ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించి పాఠశాలల్లో హాజరు శాతాన్ని పెంచేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మన ఊరు - మన బడి కార్యక్రమం కింద రంగారెడ్డి జిల్లాలోని అనేక పాఠశాలలను కార్పొరేట్ పాఠశ�
Resource Persons | 2025-26 విద్యా సంవత్సరంలో వివిధ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికిగాను సబ్జెక్ట్ రిసోర్స్ పర్సన్లుగా వ్యవహరించుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు మెదక్ జిల్లా విద్య�
Raj Thackeray | హిందీ భాషా వివాదం తమిళనాడు నుంచి మహారాష్ట్రకు చేరింది. మూడో భాషగా హిందీని స్కూళ్లలో అమలు చేసే నిర్ణయంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే మండిపడ్డారు. ‘మేం హిందువులం. హిందీ కాదు
నగరంలో గుర్తింపులేని పాఠశాలలు విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్నాయి. పాఠశాలకు గుర్తింపే ఉండదు.. ఫీజులు మాత్రం లక్షల్లో వసూలు చేస్తారు. అడ్మిషన్ ఫీజు, బుక్స్, యూనిఫాం, ప్రాజెక్టు తదితర పేర్లతో తల్లిదండ�
రోజురోజుకూ ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఒంటిపూట బడులు నడపాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట తరగతులు మాత్రమే నిర్వహిస్తారు.
సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ బోర్డుల పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి చట్టం అమలుపై కాంగ్రెస్ సర్కారు అబద్ధాలు ప్రచారం చేస్తున్నది. గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి అమలుచేయలేదని కేసీఆర్ ప్రభుత్వంపై అభాం�
దేశంలోని విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్యపై నివ్వెరపోయే నిజాలు వెల్లడయ్యాయి. పీఆర్ఎస్ లెజిస్లేటివ్ వివరాల ప్రకారం 35 శాతం పాఠశాలల్లో 50 లేదా అంతకంటే తక్కువే విద్యార్థులు ఉన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థి, అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు నేడు సీఎం రేవంత్
గుణాత్మక విద్య అందించాలంటే పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, విద్యాశాఖ అధికారు�
హైదరాబాద్లో చిన్నారులపై జరుగుతున్న వరుస ఘోరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పిల్లలను బయటకు పంపాలన్నా, బడికి పంపాలన్నా తల్లిదండ్రులు బెంబేలెత్తిపోవాల్సిన దుస్థితి నెలకొంది. రాజేంద్రనగర్ హైదర్షాగోట్ల�
తల్లిదండ్రులు జరభద్రం.. మీ పిల్లలు సేఫ్గానే ఉన్నారా? వారి ప్రవర్తనలో ఏవైన మార్పులు గమనిస్తున్నారా? ఆందోళనకర మార్పులు కనిపిస్తే పారాహుషార్. నగరంలో డ్రగ్స్ ముఠాలు చెలరేగిపోతున్నాయి. డబ్బును బట్టి గంజా�
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత డిజిటల్ విద్యను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా తెలిపారు.