Cough syrup | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని చింద్వారా (Chhindwara) జిల్లాలో కలుషిత దగ్గు మందుల (Cough syrup) కారణంగా వరుసగా చిన్నారులు ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది.
Govt Teacher | ప్రభుత్వ ఉద్యోగం పోతుందన్న భయంతో ఓ టీచర్ తన భార్యతో కలిసి దారుణానికి పాల్పడ్డాడు. నాలుగో సంతానంలో పుట్టిన పండంటి మగబిడ్డను బండరాయి కింద పాతిపెట్టారు.
Children Dies Of Kidney Failure | కిడ్నీ వైఫల్యం వల్ల 15 రోజుల్లో ఆరుగురు పిల్లలు మరణించారు. ఆ చిన్నారులు వినియోగించిన రెండు రకాల దగ్గు సిరప్లు విషపూరితమైనట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అధికార యంత్రాంగం వాటిని నిషేధించింది.
Navratri feast | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని జబల్పూర్ (Jabalpur) జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. నవరాత్రి విందు సందర్భంగా విధించిన నిషేధిత ప్రాంతంలోకి ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (bus crashes into no entry zone) దూసుకెళ్లింది.
Giant Wheel Swing tilts | ఆలయ ఉత్సవం వద్ద ఏర్పాటు చేసిన జైంట్ వీల్ హుక్ తెగిపోయింది. దీంతో అది ఒక పక్కకు ఒరిగిపోయింది. గాలిలో వేలాడిన రైడర్లు భయాందోళన చెందారు. కాపాడాలంటూ కేకలు వేశారు.
Sonam Raghuvanshi | మేఘాలయలో హనీమూన్ సందర్భంగా కొత్తగా పెళ్లైన భర్తను హత్య చేసిన నిందితురాలు సోనమ్ రఘువంశీ దిష్టిబొమ్మను దసరా రోజున దహనం చేయడాన్ని మధ్యప్రదేశ్ హైకోర్టు నిషేధించింది.
Case On Congress Leader's Son | కాంగ్రెస్ నేత కుమారుడు ఇద్దరు వ్యక్తులపై దాడి చేయడంతోపాటు వారిని బెదిరించాడు. నగరంలోని సగం మంది తన పేరు వింటే భయపడతారని వారితో అన్నాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Murder | తల్లి కళ్లముందే ఓ ఐదేళ్ల బాలుడు దారుణ హత్య (Murder) కు గురయ్యాడు. బైకుపై వచ్చిన ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడి, అక్కడ నేలపై ఉన్న పదునైన కత్తి తీసుకుని బాలుడి తలనరికేశాడు. బాలుడిపై దాడి చేస్తుండగా గట్టిగా కేకలు వే
Madhya Pradesh: మధ్యప్రదేశ్లోని ఓ వ్యక్తి తన మాజీ గర్ల్ఫ్రెండ్ను యాక్టివా టూవీలర్తో ఢీకొట్టాడు. ఈ ఘటన ఇండోర్లోని కల్పనా నగర్లో జరిగింది. రిలేషన్ కొనసాగించాలని వత్తిడి చేసిన అతను.. ఆమె న�
Woman Practicing Garba Kidnapped | ఒక మహిళ కొందరితో కలిసి గర్బా నృత్యం ప్రాక్టీస్ చేస్తున్నది. ఇంతలో కొందరు వ్యక్తులు అక్కడకు వచ్చారు. ఆ మహిళను బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లి కిడ్నాప్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియా�
Unnatural Act With Cow | ఒక వ్యక్తి ఆవు పట్ల అసహజంగా ప్రవర్తించాడు. ఇది గమనించిన కొందరు వ్యక్తులు హిందూ సంస్థ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు. ఆ తర్వాత అతడ్ని పోలీసులకు అ�
రూ.100 లంచం తీసుకున్నట్లు నమోదైన కేసులో నిందితునికి 39 ఏళ్ల పోరాటం తర్వాత న్యాయం దక్కింది. మధ్య ప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థలో బిల్లింగ్ అసిస్టెంట్గా పని చేసిన జగదీశ్వర్ ప్రసాద్ అవస్థి నిర్దోషి అని ఛత్�
Youth Steals Cash Bag From Bank | ఒక యువకుడు బ్యాంకులో చోరీకి పాల్పడ్డాడు. కస్టమర్ పరధ్యానంగా ఉండటాన్ని గమనించాడు. డబ్బులున్న అతడి బ్యాగ్ను 30 సెకన్లలో ఎత్తుకెళ్లాడు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వ