Student Runs Car Over 2 Year Old Boy | విద్యార్థి అయిన ఒక బాలుడు కారు నడిపాడు. అయితే ఆ టైరు కింద నలిగి రెండేళ్ల బాలుడు మరణించాడు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Man Slits Woman's Throat | మతం మారి ముస్లిం వ్యక్తిని పెళ్లాడేందుకు ఒక మహిళ నిరాకరించింది. దీంతో కొంతకాలంగా హింసిస్తున్న అతడు దారుణానికి పాల్పడ్డాడు. ఆ మహిళ ఇంట్లోకి చొరబడి గొంతుకోసి ఆమెను హత్య చేశాడు. ఈ నేపథ్యంలో హిందూ
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) డైరెక్టర్ జనరల్గా ఐపీఎస్ అధికారిణి సోనాలీ మిశ్రా బాధ్యతలు చేపట్టారు. 143 ఏళ్ల చరిత్ర గల ఆర్పీఎఫ్కు సారథ్యం వహించే తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.
Chaos In Madhya Pradesh Assembly | మధ్యప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళం నెలకొన్నది. వర్షాకాల సమావేశాల ఐదవ రోజు కూడా ప్రతిపక్షాల నినాదాలతో సభ దద్దరిల్లింది. మంత్రి విజయ్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
‘నో హెల్మెట్.. నో పెట్రోల్' విధానం మధ్యప్రదేశ్ ఇండోర్ జిల్లాలో ఆగస్టు 1 నుంచి అమల్లోకి రాబోతున్నది. హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదారులను పెట్రోల్ పంపుల్లో ఇంధనాన్ని రీఫిల్ చేసుకోకుండా నిరాకరించటమే
Women And Girls Missing | సుమారు 23,000 మంది మహిళలు, బాలికలు కనిపించడం లేదు. అత్యాచారం, మహిళలపై జరిగిన నేరాలతో సంబంధం ఉన్న 1,500 మంది నిందితులు పరారీలో ఉన్నారు. ఆ రాష్ట్ర సీఎం ఈ విషయాలను స్వయంగా అసెంబ్లీకి వెల్లడించారు.
వైద్య విద్యలో పోస్ట్గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పీజీ 2025ను ఆగస్టు 3న ఒకే షిఫ్ట్లో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు ప్రకటించారు.
మధ్యప్రదేశ్లో ఇద్దరు హైదరాబాద్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కథనం ప్రకారం.. వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కొత్రి కాలేజీలో చదువుతున్న అయిదుగురు విద్యార్థులు ఆదివారం సాయంత్రం �
Poorest Man In Madhya Pradesh | దేశంలోనే అత్యంత పేద వ్యక్తి వెలుగులోకి వచ్చాడు. ఆ వ్యక్తి సంవత్సర ఆదాయం సున్నా. అధికారులు జారీ చేసిన ఇన్కమ్ సర్టిఫికెట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఈ సంఘట�
మధ్యప్రదేశ్కు చెందిన ఓ రైతుకు జారీచేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నది. ఇందులో ఆ రైతు వార్షికాదాయాన్ని కేవలం మూడు రూపాయలుగా చూపించడంతో నెటిజన్లు అతడిని దేశంలోనే అత్య
Farmer Annual Income Rs.3 | ఒక రైతు వార్షిక ఆదాయం కేవలం రూ.3. ఈ మేరకు ఇన్కమ్ సర్టిఫికెట్లో పేర్కొన్నారు. అధికారులు జారీ చేసిన ఈ ఆదాయ ధృవీకరణ పత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అతడ్ని దేశంలోనే పేద రైతుగా నెటిజన్�
Family Suicide | ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. వారు సల్ఫస్ మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఒక మహిళ తలుచుకుంటే తన కుటుంబంలోనే కాదు, సమాజంలోనూ గొప్ప మార్పును కచ్చితంగా తీసుకొస్తుంది. అందుకు ఉదాహరణే మధ్యప్రదేశ్లోని సిద్ధి జిల్లాకు చెందిన 22 ఏళ్ల లీలా సాహు. ఇప్పుడు ఆమె వల్లే తన గ్రామానికి రోడ్డు పడ�