H3N2 Virus Spike | హెచ్3ఎన్2 వైరస్ విజృంభిస్తున్నది. (H3N2 Virus Spike) ఈ వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఇన్ఫ్లుఎంజా కేసుల తీవ్రత పెరిగింది. హెచ్3ఎన్2 వైరస్కు సంబంధించి 79 కేసులు పాజ�
ఎండాకాలం వచ్చేసింది. వేసవి ఆరంభంలోనే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో పాఠశాల విద్యాశాఖ ఒంటిపూట బడులను నిర్ణయించింది. బుధవారం నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఆఫ్డే స్కూల్స్ ప్రారంభంకానున్నాయి.
TS Schools | రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహిం చాలని విద్యాశాఖ నిర్ణయించింది. వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొంటూ సోమ వారం ఉత్తర్వులు జారీ చేసింది.
విద్యార్థులు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని మండల విద్యాధికారి వసంతకుమారి సూచించారు. మేడ్చల్ పట్టణంలోని సెయింట్ పాట్రిక్ స్కూల్లో సైన్స్ దినోత్సవం
తెలంగాణ ప్రభుత్వం నిరంతర విద్యుత్ను సరఫరా చేస్తూ ప్రజల మెప్పు పొందుతున్నది. కొన్ని పల్లెల్లో సాంకేతిక సమస్యలు తలెత్తి విద్యుత్కు అంతరాయం ఏర్పడుతున్న కారణంగా సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేసేలా మహి�
ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు పక్కా ప్రణాళికలు అమలు చేస్తున్నది
తెలంగాణ రాష్ట్ర సర్కార్ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ఎక్కువ పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను చేరువ చేసింది.
‘మన ఊరు-మన బడి’ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ గోపి అధికారులను ఆదేశించారు. మండలకేంద్రంలోని ఎంపీపీఎస్లో జరుగుతున్న పనులను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
అమ్మపై ప్రేమతో సామాజిక సేవలో పరితపిస్తున్నారు ఇంటర్మీడియట్ విద్యార్థిని పొల్సాని అనన్య. చిన్న వయసులోనే తన తల్లి చదువుకున్న స్కూల్కు మొబైల్ లైబ్రరీ వాహనాన్ని అందించి పలువురి ప్రశంసలు అందుకున్నారు.
తమిళనాడు రాష్ట్రాన్ని అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో సముద్ర తీర జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తంజావూర్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో పాఠశాలలు, కళాశాల�