వైద్య విద్యలో పోస్ట్గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పీజీ 2025ను ఆగస్టు 3న ఒకే షిఫ్ట్లో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు ప్రకటించారు.
మధ్యప్రదేశ్లో ఇద్దరు హైదరాబాద్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కథనం ప్రకారం.. వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కొత్రి కాలేజీలో చదువుతున్న అయిదుగురు విద్యార్థులు ఆదివారం సాయంత్రం �
Poorest Man In Madhya Pradesh | దేశంలోనే అత్యంత పేద వ్యక్తి వెలుగులోకి వచ్చాడు. ఆ వ్యక్తి సంవత్సర ఆదాయం సున్నా. అధికారులు జారీ చేసిన ఇన్కమ్ సర్టిఫికెట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఈ సంఘట�
మధ్యప్రదేశ్కు చెందిన ఓ రైతుకు జారీచేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నది. ఇందులో ఆ రైతు వార్షికాదాయాన్ని కేవలం మూడు రూపాయలుగా చూపించడంతో నెటిజన్లు అతడిని దేశంలోనే అత్య
Farmer Annual Income Rs.3 | ఒక రైతు వార్షిక ఆదాయం కేవలం రూ.3. ఈ మేరకు ఇన్కమ్ సర్టిఫికెట్లో పేర్కొన్నారు. అధికారులు జారీ చేసిన ఈ ఆదాయ ధృవీకరణ పత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అతడ్ని దేశంలోనే పేద రైతుగా నెటిజన్�
Family Suicide | ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. వారు సల్ఫస్ మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఒక మహిళ తలుచుకుంటే తన కుటుంబంలోనే కాదు, సమాజంలోనూ గొప్ప మార్పును కచ్చితంగా తీసుకొస్తుంది. అందుకు ఉదాహరణే మధ్యప్రదేశ్లోని సిద్ధి జిల్లాకు చెందిన 22 ఏళ్ల లీలా సాహు. ఇప్పుడు ఆమె వల్లే తన గ్రామానికి రోడ్డు పడ�
Snake Catcher Dies by Snake bite | పాములు పట్టే వ్యక్తి ఒక ఇంట్లోకి ప్రవేశించిన పామును పట్టుకున్నాడు. దానిని మెడలో వేసుకుని బైక్పై వెళ్లాడు. అయితే ఆ పాము అతడ్ని కాటేసింది. పదేళ్లుగా వందలాది పాములు పట్టిన అతడు మరణించాడు. ఈ వీ�
Congress MLA's Son Charged | ఇద్దరు పోలీసులకుపైకి వాహనం దూకించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడు ప్రయత్నించాడు. అయితే వారిద్దరూ తృటిలో తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడిపై హత్యాయత్నం కేసు న�
Airport Wall Collapses | కొత్తగా నిర్మించిన విమానాశ్రయం సరిహద్దు గోడలోని కొంత భాగం కూలిపోయింది. దీంతో రూ.500 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనుల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Heavy rain | తికమ్గఢ్ (Tikamgarh) ఏరియాలో కుండపోత వర్షం (Heavy rain) కురిసింది. కేవలం 48 గంటల వ్యవధిలో 20 సెంటీమీటర్ల వర్షం కురవడంతో తికమ్గఢ్ ఉక్కిరిబిక్కిరయ్యింది. పలు ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది.