ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. మరో వారం రోజుల్లో పాఠశాలలు ప్రారంభం కానుండగా.. విద్యాసంస్థలకు చెందిన బస్సులకు ఫిట్నెస్ పరీక్ష చేయించడంలో ఆసక�
ప్రభుత్వ విద్యను ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేద్దామని నాణ్యమైన విద్యను అందించడానికి అందరం కలిసి కృషి చేద్దామని కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య అన్నారు. ఆయన గురువారం జిల్లా కేంద్రంలోని పలు ఉ
ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.
అధిక చక్కెర వినియోగాన్ని తగ్గించడంపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు బడుల్లో చక్కెర (షుగర్) బోర్డులు ఏర్పాటు చేయాలని సీబీఎస్ఈ తన అనుబంధ పాఠశాలలను కోరింది.
రాష్ట్రంలోని 41,647 స్కూళ్లల్లో.. ఒక్కో తరగతికి 5.5లక్షల మంది విద్యార్థులున్నారు. అంటే సగటున ఒక పాఠశాలలో ఒక తరగతిలో విద్యార్థుల సంఖ్య 14లోపే. స్కూళ్లు ఎన్ని ఉన్నా తరగతికి 5.5లక్షల మంది విద్యార్థులనే పంచుకోవాలి. వ�
ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించి పాఠశాలల్లో హాజరు శాతాన్ని పెంచేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మన ఊరు - మన బడి కార్యక్రమం కింద రంగారెడ్డి జిల్లాలోని అనేక పాఠశాలలను కార్పొరేట్ పాఠశ�
Resource Persons | 2025-26 విద్యా సంవత్సరంలో వివిధ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికిగాను సబ్జెక్ట్ రిసోర్స్ పర్సన్లుగా వ్యవహరించుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు మెదక్ జిల్లా విద్య�
Raj Thackeray | హిందీ భాషా వివాదం తమిళనాడు నుంచి మహారాష్ట్రకు చేరింది. మూడో భాషగా హిందీని స్కూళ్లలో అమలు చేసే నిర్ణయంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే మండిపడ్డారు. ‘మేం హిందువులం. హిందీ కాదు
నగరంలో గుర్తింపులేని పాఠశాలలు విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్నాయి. పాఠశాలకు గుర్తింపే ఉండదు.. ఫీజులు మాత్రం లక్షల్లో వసూలు చేస్తారు. అడ్మిషన్ ఫీజు, బుక్స్, యూనిఫాం, ప్రాజెక్టు తదితర పేర్లతో తల్లిదండ�
రోజురోజుకూ ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఒంటిపూట బడులు నడపాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట తరగతులు మాత్రమే నిర్వహిస్తారు.
సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ బోర్డుల పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి చట్టం అమలుపై కాంగ్రెస్ సర్కారు అబద్ధాలు ప్రచారం చేస్తున్నది. గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి అమలుచేయలేదని కేసీఆర్ ప్రభుత్వంపై అభాం�
దేశంలోని విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్యపై నివ్వెరపోయే నిజాలు వెల్లడయ్యాయి. పీఆర్ఎస్ లెజిస్లేటివ్ వివరాల ప్రకారం 35 శాతం పాఠశాలల్లో 50 లేదా అంతకంటే తక్కువే విద్యార్థులు ఉన్నారు.