హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): పదో తరగతి లాంగ్ మెమోలను అధికారులు బడులకు పంపిణీ చేస్తున్నారు. మార్చిలో నిర్వహించిన రెగ్యులర్ పరీక్షలతోపాటు, జూన్లో నిర్వహించిన అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష�
U Sitting | పాఠశాలల్లో విద్యార్థులను ‘యూ’ ఆకారంలో కూర్చోబెట్టడమనే కొత్త విధానం తెరపైకి వచ్చింది. విద్యార్థులను ఇలా కూర్చోబెట్టడం మంచిదా? కాదా..? అన్న చర్చ నడుస్తున్నది. ఈ విధానాన్ని కొందరు టీచర్లు వ్యతిరేకిస్త�
Srisailam | పాఠశాలలు గుట్కాలు, సిగరెట్లు అమ్మరాదని పోలీసులు హెచ్చరించారు. శ్రీశైలంలోని హైస్కూల్తో పాటు మిగతా పాఠశాలల నుంచి వంద మీటర్ల దూరంలో ఉన్న దుకాణాల్లో గుట్కాలు, సిగరెట్లు అమ్ముతున్న దుకాణాలపై దాడులు చే
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ‘జాతీయ విద్యా విధానం-2020’ పేరుతో పాఠశాల విద్య, ఉన్నత విద్య, యూనివర్సిటీ విద్య, సాంకేతిక వృత్తి విద్యల వరకు అనేక మార్పులను సూచిస్తూ కొత్త విధానాలను రూపొందిస్తున్నది.
ఇకపై పాఠశాలల్లో పిల్లల భద్రత, సౌకర్యాలపై తనిఖీలను నిర్వహించడం తప్పనిసరి చేస్తూ కేంద్ర విద్యా శాఖ అన్ని రాష్ర్టాలు, యూటీలకు అదేశాలు జారీ చేసిందని అధికారులు శనివారం తెలిపారు.
ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా పేర్కొన్నారు. అందుకని టీచర్లందరూ అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఈ క్రమంలో డీఈవోలు, ఎంఈవోలు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్య�
రాష్ట్ర వ్యాప్తంగా 21,992 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండేందుకు తప్పనిసరిగా గ్యాస్ కనెక్షన్లు ఇప్పించే ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఈవోలకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ న�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు, అవసరమైన మౌలిక సదుపాయ�
జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లిలో 64 ఏండ్ల నుంచి నిర్వహిస్తున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది.
Akshara kaumudi | సమాజ సేవలో అక్షర కౌముది సంస్థ ముందుంటుందని, నేటి బాలలే రేపటి పౌరులు అని తులసి విజయ లక్ష్మి అన్నారు. విద్యార్థుల భవితను నిర్ధేశించే శక్తి కేంద్రాలు పాఠశాలలు అని పేర్కొన్నారు.
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ప్రజాధనం అప్పనంగా అవినీతిపరుల పరమవుతున్నది. అధికారుల నిర్లక్ష్యం, తనిఖీల లేమి వల్ల ఇది జరుగుతున్నది. ఇటీవల ప్రభుత్వ స్కూళ్లకు పెయింట్ వేయకుండానే కొందరు నకిలీ బిల్లులతో లక్