రాష్ట్ర వ్యాప్తంగా 21,992 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండేందుకు తప్పనిసరిగా గ్యాస్ కనెక్షన్లు ఇప్పించే ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఈవోలకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ న�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు, అవసరమైన మౌలిక సదుపాయ�
జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లిలో 64 ఏండ్ల నుంచి నిర్వహిస్తున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది.
Akshara kaumudi | సమాజ సేవలో అక్షర కౌముది సంస్థ ముందుంటుందని, నేటి బాలలే రేపటి పౌరులు అని తులసి విజయ లక్ష్మి అన్నారు. విద్యార్థుల భవితను నిర్ధేశించే శక్తి కేంద్రాలు పాఠశాలలు అని పేర్కొన్నారు.
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ప్రజాధనం అప్పనంగా అవినీతిపరుల పరమవుతున్నది. అధికారుల నిర్లక్ష్యం, తనిఖీల లేమి వల్ల ఇది జరుగుతున్నది. ఇటీవల ప్రభుత్వ స్కూళ్లకు పెయింట్ వేయకుండానే కొందరు నకిలీ బిల్లులతో లక్
Madhya Pradesh Scam | ప్రభుత్వ స్కూల్స్కు పెయింట్ వేయకుండానే ఆ పేరుతో లక్షల్లో నకిలీ బిల్లులు సృష్టించారు. ప్రజా ధనాన్ని లూటీ చేశారు. ఎలాంటి తనిఖీ లేకుండా అధికారుల ఆమోదం పొందిన ఈ బిల్లుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల
సర్కారు బడిలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు.. మెరుగైన విద్య.. నాణ్యమైన మధ్యాహ్న భో జనం.. అన్ని సౌకర్యాలతో పాఠశాలలు ని ర్వహిస్తున్నామని ఇటీవలే బడిబాట కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు గొప్పలు చెప్పారు.
పాఠశాలలో సరిపడా పంతుళ్లు లేకపోతే మా పిల్లలకు చదువులు ఎవరు చెబుతారు.. ప్రైవేట్ పాఠశాలకు తమ పిల్లలను పంపిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులకు తేల్చిచెప్పారు.
బార్ పక్కన స్కూల్ ఎలా నడుస్తుందని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన జిల్లా విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ స్కూల్పై పూర్తి నివేదిక సమర్పించాలని డీఈవో ఆదేశాలు జారీ చేశారు. ‘అదిగో బార్�
‘దండం పెడుతాం సర్. ఈ ఫీజులు కట్టలేం. ప్రభుత్వం నుంచి బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫీజు బకాయిలు ఇప్పించండి’ అంటూ పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్షకు బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో చదువుతున్న పిల్లల తల్లిదండ�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పలు గ్రామాలలోని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలను సోమవారం జిల్లా విద్యాధికారి మాధవి తనిఖీ చేశారు. ధర్మారంలోని బ్రిలియంట్ కిడ్జి పాఠశాలను సందర్శించి పలు రికార్డులను ఆమె ఈ �
Illegal Collections | ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు రాజకీయ నాయకులు, విద్యాశాఖాధికారుల అండదండలతోనే విద్యార్థులను పీడిస్తున్నారన్నారు. అసలు జిల్లాలో ప్రభుత్వాధికారులున్నారా..? మొద్దు నిద్ర పోతున్నారా..? అని బీజేవైఎం �