ప్రత్యేక తరగతులకు హాజరయ్యే పదో తరగతి విద్యార్థులకు స్నాక్స్ అందించేందుకు ప్రభుత్వం 19 రోజులకు మాత్రమే గ్రీన్సిగ్నల్ ఇస్తూ నిధులు మంజూరు చేసింది. గతేడాది వరకు 40 రోజుల పాటు స్పెషల్క్లాసులకు వెళ్లే వి�
ప్రస్తుతం ఎంతోమంది కడుతున్నారు. వాళ్లంతా అడిగి కడుతున్నారా? నచ్చిన చోట కట్టుకుంటున్నారు. దేశంలో స్థలంలేక కాదు. అందరూ పట్టణాల్లోనే ఉండాలనే ఆలోచన చేత. అందరికీ మహానగరాలు కావాలి. వాటిల్లో నీళ్లు, హోటళ్లు, రోడ
మన గృహానికి మనదైన కాంపౌండ్ ఉండటం మంచిది. ఎదురింటివాళ్లు వారి ఇంటి లెక్కలకు అనుగుణంగా నిర్మించుకుంటారు కదా. మన తూర్పు ప్రహరీ మన ఇంటికి ఉన్న పడమర కాంపౌండ్ కన్నా తక్కువ ఎత్తులో ఉండాలి. ఎదుటివారి ఇల్లుకు మ�
Schools | ‘మనఊరు- మనబడి’ బిల్లులు చెల్లించాలని కోరుతూ ఆయా కాంట్రాక్టర్లు శనివారం పాఠశాలలకు తాళం వేశారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలకు కాంట్రాక్టర్ ధారాసింగ్ తాళం వేసి మ
తరగతి మాత్రమే కాదు.. పాఠశాల ప్రాంగణం కూడా శాస్త్రపరంగా సిద్ధపరచాలి. ప్రధానంగా చెట్లు, విశాలమైన స్థలం లేకుండా పాఠశాలలు నిర్మించవద్దు. విత్తనాలు చల్లడానికి నారుమడి ఎలా సిద్ధం చేస్తామో.. మొక్కలు నాటడానికి మ�
Sankranti celebrations | నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సి, కుభీర్ లోని పలు పాఠశాలల్లో శుక్రవారం విద్యార్థులతో ముందస్తు సంక్రాంతి సంబురాలను నిర్వహించారు.
Telangana Schools | బడ్జెట్ పెంచకుండా, టీచర్ పోస్టులు భర్తీచేయకుండా స్కూళ్లను క్రమంగా నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ తాజాగా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నది.
ప్రధానమంత్రి పోషన్ శక్తి నిర్మాణ్ పథకం కింద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందచేసే స్కూళ్ల సంఖ్య 2020-21లో 11.1 లక్షలు ఉండగా 2024-25 నాటికి ఈ సంఖ్య 10.3 లక్షలకు పడిపోయిందని కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంట్కు తెలి
పరిశ్రమలకు చెందిన 9,292 ఎకరాల భూములను కన్వర్షన్ చేస్తూ శనివారం రాత్రి ప్రభుత్వం జీవో ఎంఎస్ నం.27ను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఇండస్ట్రియల్ భూములను ఇకపై మల్టీ పర్పస్ యూజ్డ్ జోన్లుగా ప్రకటించింది.
విద్యుత్తు బిల్లుల భారం నుంచి సర్కార్ బడులను బయటపడేసేందుకు పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని 9,937 బడులను సోలార్ స్కూళ్లుగా తీర్చిదిద్దేందుకు నిర్ణయించింది.
కూకట్పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్లో గ్రేవియార్డ్ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని, కేపీహెచ్బీ కాలనీ 3వ ఫేజ్లోని రమ్యాగ్రౌండ్లో ప్రభుత్వ పాఠశాల నిర్మాణ పనులు మందుకు సాగేలా చర్యలు తీసుకోవ
దేశవ్యాప్తంగా కుక్క కాటు సంఘటనలు పెరిగిపోతుండడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు వీధి కుక్కల ప్రవేశాన్ని నిరోధించడానికి అన్ని విద్యా సంస్థలు, దవాఖానలు, క్రీడా ప్రాంగణాలు, రైల్వే స్టేషన్లు
ఈ విద్యాసంవత్సరం కూడా ఇదే పునరావృతమయ్యింది. రాష్ట్రంలో 7,364 బడుల్లో టీచర్ల కొ రత ఉండగా, మరోవైపు 21వేల మంది మిగులు టీచర్లున్నట్టు విద్యాశాఖ లెక్కతేల్చింది.