ధర్మారం మండల కేంద్రంలోని పలు పాఠశాలల్లో శనివారం ముందస్తు బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. బ్రిలియంట్ మోడల్ హై స్కూల్, స్మార్ట్ కిడ్స్,సాందీపని ప్లే స్కూల్ లలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.
భారీ వర్షాల నేపథ్యంలో (Heavy Rains Effect) మెదక్ జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. జేఎన్టీయూ, కాకతీయ వర్సిటీల పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి.
Asifabad | వాతావరణ శాఖ సూచన మేరకు జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించడం జరిగింది.
హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): పదో తరగతి లాంగ్ మెమోలను అధికారులు బడులకు పంపిణీ చేస్తున్నారు. మార్చిలో నిర్వహించిన రెగ్యులర్ పరీక్షలతోపాటు, జూన్లో నిర్వహించిన అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష�
U Sitting | పాఠశాలల్లో విద్యార్థులను ‘యూ’ ఆకారంలో కూర్చోబెట్టడమనే కొత్త విధానం తెరపైకి వచ్చింది. విద్యార్థులను ఇలా కూర్చోబెట్టడం మంచిదా? కాదా..? అన్న చర్చ నడుస్తున్నది. ఈ విధానాన్ని కొందరు టీచర్లు వ్యతిరేకిస్త�
Srisailam | పాఠశాలలు గుట్కాలు, సిగరెట్లు అమ్మరాదని పోలీసులు హెచ్చరించారు. శ్రీశైలంలోని హైస్కూల్తో పాటు మిగతా పాఠశాలల నుంచి వంద మీటర్ల దూరంలో ఉన్న దుకాణాల్లో గుట్కాలు, సిగరెట్లు అమ్ముతున్న దుకాణాలపై దాడులు చే
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ‘జాతీయ విద్యా విధానం-2020’ పేరుతో పాఠశాల విద్య, ఉన్నత విద్య, యూనివర్సిటీ విద్య, సాంకేతిక వృత్తి విద్యల వరకు అనేక మార్పులను సూచిస్తూ కొత్త విధానాలను రూపొందిస్తున్నది.
ఇకపై పాఠశాలల్లో పిల్లల భద్రత, సౌకర్యాలపై తనిఖీలను నిర్వహించడం తప్పనిసరి చేస్తూ కేంద్ర విద్యా శాఖ అన్ని రాష్ర్టాలు, యూటీలకు అదేశాలు జారీ చేసిందని అధికారులు శనివారం తెలిపారు.
ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా పేర్కొన్నారు. అందుకని టీచర్లందరూ అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఈ క్రమంలో డీఈవోలు, ఎంఈవోలు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్య�