Student Stabbed To Death | పరీక్షలో జవాబులు చూపనందుకు ఒక విద్యార్థితో కొందరు స్టూడెంట్స్ గొడవ పడ్డారు. ఈ నేపథ్యంలో చివరి పరీక్ష తర్వాత బయటకు వచ్చిన బాలుడ్ని చుట్టుముట్టారు. ఆ విద్యార్థిని కత్తితో పొడిచి చంపారు.
Madhya Pradesh : మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. పరీక్షకు వెళ్తున్న అక్కా తమ్ముడిని తండ్రి సోదరుడు, అతడి కొడుకు కలిసి చంపేశారు. ఈ ఘటన సెహోర్ జిల్లా, ధర్మపురి గ్రామలో శుక్రవారం ఉదయం ఏడున్నర గంటలకు జరిగింది.
Truck Drags Car | ఒక కార్గో లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. కారును కొంతదూరం ఈడ్చుకెళ్లాడు. కారులో ఉన్న వారు ప్రాధేయపడినప్పటికీ పట్టించుకోలేదు. చివరకు స్థానికులు ఆ లారీని అడ్డుకున్నారు. ఆ డ్రైవర్ను చితక
cheetahs : మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్కు మరో 9 చీతాలు చేరుకున్నాయి. దక్షిణాఫ్రికాలోని బోట్స్వానా నుంచి ఈ తొమ్మిది చీతాల్ని అధికారులు ఇండియాకు తీసుకొచ్చారు.
Police Trainees Reel | కానిస్టేబుల్స్గా కొత్తగా నియమితులైన పోలీసులు శిక్షణ పొందుతున్నారు. అయితే పోలీస్ యూనిఫామ్లో ఉన్న ఆరుగురు ట్రైనీలు రీల్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో వారికి షోక�
Viral News | మధ్యప్రదేశ్లో 10వ తరగతి విద్యార్థిని పరీక్ష కేంద్రం వాష్రూమ్లో ప్రసవించటం అందర్నీ షాక్కు గురిచేసింది. ఇండోర్ జిల్లా బెత్మా ప్రాంతానికి చెందిన బాలిక మంగళవారం ధార్ జిల్లా పిథాంపూర్లో గణితం ప�
శతాబ్దం క్రితం తన తాత ఇచ్చిన అప్పును తీర్చాలంటూ మధ్యప్రదేశ్కు చెందిన 63 ఏండ్ల వికేక్ రుథియా అనే వ్యక్తి బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. తన తాత సేథ్ జుమ్మా లాల్ రుథియా మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో 191
digital arrest : సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్లపై ఎంత అవగాహన కల్పిస్తున్నా చాలా మంది ఈ ట్రాప్లో పడుతున్నారు. తమ డబ్బునంతా పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఒక వృద్ధుడు డిజిటల్ అరెస్ట్ కారణంగా ఏకంగా రూ.2.5 కోట్లు పోగొట్ట�
Road accident | బస్సు వేగంగా దూసుకొచ్చి వ్యాన్ను ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం భింద్ జిల్లా (Bhind district) లో జాతీయ రహదారి 719పై ఇవాళ తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Accident:మధ్యప్రదేశ్లోని బింద్ జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న బస్సు, వ్యాన్ ఢీకొన్న ఘటనలో నలుగురు మృతిచెందారు. మరో ఏడు మంది గాయపడ్డారు.
ప్రజల ప్రాణాలను బలి గొంటున్న కలుషిత నీటి సమస్య బీజేపీ పాలిత రాష్ర్టాలైన మధ్యప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీలలో తీవ్ర దుమారానికి దారి తీసింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కలుషిత మంచి నీళ్లు తాగి ప్రజలు మరణి�
Husband arrested | భార్య ప్రైవేట్ వీడియోను భర్త లీక్ చేశాడు. సోషల్ మీడియాతోపాటు బంధువులకు షేర్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో అతడ్ని అరెస్ట్ చేశారు.
Villagers Protest | క్వారీ కోసం సర్వేతో పాటు నమూనాల సేకరణకు అధికారులు ప్రయత్నించారు. గ్రామస్తులు దీనిని వ్యతిరేకించారు. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సర్వేకు వచ్చిన అధికారులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో అధికార
IAS Avi Prasad | మధ్యప్రదేశ్ ఐఏఎస్ అధికారి అవీ ప్రసాద్ ముచ్చటగా మూడో వివాహం చేసుకున్నారు. 2017 బ్యాచ్కు చెందిన అంకితా థాక్రేనుపెళ్లి చేసుకోవడం మధ్యప్రదేశ్లోని పరిపాలన, రాజకీయ వర్గాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది.