Job Scam | ఎప్పుడూ ప్రభుత్వ ఉద్యోగం చేయని మహిళను తన తల్లిగా ఒక వ్యక్తి నమ్మించాడు. ఆమె మరణించినట్లుగా నకిలీ సర్టిఫికేట్లు సృష్టించాడు. కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం పొందాడు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ల
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కూలి.. ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. రూ.80 కోట్లతో నిర్మిస్తున్న ఓవర్బ్రిడ్జ్పై కార్మికులు కాంక్రీట్ పనులు చేస్తుండగా.. ఆదివారం మధ్యాహ్నం �
Encounter | మధ్యప్రదేశ్లోని బాలాఘాట్లో జరిగిన ఎన్కౌంటర్లో శనివారం ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ముగ్గురు మహిళా మావోలు ఉన్నారు. నక్సల్ ప్రభావిత బిత్లి పోలీ�
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్లో 90 డిగ్రీల మలుపు ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 648 మీటర్ల పొడవు, 8.5 మీటర్ల వెడల్పుతో రూ.18 కోట్ల వ్యయంతో దీనిని నిర్మి�
Minor Missing After Gang Rape | ప్రభుత్వ ఆసుప్రతిలో తల్లికి తోడుగా ఉన్న బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన కలకలం రేపింది. ఆ తర్వాత బాధిత బాలిక అదృశ్యమైంది.
బీజేపీ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో భారీ స్థాయిలో జీతాల కుంభకోణానికి స్కెచ్ వేశారా? లేని ఉద్యోగులను ఉన్నట్లుగా సృష్టించి వారి పేరున జీతాలు స్వాహా చేయడానికి కుట్ర జరిగిందా? ఈ ప్రశ్నలకు ఔననే స�
Police Recruitment Scam | బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో భారీ పోలీస్ రిక్రూట్మెంట్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. పలువురి అభ్యర్థుల ఆధార్ ఫొటోలను మార్చు చేసి నకిలీ వ్యక్తులు పరీక్ష రాశారు. పరీక్షలో పాసైన తర్వాత అసలు అభ్యర�
Elephant, Horse Fight | గుర్రం, ఏనుగు మధ్య ఫైట్ జరిగింది. గుర్రం దూకుడుగా ఏనుగుపైకి దాడి చేసింది. అయితే బెదిరిన ఏనుగు ప్రతిఘటించకపోగా అక్కడి నుంచి పారిపోయింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
idols stolen from minister's office | సచివాలయంలోని మంత్రి కార్యాలయం నుంచి దేవుడి విగ్రహాలు మాయమయ్యాయి. అత్యంత భద్రత ఉండే తన కార్యాలయం నుంచి అవి చోరీ కావడంతో ఆ మంత్రి షాక్ అయ్యారు. సెక్యూరిటీ అధికారి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప
Puja to Transformer | విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. దీంతో గత కొన్ని రోజులుగా కరెంట్ సరఫరా లేకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు. చివరకు కొత్త ట్రాన్స్ఫార్మర్ను విద్యుత్ సిబ్బంది ఏర్పాటు చేశారు. ఈ నే
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఓ గిరిజన మహిళను ఇద్దరు వ్యక్తులు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి, హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఖాండ్వా జిల్లా, ఖల్వా గిరిజన ప్రాంతంలో శనివారం రాత్రి 1 గంట సమయం�
Vijay Shah | కల్నల్ సోఫియా ఖురేషిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్కు చెందిన బీజేపీ మంత్రి విజయ్ షా తప్పిపోయారని కాంగ్రెస్ నేత ఆరోపించారు. ఆయన గురించి సమాచారం ఇస్తే రూ.11,000 ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు ప�