Snake Catcher Dies by Snake bite | పాములు పట్టే వ్యక్తి ఒక ఇంట్లోకి ప్రవేశించిన పామును పట్టుకున్నాడు. దానిని మెడలో వేసుకుని బైక్పై వెళ్లాడు. అయితే ఆ పాము అతడ్ని కాటేసింది. పదేళ్లుగా వందలాది పాములు పట్టిన అతడు మరణించాడు. ఈ వీ�
Congress MLA's Son Charged | ఇద్దరు పోలీసులకుపైకి వాహనం దూకించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడు ప్రయత్నించాడు. అయితే వారిద్దరూ తృటిలో తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడిపై హత్యాయత్నం కేసు న�
Airport Wall Collapses | కొత్తగా నిర్మించిన విమానాశ్రయం సరిహద్దు గోడలోని కొంత భాగం కూలిపోయింది. దీంతో రూ.500 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనుల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Heavy rain | తికమ్గఢ్ (Tikamgarh) ఏరియాలో కుండపోత వర్షం (Heavy rain) కురిసింది. కేవలం 48 గంటల వ్యవధిలో 20 సెంటీమీటర్ల వర్షం కురవడంతో తికమ్గఢ్ ఉక్కిరిబిక్కిరయ్యింది. పలు ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది.
Bear Kills 3 | ఎలుగుబంటి దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. (Bear Kills 3) మరో ఇద్దరు గాయపడ్డారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు కర్రలతో ఆ ఎలుగుబంటిని వెంబడించారు. దానిని కొట్టి చంపారు.
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ప్రజాధనం అప్పనంగా అవినీతిపరుల పరమవుతున్నది. అధికారుల నిర్లక్ష్యం, తనిఖీల లేమి వల్ల ఇది జరుగుతున్నది. ఇటీవల ప్రభుత్వ స్కూళ్లకు పెయింట్ వేయకుండానే కొందరు నకిలీ బిల్లులతో లక్
cop earned without doing duty | పోలీస్ శాఖలో చేరిన ఒక కానిస్టేబుల్ చాలా కాలంగా డ్యూటీకి హాజరుకాలేదు. అయినప్పటికీ ప్రతి నెల జీతం అందుకున్నాడు. ఇప్పటి వరకు రూ.28 లక్షలకుపైగా వేతనం తీసుకున్నాడు. 12 ఏళ్ల తర్వాత ఈ విషయాన్ని పోలీస�
ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్కు మధ్యప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన కుటుంబీకుల స్వాధీనంలోని రూ.15 వేల కోట్ల ఆస్తులను శత్రు ఆస్తులుగా ప్రభుత్వం ప్రకటించడాన్ని ఆయన కుటుంబ సభ్యులు సవాల్ చేశ�
Madhya Pradesh Scam | ప్రభుత్వ స్కూల్స్కు పెయింట్ వేయకుండానే ఆ పేరుతో లక్షల్లో నకిలీ బిల్లులు సృష్టించారు. ప్రజా ధనాన్ని లూటీ చేశారు. ఎలాంటి తనిఖీ లేకుండా అధికారుల ఆమోదం పొందిన ఈ బిల్లుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల
Madhya Pradesh | బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని ఒక ప్రభుత్వ దవాఖానలో ఘోరం చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగా, ట్రామా వార్డులో ఒక యువతిపై దాడిచేసిన యువకుడు ఆమెను గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు.
దేశంలోని రహదారుల వ్యవస్థను నిర్వహించే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) తాజాగా ఓ విచారణ సందర్భంగా మధ్యప్రదేశ్ హైకోర్టులో చేసిన నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలు అక్కడ ఉన్న వారిని నివ్వెరపోయే�