పరిశ్రమలకు చెందిన 9,292 ఎకరాల భూములను కన్వర్షన్ చేస్తూ శనివారం రాత్రి ప్రభుత్వం జీవో ఎంఎస్ నం.27ను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఇండస్ట్రియల్ భూములను ఇకపై మల్టీ పర్పస్ యూజ్డ్ జోన్లుగా ప్రకటించింది.
విద్యుత్తు బిల్లుల భారం నుంచి సర్కార్ బడులను బయటపడేసేందుకు పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని 9,937 బడులను సోలార్ స్కూళ్లుగా తీర్చిదిద్దేందుకు నిర్ణయించింది.
కూకట్పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్లో గ్రేవియార్డ్ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని, కేపీహెచ్బీ కాలనీ 3వ ఫేజ్లోని రమ్యాగ్రౌండ్లో ప్రభుత్వ పాఠశాల నిర్మాణ పనులు మందుకు సాగేలా చర్యలు తీసుకోవ
దేశవ్యాప్తంగా కుక్క కాటు సంఘటనలు పెరిగిపోతుండడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు వీధి కుక్కల ప్రవేశాన్ని నిరోధించడానికి అన్ని విద్యా సంస్థలు, దవాఖానలు, క్రీడా ప్రాంగణాలు, రైల్వే స్టేషన్లు
ఈ విద్యాసంవత్సరం కూడా ఇదే పునరావృతమయ్యింది. రాష్ట్రంలో 7,364 బడుల్లో టీచర్ల కొ రత ఉండగా, మరోవైపు 21వేల మంది మిగులు టీచర్లున్నట్టు విద్యాశాఖ లెక్కతేల్చింది.
చూచిరాత అనేది ఒకప్పుడు స్కూల్స్లో సర్వసాధారణ విషయం. రోజూ తెలుగు, ఇంగ్లిష్ అవసరమైతే హిందీ చూచిరాత పిల్లలకు హోమ్వర్క్లో భాగంగా ఉండేది. పరీక్షలో తక్కువ మార్కులు వచ్చినా, క్లాస్ అల్లరి చేసినా ప్రశ్నలక�
ధర్మారం మండల కేంద్రంలోని పలు పాఠశాలల్లో శనివారం ముందస్తు బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. బ్రిలియంట్ మోడల్ హై స్కూల్, స్మార్ట్ కిడ్స్,సాందీపని ప్లే స్కూల్ లలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.
భారీ వర్షాల నేపథ్యంలో (Heavy Rains Effect) మెదక్ జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. జేఎన్టీయూ, కాకతీయ వర్సిటీల పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి.
Asifabad | వాతావరణ శాఖ సూచన మేరకు జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించడం జరిగింది.