పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పలు గ్రామాలలోని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలను సోమవారం జిల్లా విద్యాధికారి మాధవి తనిఖీ చేశారు. ధర్మారంలోని బ్రిలియంట్ కిడ్జి పాఠశాలను సందర్శించి పలు రికార్డులను ఆమె ఈ �
Illegal Collections | ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు రాజకీయ నాయకులు, విద్యాశాఖాధికారుల అండదండలతోనే విద్యార్థులను పీడిస్తున్నారన్నారు. అసలు జిల్లాలో ప్రభుత్వాధికారులున్నారా..? మొద్దు నిద్ర పోతున్నారా..? అని బీజేవైఎం �
టీచర్లు పాఠాలెలా చెబుతున్నారు.. వసతులెలా ఉన్నాయన్న విషయాలపై విద్యాశాఖ ఆరా తీయనున్నది. రాష్ట్రంలో 1.11లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. వీరిలో 2 శాతం అంటే 2వేల మంది టీచర్లు మొత్తం 24,146 బడుల్లో తనిఖీలు చేపట్ట�
మొన్న స్వధార్.. నేడు గాడ్స్. స్వచ్ఛంద సంస్థల పేరిట దివ్యాంగ పిల్లల స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహకారంతో కొనసాగుతున్న ఈ పాఠశాలల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.
కాగజ్నగర్ పట్టంలోని విలువైన ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయి. రాజకీయ అండదండలున్న కొందరు నాలాల వెంబడి ఉన్న ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడంతో పాటు మురుగు కాలువలను సైతం పూడ్చేసి నిర్మాణాలు చేపడుత�
ఇటీవల బాలికలపై వేధింపులు అధికమయ్యాయి. తల్లిదండ్రులు అనుక్షణం తమ బిడ్డలను కాపాడుకోవాల్సిన పరిస్థితి నెలకొని ఉంటే.. కొన్ని పాఠశాలల పక్కనే మద్యం దుకాణాలు ఉండడంతో తాగిన మత్తులో చాలా మంది ఇప్పటికే న్యూసెన్�
ప్రైవేట్ స్కూళ్లు కొన్ని విచ్చలవిడి దోపిడీకి తెర లేపాయి. ఇష్టానుసారం ఫీజుల పెంపుతో పాటు బుక్స్, యూనిఫామ్స్, ఇతర సామగ్రి విక్రయిస్తూ తల్లిదండ్రులను దోచుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రైవేట్ విద్యాసంస్థలు
తమ పిల్లలు ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో చదివితే భవిష్యత్ బాగుంటుందనే ఆలోచనతో తల్లిదండ్రులు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలను ఆశ్రయిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వాహకుల�
వేసవి సెలవుల తర్వాత బడులు గురువారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. విద్యార్థులంతా సెలవులకు టాటా చెప్పి బడికి పోయేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సర్కార్ బడులు సమస్యలతో స్వాగతం పలుకనున్నాయి.
విరిగిన బెంచీలు, నాచుపట్టిన గోడలు, కంపుకొడుతున్న బాత్రూంలు, ప్రమాదకరంగా ఉన్న పంపుహౌస్లు, వంట గదులు, విద్యుత్ బల్బులు, స్విచ్ బోర్డులు, కరెంట్ లేక చీకటి గదులు, గేటు లేని కాంపౌండ్ గోడలు, పిచ్చిమొక్కలు �
ఆటపాటలతో ఇన్నాళ్లూ ఇళ్లలో సందడి చేసి పిల్లలందరూ ఇక బడిబాట పట్టనున్నారు. పాఠశాలలకు, విద్యార్థులకు బుధవారంతో వేసవి సెలవులు ముగిశాయి. గురువారం నుంచి తరగతి గదుల తలుపులు తెరుచుకోనున్నాయి.