Man Made To Wash Brahmin's Feet | కుల వివక్షకు సంబంధించిన షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. బ్రాహ్మణ వ్యక్తిని అవమానించినందుకు ప్రాయశ్చిత్తంగా వెనుకబడిన తరగతుల కమ్యూనిటీ (ఓబీసీ)కి చెందిన వ్యక్తితో అతడి పాదాలు కడిగించి ఆ
మధ్యప్రదేశ్కు చెందిన ఓ వార్త ఇటీవల జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది. ఒక కానిస్టేబుల్ పోస్టుకు 42 మంది పీహెచ్డీ స్కాలర్లు సహా 13,000 మంది దరఖాస్తు చేసుకోవడమే ఆ వార్త సారాంశం. ఈ అంకెలు క్షణకాలం పాటు ఆశ్చర్యం కల
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో గురువారం లోకాయుక్త చేసిన సోదాల్లో ప్రజా పనుల శాఖ రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ జీపీ మెహ్రాకు నమ్మశక్యం కాని రీతిలో ఆస్తులున్నట్టు గుర్తించారు. రూ.లక్షల కొద్ద్దీ డబ్బు, కిలోల కొద�
Karwa Chauth | కర్వాచౌత్ (Karwa Chauth) రోజున ఓ మహిళ తన భర్తకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్తకు కిడ్నీ (kidney) దానం చేసి పునర్జన్మనిచ్చింది.
డబుల్ ఇంజిన్ సర్కార్తో అభివృద్ధి పరుగులు అని గొప్పలు చెప్పుకునే బీజేపీ పాలించే రాష్ర్టాలు ఎటువంటి దుస్థితిలో ఉన్నాయో ఈ ఉదంతమే రుజువు చేస్తుంది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో పోలీసు కానిస్టేబుల్ నియ�
Man molests woman's body | మార్చురీలో ఉంచిన మహిళ మృతదేహంపై ఒక వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని పక్కకు తీసుకెళ్లి లైంగిక చర్యకు పాల్పడ్డాడు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడంతో ఈ విషయం బయటపడింది.
Cough Syrup Case | మధ్యప్రదేశ్లో దగ్గు సిరప్ మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. 24 గంటల్లో మరో ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మధ్యప్రదేశ్లో కాఫ్ సిరప్ మరణాలు 20కి చేరాయి. చింద్వారాలో 17 మంది, పంధుర్నాలో �
దగ్గు మందు తయారీపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ర్టాలను ఆదేశించింది. ఆ శాఖ ఆదివారం అత్యవసరంగా అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖల కార్యదర్శులు, డ్రగ్ కంట
మధ్యప్రదేశ్లోని చింద్వారాలో 11 మంది చిన్నారుల మృతికి కారణమైన దగ్గు మందు రాసిన డాక్టర్ను పోలీసులు అరెస్టు చేశారు. కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ (Coldrif syrup) తాగిన పక్షం రోజుల్లోనే చిన్నారులు కిడ్నీ ఫెయిల్ అయి మృత
పిల్లల్లో దగ్గు నివారణకు కోల్డ్రిఫ్ (పారాసిటమల్, ఫినైల్ఫ్రైన్ హైడ్రోక్లోరైడ్, క్లోర్ఫెనిరమిన్ మలేట్) సిరప్ను వాడొద్దని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Cough Syrup | మధ్యప్రదేశ్ చింద్వారా జిల్లాలో దాదాపు పక్షం రోజుల్లోనే ఆరుగురు పిల్లలు కిడ్నీ ఫెయిల్ అయ్యి మృతి చెందారు. ఈ ఘటన కలకలం సృష్టించింది. దగ్గు సిరప్తాగడం వల్లే చిన్నారులు మృతి చెందడం తీవ్ర దుమారం రేప�
చేతులు, కాళ్లు కట్టేసి, గార్బా వస్త్రధారణలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఓ యువతి మృతదేహాన్ని మధ్యప్రదేశ్ పోలీసులు కనుగొన్నారు. తానే ఈ హత్యచేసినట్లు అంగీకరిస్తూ ఆ యువతి బాయ్ఫ్రెండ్ పోలీసులకు లొంగిపోయాడ
Cough Syrup | దగ్గు మందు కారణంగా మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాలో 11 మంది చిన్నారులు మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ నేపథ్యంలోనే దగ్గు మందు వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది.