Newlywed couple die by suicide | కొత్తగా పెళ్లైన జంట కొన్ని రోజుల్లోనే విడివిడిగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఆ రెండు కుటుంబాల్లో విషాదం నెలకొన్నది. కొత్త దంపతుల ఆత్మహత్యపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నార�
భారత్లో భానుడి ఉగ్ర రూపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శుక్రవారం ఉదయం ఉష్ణోగ్రతలను లెక్కలోకి తీసుకుంటే..ప్రపంచంలోనే టాప్-50 అత్యంత వేడి నగరాలు మొత్తం భారత్లోనే ఉన్నాయి.
Twisha at beauty parlour | మధ్యప్రదేశ్కు చెందిన మోడల్ త్విషా శర్మ మరణం కేసులో కొత్త సంగతి తెలిసింది. హెడ్ మసాజ్ చేయించుకున్నది. ఆత్మహత్యకు కొన్ని గంటల ముందు ఆమె ఒక బ్యూటీ పార్లర్కు వెళ్లింది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఇ
Twisha Sharma : సంచలనం సృష్టించిన త్విషా శర్మ మృతి కేసులో శుక్రవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. త్విషా మరణించిన 10 రోజుల తర్వాత ఆమె భర్త సమర్ద్ సింగ్ లొంగిపోయేందుకు సిద్ధమయ్యాడు.
పుచ్చకాయను తిని అస్వస్థతకు గురైన ఘటనలో తండ్రి మృతి చెందగా, కొడుకు చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మధ్యప్రదేశ్లోని షాజాపూర్ జిల్లా షియోపూర్కు చెందిన ఇంద్రకుమార్ పరిహార్ (43)
Watermelon | మధ్యప్రదేశ్లో తీవ్ర విషాదం నెలకొంది. పుచ్చకాయ తిన్న కాసేపటికే తీవ్ర అస్వస్థతకు గురై ఓ వ్యక్తి మరణించాడు. అతని కొడుకు పరిస్థితి విషమంగా ఉంది.
Bhopal Land Scam | బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో బూరోక్రాట్ల భారీ భూకుంభకోణం బయటపడింది. ఐఏఎస్ అధికారులు సమర్పించిన స్థిరాస్తి రిటర్న్లు(ఐసీఆర్) మధ్యప్రదేశ్లోని దురాడీ ఘాట్ గ్రామంలో భారీ పెట్టుబడులను సూచిస్తు
భారతదేశపు మొట్టమొదటి కార్బన్-క్యాప్చరింగ్ ‘ఆల్గే ట్రీ’ భోపాల్లో ఏర్పాటైంది. ‘స్మార్ట్ సిటీ’ పథకం కింద నగరంలోని స్వామి వివేకానంద పార్క్లో దీనిని ఏర్పాటు చేశారు. 25 పూర్తిస్థాయి చెట్లకు సమానమైన కా ర్
jailer, murder convict Married | జైలు అధికారిణి, హత్య కేసులో జైలు శిక్ష పడిన ఖైదీ మధ్య ప్రేమ సంబంధం ఏర్పడింది. ఆ వ్యక్తి జైలు శిక్ష ముగిసిన తర్వాత విశ్వ హిందూ పరిషత్ (వీహచ్పీ) ఆధ్వర్యంలో వారిద్దరూ మతాంతర వివాహం చేసుకున్నారు.
Quadruplets | మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం షియోపూర్ జిల్లా (Sheopur District) లో ఒక మహిళ మొదటి ప్రసవంలోనే ఒకే కాన్పులో నలుగురు శిశువుల (Quadruplets) కు జన్మనిచ్చింది. ఒకరి తర్వాత ఒకరు ఒక గంట వ్యవధిలో నలుగురు బిడ్డలు జన్మించారు. వారి�
Bride Garlands Lover | పెళ్లి వేడుకలో వరుడికి వధువు షాక్ ఇచ్చింది. అక్కడున్న ప్రియుడి మెడలో పూలమాల వేసింది. ఇది చూసి పెళ్లి అతిథులు నోరెళ్లబెట్టారు. వధువు తీరుతో ఆ పెళ్లిని వరుడు రద్దు చేశాడు.