పప్పు ఇంత పలచగా ఉంటే విద్యార్థులు ఎలా తింటారని కలెక్టర్ అంకిత్ పాఠశాల హెచ్ఎం, భోజన నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు అందించే ఆహారం పూర్తి పరిశుభ్రంగా, పోషక విలువలతోపాటు ప్రభుత్వ ప్రమ�
పాఠశాల లు పునఃప్రారంభమై నేటికీ పక్షం రోజులవుతున్నా బడి బస్సులు ఫిట్నెస్ పరీక్షలు పొందడం లేదు. ఈ క్రమం లో బస్సుల భద్రతపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్సుల ఫిట్నెస్ గడువు �
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో 25 సింగిల్ టీచర్ స్కూళ్లు ఉన్నాయి. అనేక పాఠశాల్లో పిల్లలున్న దగ్గర ఉపాధ్యాయుల్లేరు. ఉపాధ్యాయులున్న చోట విద్�
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు ఈనెల 15న సమస్యలతో పునఃప్రారంభమయ్యాయి. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. పాఠశాల ప్ర�
వేసవి సెలవులు ముగిసాయి. బడులు మొదలయ్యాయి. ఉదయం పూట ఇళ్లలో సాధారణంగా కనిపించే దృశ్యం పిల్లలను స్కూలుకు రెడీ చేయడం. కొందరు పిల్లలకు ‘స్కూల్' అనే మాట వింటేనే ఒళ్లు వణికిపోతుంది. ఏడుపులు, పెడబొబ్బలు, కడుపునొ�
ప్రస్తుతం ఏఐ విప్లవంతో ప్రపంచం దూసుకెళ్తున్నా రాష్ట్రంలో మాత్రం ఇంకా అనేక గ్రామాలు సర్కార్ విద్యకు నోచుకోవడం లేదు. వేలాది ఊళ్లు బడికి దూరంగా ఉండటంతో ఎంతోమంది కనీసం ప్రాథమిక విద్యను కూడా అందుకోలేకపోతు
కొత్త విద్యా సంవత్సరం మొదలైంది. బ్యాగులు మొదలు లంచ్ బాక్సుల వరకు అన్నీ కొత్తవే ఉండాలి పిల్లలకి. వీటన్నిటికీ ఖర్చు తడిసి మోపెడు అవుతుంది. పిల్లల చదువుల కోసం చేసే ఖర్చులో, పర్యావరణానికి మనం చేసే నష్టం చాలా
విద్యతోనే మెరుగైన సమాజం సాధ్యమవుతుందని మాజీ ప్రధానమంత్రి భారతరత్న పీవీ నరసింహారావు సీఎంగా ఉన్న సమయంలో ఆనాడు గురుకుల పాఠశాలలకు పునాదివేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు నాణ
వేసవి సెలవులకు టాటా చెప్పి.. బడిబాట పట్టనున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. దాదాపు 50 రోజులకుపైగా ఆటాపాటలతో గడిపిన విద్యార్థులు.. నేడు(సోమవారం) పాఠశాలలు పునఃప్రారంభం కావడంత�
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో సెలవుల అనంతరం నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని అనేక పాఠశాలల్లో తాగునీరు, విద్యుత్ వంటి సమస్యలు వెంటాడుతున్నాయి. మన ఊరు-మన బడి కింద ప్రభుత్వం
గ్రామీణ విద్యార్థులకు అక్షరజ్ఞానం పంచి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే ప్రభుత్వ పాఠశాలలు.. రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యంతో విద్యాబోధనకు దూరమయ్యాయి. మూడు, నాలుగేండ్ల క్రితం వరకు పదుల సంఖ్యలో విద్యార్థ�
పెంచికల్పేట్ మండల కేంద్రంలోని ఎలపల్లి ప్ర భుత్వ ప్రాథమిక పాఠశాలకు మూడు భవనాలున్నాయి. రెండు భవనాల్లో పాఠశాల.., మరో భవనంలో అంగన్వాడీ కేంద్రం కొనసాగుతున్నది. పాఠశాలలో నుంచి 5వ తరగతి వరకు దాదాపు 45 మంది విద్
వేసవి సెలవులు ముగియడంతో నేటి నుంచి విద్యార్థులు స్కూల్ బాట పట్టనున్నారు. నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లన్నీ మళ్లీ విద్యార్థులతో కళకళలాడనున్నాయి. సోమవారం నుంచి స్కూళ్లు ప్రారంభమవుతుండడంతో స్కూలు య�
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా పుస్తకాలు, యూనిఫాం అందజేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినా, అవ
‘రాష్ట్రంలో 23 వేల స్కూళ్లను రద్దు చేస్తామన్న యోచనను సీఎం రేవంత్రెడ్డి వెనక్కి తీసుకోవాలి.. లేదంటే రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’ అని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెస�