వింధ్య పర్వత సానువుల్లో ఉంటుంది చిత్రకూట్. ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దులు పంచుకున్న ఈ ప్రదేశం.. యుగాల కిందట సీతారాముల జీవితాన్ని పంచుకుంది.
Man Conversation With Snake | ఒక వ్యక్తి పాముతో సంభాషించాడు. తనను కాటు వేయవద్దని చెప్పాడు. ప్రశాంతంగా ఉండాలని దానికి సూచించాడు. ఆ వ్యక్తి మాటలకు స్పందిస్తున్నట్లుగా ఆ పాము పడగ ఊపింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్�
Uma Bharti | మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కలుషిత తాగునీరు కారణంగా 15 మంది చనిపోవడంపై బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమా భారతి శుక్రవారం రాష్ట్రంలోని సొంత బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
టీమ్ఇండియా యువ క్రికెటర్ సాయిసుదర్శన్ గాయపడ్డాడు. విజయ్ హజారే టోర్నీలో భాగంగా మధ్యప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో తమిళనాడు బ్యాటర్ సుదర్శన్ పక్కటెముకలకు గాయమైంది. పరుగు తీసే సమయంలో డైవ్ చేయడంతో ఎమ�
Parrots Die Of Food Poisoning | కలుషిత ఆహారం వల్ల సుమారు 200 చిలుకలు మరణించాయి. ఇది చూసి స్థానికులు భయాందోళన చెందారు. బర్డ్ ఫ్లూ కారణంగా చిలుకలు చనిపోయినట్లు అనుమానం వ్యక్తం చేశారు. అయితే చిలుకల మృతికి ఫుడ్ పాయిజనింగ్ కారణమన�
దేశంలోనే స్వచ్ఛ నగరంగా పేర్కొనే బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని ఇండోర్లో గత కొన్ని రోజులుగా కలుషిత నీరు తాగి ఏడుగురు మరణించగా 100 మందికిపైగా అనారోగ్యానికి గురై దవాఖానలో చేరారు. ఇప్పటివరకు మూడు మరణాలను అధ�
Chilli Powder | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని అశోక్ నగర్ జిల్లాలో దొంగలు (Thieves) రెచ్చిపోయారు. దారి కాచి ఓ రైతు (Farmer) కండ్లలో కారం కొట్టి (Chilli Powder) అతని నుంచి రూ.లక్షలు దోచుకున్నారు.
Contaminated Water | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని ఇండోర్ (Indore)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కలుషిత నీటి (Contaminated Water)ని తాగి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
Tiger Attack: రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో ఉన్న ఓ గ్రామంలోకి ఎంటరైన పులి.. ఓ స్థానిక యువకుడికి పంచ్ ఇచ్చింది. ఆ తర్వాత ఓ ఇంట్లోకి వెళ్లి మంచంపై కూర్చున్నది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని బందవ్ఘర్ రిజర్వ్ ఫార�
మధ్యప్రదేశ్లోని సాత్నా జిల్లాలో బీజేపీ కౌన్సిలర్ అశోక్ సింగ్ ఓ మహిళపై అత్యాచారం చేసి, తనను ఎవరూ ఏం చేయలేరని బెదిరించాడు. బాధితురాలు సాత్నా జిల్లా ఎస్పీకి ఈ నెల 22న ఫిర్యాదు చేశారు. అశోక్ సింగ్ తనను ఆ�
ఇంటి ముందు చలి మంటలు కాచుకుంటున్న వ్యక్తుల పైకి ఓ బీజేపీ యువ నాయకుడి కారు దూసుకుపోయి ఓ మైనర్ సహా ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు. మధ్యప్రదేశ్లోని మొరేనా జిల్లాలో శనివారం ఈ దా
BJP Leader Rams Car Into People | చలి మంట ముందు కూర్చొన్న జనంపైకి బీజేపీ నేత కారు దూసుకెళ్లింది. దీంతో వారు గాల్లోకి ఎగిరిపడ్డారు. ఒక వృద్ధుడు, ఒక బాలుడు ఈ ప్రమాదంలో మరణించారు. మరి కొందరు గాయపడ్డారు.
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని రత్లాం జిల్లాలో ఓ పంచాయతీ కార్యాలయానికి నిప్పుపెడుతున్న ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గోపాల్ అనే స్థానికుడు మంగ్రోల్ గ్రామ పంచాయతీ కార్యాలయం లోపల పెట్
బీజేపీ పాలిత మధ్య ప్రదేశ్లో అధికార బీజేపీ నేత కుమారుడొకరు తనపై అత్యాచారం చేశారని ఆరోపిస్తూ ఒక మహిళ ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. బీజేపీ నేత కుమారుడు, శివపూరి మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షురాలు గాయత్�
Toxic Syrup Survivor | విషపూరిత దగ్గు మందు వల్ల కిడ్నీలు దెబ్బతినడంతో మధ్యప్రదేశ్లో 24 మంది పిల్లలు మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఒక బాలుడు మృత్యువును జయించాడు. మూత్రపిండాలు దెబ్బతిన్న ఆ చిన్నారి మూడు నెలలకుపైగా ప్�