రదేశ్సహా అనేక రాష్ర్టాలలో రైతులు నిరసనలు తెలిప�
Man Arrested For Raping Daughter | టీనేజ్ కూతురుపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. గర్భం దాల్చిన ఆ బాలిక బిడ్డకు జన్మనిచ్చింది. తండ్రి ఆ శిశువును చెట్లపొదల్లో పడేసి పారిపోయాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట�
బీజేపీపాలిత మధ్యప్రదేశ్లో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. కాబోయే భర్తతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ దళిత మహిళ (20)పై కొంతమంది యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు.
Student Runs Car Over 2 Year Old Boy | విద్యార్థి అయిన ఒక బాలుడు కారు నడిపాడు. అయితే ఆ టైరు కింద నలిగి రెండేళ్ల బాలుడు మరణించాడు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Man Slits Woman's Throat | మతం మారి ముస్లిం వ్యక్తిని పెళ్లాడేందుకు ఒక మహిళ నిరాకరించింది. దీంతో కొంతకాలంగా హింసిస్తున్న అతడు దారుణానికి పాల్పడ్డాడు. ఆ మహిళ ఇంట్లోకి చొరబడి గొంతుకోసి ఆమెను హత్య చేశాడు. ఈ నేపథ్యంలో హిందూ
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) డైరెక్టర్ జనరల్గా ఐపీఎస్ అధికారిణి సోనాలీ మిశ్రా బాధ్యతలు చేపట్టారు. 143 ఏళ్ల చరిత్ర గల ఆర్పీఎఫ్కు సారథ్యం వహించే తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.
Chaos In Madhya Pradesh Assembly | మధ్యప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళం నెలకొన్నది. వర్షాకాల సమావేశాల ఐదవ రోజు కూడా ప్రతిపక్షాల నినాదాలతో సభ దద్దరిల్లింది. మంత్రి విజయ్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
‘నో హెల్మెట్.. నో పెట్రోల్' విధానం మధ్యప్రదేశ్ ఇండోర్ జిల్లాలో ఆగస్టు 1 నుంచి అమల్లోకి రాబోతున్నది. హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదారులను పెట్రోల్ పంపుల్లో ఇంధనాన్ని రీఫిల్ చేసుకోకుండా నిరాకరించటమే
Women And Girls Missing | సుమారు 23,000 మంది మహిళలు, బాలికలు కనిపించడం లేదు. అత్యాచారం, మహిళలపై జరిగిన నేరాలతో సంబంధం ఉన్న 1,500 మంది నిందితులు పరారీలో ఉన్నారు. ఆ రాష్ట్ర సీఎం ఈ విషయాలను స్వయంగా అసెంబ్లీకి వెల్లడించారు.