VIT University | యూనివర్సిటీలో కామెర్లు వ్యాపించాయి. నాణ్యత లేని ఆహారం, కలుషిత నీటి కారణంగా క్యాంపస్లోని విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారు. యాజమాన్యం స్పందించకపోవడంతో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. విధ్�
ఆయుధాలు వదిలేసి, తమ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయడానికి కొంత సమయం కావాలని కోరుతూ మావోయిస్టు పార్టీ మూడు రాష్ర్టాల ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తూ విడుదల చేసిన లేఖ సంచలనం సృష్టిస్తున్నది.
Fake Currency Racket | నకిలీ కరెన్సీ రాకెట్ గుట్టు రట్టయ్యింది. ప్రధాన నిందితుడు ఒక డాక్టర్ అని తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు. సుమారు రూ.40 లక్షల విలువైన రూ.500 నకిలీ నోట్లను ముద్రించి చెలామణి చేసినట్లు గుర్తించారు. ఆ
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ప్రభుత్వ దవాఖానాల నిర్వహణ దారుణంగా ఉంది. రోగాల బారిన పడినవారికి చికిత్స మాట ఎలా ఉన్నా, కొత్త రోగాలు వచ్చేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Dogs On Government Hospital Beds | ప్రభుత్వ ఆసుపత్రిలోని బెడ్లపై కుక్కలు విశ్రాంతి తీసుకున్నాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఒక ఉద్యో�
మన దేశంలో పుట్టిన చీతా ముఖి మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రాజెక్ట్ చీతాలో ఇది అనూహ్యమైన మలుపు అని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. తల్లీబిడ్డలు క్షేమం�
Car Man Steals Newspaper | ఒక వ్యక్తి ఖరీదైన కారులో వచ్చాడు. న్యాయవాది కార్యాలయం బయట ఉన్న వార్తాపత్రికను దొంగిలించాడు. అక్కడున్న సీసీటీవీలో ఇది రికార్డ్ అయ్యింది. ఆ న్యాయవాది ఫిర్యాదుతో న్యూస్పేపర్ దొంగను గుర్తించే�
ఉల్లిగడ్డల ధరలు ఒక్కసారిగా ఘోరంగా పడిపోవడంతో మధ్యప్రదేశ్ ఉల్లి రైతులు విలవిల్లాడుతున్నారు. తాము పండించిన ఉల్లిగడ్డను కారుచౌకగా అమ్మాల్సిన దుస్థితి ఏర్పడిందని, వాటితో ఆదాయం మాట దేవుడెరుగు, కనీసం రవాణ�
మధ్యప్రదేశ్ తదితర రాష్ర్టాల్లో దగ్గు మందు తాగిన చిన్నారులు మరణించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డ్రగ్స్ మాన్యుఫ్యాక్చరర్లకు గట్టి హెచ్చరిక పంపింది.
Tribal Women Fall At Officer's Feet | భూ కబ్జాపై పలుమార్లు ఫిర్యాదు చేసిన గిరిజన మహిళలు విసిగిపోయారు. చివరకు అధికారిణి కాళ్లపై పడి న్యాయం చేయాలని వేడుకున్నారు. దీంతో స్పందించిన అధికారిణి వారి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్�
మధ్యప్రదేశ్లోని (Madhya Pradesh) మౌగంజ్ జిల్లాలో దారుణం జరిగింది. మంచి నీటి కోసం వెళ్లిన బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లిన ముగ్గురు సామూహిక లైంగికదాడి చేశారు. నిందితుల్లో ఓ మైనర్ బాలుడు కూడా ఉండటం గమనార్హం.
కోర్టు గతంలో విధించిన శిక్ష వివరాలను నామినేషన్ ఫారమ్లో వెల్లడించకపోతే గెలిచిన అభ్యర్థిపై అనర్హత వేటు పడుతుందని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది.
Man Robbed, Loses Leg | కూలీ పని చేసుకునే వ్యక్తిని కొందరు వ్యక్తులు కొట్టారు. అతడ్ని దోచుకున్న తర్వాత రైలు పట్టాల వద్ద పడేశారు. కాళ్లపై రైలు వెళ్లడంతో ఒక కాలు తెగింది. తెగిన కాలు భాగాన్ని అక్కడ వదిలేసిన రైల్వే పోలీసుల�