రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది రైతుల కష్టాలను ఒక్క ఫోన్ కాల్తో తీర్చేస్తామంటూ మధ్యప్రదేశ్లో బీజేపీ సర్కార్ ఆర్భాటంగా ప్రారంభించిన కార్యక్రమం ఆదిలోనే నవ్వుల పాలైంది.
Bargi Dam : మధ్యప్రదేశ్లోని నర్మదా నదిలో బార్గి డ్యామ్ వద్ద జరిగిన పడవ ప్రమాదంలో తొమ్మిది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బోటు నిర్వాహకులు, సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తోంది.
Mohan Yadav | రైతులకు సమాచారం కోసం ఒక హెల్ప్లైన్ నంబర్ను సీఎం ప్రారంభించారు. దాని పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం లభించలేదు. ఇది చూసి అక్కడున్న జనం నవ్వ
మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ క్రూయిజ్ బోట్ జబల్పూర్ సమీపంలోని నర్మదానదిపై బర్గీ డ్యామ్లో బోల్తాపడిన ఘటనలో మృతదేహాల వెలికితీతలో పలు విషాద దృశ్యాలు కన్పించాయి.
మధ్యప్రదేశ్లోని ప్రఖ్యాత బార్గీ డ్యామ్లో పర్యాటకుల విహారయాత్ర విషాదాంతంగా మారింది. గురువారం సాయంత్రం డ్యామ్ వద్ద 30 మంది పర్యాటకులతో బయల్దేరిన పడవ ఒకటి బలమైన ఈదురు గాలుల తాకిడికి తలకిందులై మునిగిపో�
మధ్యప్రదేశ్లోని గునాకు చెందిన ఓ జంట తమ దత్త కూతురు (2.6) పట్ల అమానుషంగా ప్రవర్తించి నడి రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయింది. తమ కుటుంబానికి, వ్యాపారానికి ఆ పాప దురదృష్టం తెచ్చిందని నమ్మి షియోపూర్ జిల్లాలోని ఓ
Minister's Brother Threatens Woman Officer | ఒక మంత్రి సోదరుడు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాడు. దరఖాస్తులు తిరస్కరించడంపై ఆగ్రహంతో ఊగిపోయాడు. ‘పళ్లు రాలగొడతా.. నిన్ను సజీవంగా పాతేస్తా’ అని మహిళా అధికారిణిని బెదిరించాడు. ఆమె ఫిర్యా
తన ఎస్యూవీతో ఐదుగురు వ్యక్తులను గాయపరిచి రోడ్డు ప్రమాదానికి కారకుడైన తన కుమారుడిని పోలీసు స్టేషన్కు పిలిచి ప్రశ్నించినందుకు సబ్ డివిజనల్ పోలీసు అధికారి ఆయుష్ జాకఢ్ని 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని
Leopard Attack | ఓ చిరుత (Leopard) సమీప అటవీ ప్రాంతం నుంచి దారితప్పి జనావాసాల్లో ప్రవేశించింది. ఓ గ్రామంలో చేరి ఎదురుపడిన వారినల్లా గాయపర్చింది. మధ్యప్రదేశ్ (Madhyapradesh) లోని ధార్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వె�
కరేరాలో తన కుమారుడు రోడ్డు ప్రమాదానికి పాల్పడిన కొద్ది రోజులకే పిచోరే జిల్లా బీజేపీ తొలిసారి ఎమ్మెల్యే ప్రీతమ్ లోధి ఒక పోలీసు అధికారిని తీవ్రంగా హెచ్చరించడంతో మధ్యప్రదేశ్లో కొత్త వివాదం చెలరేగింది.
BJP MLA Threatens Cops | బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు థార్ వాహనంతో ఐదుగురిని ఢీకొట్టాడు. అయితే ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారిని ఆ బీజేపీ ఎమ్మెల్యే బెదిరించారు. ‘నీ నాన్నకు దమ్ముంటే’ ఆ ప్రాంతంలో తన కుమారుడి�
Triple Ride: ఓ బైక్పై ముగ్గురు అన్నాదమ్ములు రైడ్ చేశారు. ఒకరి చేతిలో గన్ ఉంది. హైవేపై హైస్పీడ్లో స్టంట్ చేశారు. అదుపుతప్పి ముందున్న లారీని ఢీకొన్నారు. ఆ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరో బైక్పై ఉన్న ఇద�
3 Brothers Killed | సోషల్ మీడియాలో రీల్ కోసం ముగ్గురు అన్నాదమ్ములు బైక్పై స్టంట్లు చేశారు. వేగంగా దూసుకెళ్లడంతో నియంత్రణ కోల్పోయారు. ఒక లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆ ముగ్గురు అక్కడికక్కడే మరణించార