Assembly Bypolls: అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గుజరాత్లోని మంజల్పుర్ నియోజకవర్గాన్ని బీజేపీ కైవసం చేసుకున్నది. వడోదర జిల్లాలో ఉన్న ఆ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి సతీశ్ పటేల్ 30 వేల ఓట్ల తేడాతో వి�
Madhya Pradesh : మధ్యప్రదేశ్లోని, బాలాఘాట్ జిల్లాలో దారుణం జరిగింది. గుడిసెలో నిద్రిస్తున్న ఒక మహిళను పులి లాక్కెళ్లి, తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటనలో మహిళ మరణించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని, బాలాఘాట్ జిల్లా, ఖాపా ర�
Men Drag Couple Into Forest | బైక్పై వెళ్తున్న జంటను కొందరు దుండగులు అడ్డుకున్నారు. వారిని అడవిలోకి లాక్కెళ్లారు. మొబైల్ ఫోన్లు, పర్సులు, ఇతర వస్తువులు దోచుకున్నారు. ఆ తర్వాత మహిళపై అత్యాచారానికి యత్నించారు. ఒక వ్యక్తి స
Bhopal : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో బుధవారం రైతులు భారీ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీని అడ్డుకునేందుకు చూసిన పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. భోపాల్, ఒబ్దుల్లాగంజ్ ప్ర
‘నీట్' పేపర్ లీక్ వివాదం, నిరసనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఆందోళనకారులకు కొంత రాజకీయ పురోగతి కనిపించినప్పటికీ, తమ పిల్లలను కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఇది ఏమాత్�
మధ్యప్రదేశ్ ఛతర్పూర్ జిల్లాలోని కేన్-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు లోని అక్రమాలను నిరసిస్తూ గత 15 రోజులుగా బరానా నదికి సమీపంలోని కుపీ గ్రామంలో పలు గ్రామాల ప్రజలు జరుపుతున్న నిరసనకు పోలీసులు తెరదిం�
UCC bill : యూసీసీ బిల్లుకు మధ్యప్రదేశ్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం మోహన్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో యూసీసీ బిల్లును క్యాబినెట్ ఆమోదించింది. ఈ బిల్లును జూలై 20, సోమవారం అ�
tribals protest | గిరిజన ప్రజలు ముఖ్యంగా మహిళలు గత కొన్ని రోజులుగా వినూత్నంగా నిరసన చేస్తున్నారు. దేశంలోని తొలి నదుల అనుసంధాన ప్రాజెక్ట్ వల్ల తమ ఉనికి కోల్పోతున్నట్లు ఆందోళన చెందుతున్నారు. మెడకు ఉరితాళ్లు తగిలిం
వింధ్య పర్వత సానువుల్లో ఉన్న సుందర ప్రదేశం మాండూ. ఈ చారిత్రక నగరి మధ్యప్రదేశ్లోని ప్రముఖ పట్టణం ఇండోర్కు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సముద్ర మట్టానికి 2000 అడుగుల ఎత్తులో.. పచ్చని ప్రకృతితో అలరారుతోన్న మాం
Datia Bypoll | మధ్యప్రదేశ్లోని దతియా ఉప ఎన్నికలో కీలక పరిణామం జరిగింది. బీజేపీ సీనియర్ నేతకు ఆ పార్టీ టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన మద్దతుదారులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. రహదారిని దిగ్బంధించడంతోపాటు పోలీ
MP Congress Chief's Brother Detained | డ్రగ్స్ కేసులో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడి సోదరుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు మరొకరిని ప్రశ్నించిన తర్వాత విడిచిపెట్టారు. అయితే ఇది బూటకపు కేసు అని, అధికార బీజ�
భారత్లో 2025-26 సంవత్సరంలో ప్రతిరోజు 13 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. దేశవ్యాప్తంగా 4,791 పాఠశాలలు ఏడాది కాలంలో మూతపడినట్లు యూడీఐఎస్ఈ తాజా నివేదిక పేర్కొంది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో అత్యధికంగా 2,426 పాఠశాలల�
సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో ఆటో లో దవాఖానకు వెళ్తూ ఒక మహిళ నలుగురు కవలలకు జన్మనిచ్చిన ఘటన బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో జరిగింది. అయితే నలుగురు ప్రీమెచ్యూర్ బేబీలు పుట్టిన కొద్దిసేపటికే మరణించారు.
అయోధ్య రాముడి ఆలయం, ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ గుడిలో విరాళాల అక్రమాలపై విచారణ జరుగుతున్న టైమ్లోనే మరో ఆలయంలో విరాళాల గోల్మాల్ తెరమీదికొచ్చింది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ లోని అగర్ మాల్వా జిల్లాల�
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో మరో భారీ అవినీతి బాగోతం వెలుగు చూసింది. ఇండోర్ పరిధిలో గల ఖజ్రానాలో ఆరేండ్ల క్రితం (2020)మంజూరైన ఓ ప్రభుత్వ దవాఖాన కేవలం కాగితాలకే పరిమితమయ్యింది.