Madhya Pradesh : మధ్యప్రదేశ్లోని ఉజ్జైన్లో ఉన్న దేవాలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. దైవ దర్శనానికి భక్తులు పోటెత్తడంతో ఈ ఘటన జరిగింది. పోలీసులు స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకొ�
Children Dead, Fall ill | మధ్యప్రదేశ్లోని పలు గ్రామాల పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. అంతుపట్టని వ్యాధుల కారణంగా ఇప్పటి వరకు 8 మంది పిల్లలు మరణించారు. దీంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. వైద్య శిబిరాలు నిర్వహి�
Madhya Pradesh : ఒక వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం ఏకంగా 9 మంది ప్రయాణికుల ప్రాణాలు తీసింది. 11 మంది ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ కాలువలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 9 మంది మరణించగా, ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు.
6 Killed In Accident | కంటైనర్ లారీ ఒక కారును ఢీకొట్టింది. ఆ కారులో ప్రయాణించిన ఆరుగురు ఈ ప్రమాదంలో మరణించారు. కంటైనర్ లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్�
బీజేపీపాలిత మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో భారీ కుంభకోణం వెలుగు చూసింది. ఇక్కడి మహారాణా ప్రతాప్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సైన్స్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్కు అనుబంధంగా ఉన్న 100 పడకల థాక్రే మల్టీ స్ప�
పాఠశాలకు వెళ్లడానికి ప్రాణాలు పణంగా పెడతూ విద్యార్థులు నదిని దాటడాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పాఠశ�
MP High Court | మసీదు కమిటీ ఫత్వా (Fatwa) పై మధ్యప్రదేశ్ హైకోర్టు (Madhyapradesh High Court) కీలక తీర్పు వెలువరించింది. వివాహాన్ని రద్దు చేసే అధికారం ఏ మతపరమైన సంస్థలు, కమిటీలు, లేదా మిషనరీలకు లేదని స్పష్టంచేసింది. కేవలం మసీదు కమిటీ జా
Goddess Vagdevi: వాగ్దేవిమాత విగ్రహాన్ని లండన్ నుంచి తీసుకువచ్చేందుకు కేంద్ర సర్కారు ప్రయత్నాలు చేస్తున్నది. దీనికి సంబంధించిన దౌత్యపరమైన చర్యలు మొదలైనట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ వెల్లడించింది.
Assembly Bypolls: అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గుజరాత్లోని మంజల్పుర్ నియోజకవర్గాన్ని బీజేపీ కైవసం చేసుకున్నది. వడోదర జిల్లాలో ఉన్న ఆ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి సతీశ్ పటేల్ 30 వేల ఓట్ల తేడాతో వి�
Madhya Pradesh : మధ్యప్రదేశ్లోని, బాలాఘాట్ జిల్లాలో దారుణం జరిగింది. గుడిసెలో నిద్రిస్తున్న ఒక మహిళను పులి లాక్కెళ్లి, తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటనలో మహిళ మరణించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని, బాలాఘాట్ జిల్లా, ఖాపా ర�
Men Drag Couple Into Forest | బైక్పై వెళ్తున్న జంటను కొందరు దుండగులు అడ్డుకున్నారు. వారిని అడవిలోకి లాక్కెళ్లారు. మొబైల్ ఫోన్లు, పర్సులు, ఇతర వస్తువులు దోచుకున్నారు. ఆ తర్వాత మహిళపై అత్యాచారానికి యత్నించారు. ఒక వ్యక్తి స
Bhopal : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో బుధవారం రైతులు భారీ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీని అడ్డుకునేందుకు చూసిన పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. భోపాల్, ఒబ్దుల్లాగంజ్ ప్ర
‘నీట్' పేపర్ లీక్ వివాదం, నిరసనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఆందోళనకారులకు కొంత రాజకీయ పురోగతి కనిపించినప్పటికీ, తమ పిల్లలను కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఇది ఏమాత్�
మధ్యప్రదేశ్ ఛతర్పూర్ జిల్లాలోని కేన్-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు లోని అక్రమాలను నిరసిస్తూ గత 15 రోజులుగా బరానా నదికి సమీపంలోని కుపీ గ్రామంలో పలు గ్రామాల ప్రజలు జరుపుతున్న నిరసనకు పోలీసులు తెరదిం�