Air Pollution | దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ పరిధిలో కాలుష్యం కట్టడికి అమలు చేస్తున్న గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-4 ఆంక్షలను సడలించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. గాలి నాణ్యత మెరు
విద్యా ప్రమాణాలు పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ అచీవ్మెంట్ సర్వే (నాస్) ఫలితాలపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఎఫెక్ట్ పడుతున్నది.
సర్కారు స్కూళ్లల్లోని పదో తరగతి విద్యార్థులను రేవంత్రెడ్డి ప్రభుత్వం గాలికొదిలేసింది. స్పెషల్క్లాసులని హడావుడి చేస్తున్న ప్రభుత్వం విద్యార్థుల కడుపుమాడ్చుతున్నది.
దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం చుట్టేసింది. ఇండ్లు, కార్యాలయాల లోపల కూడా పొగ అలుముకున్నది. దీంతో ఢిల్లీవాసులకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది.
మన ఊరు-మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పనులకు సంబంధించి దాదా పు రూ.10 కోట్ల బిల్లులు ఏడాదికిపైగా రాకపోవడంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు తీసుకొచ్చి పనులు చేపట్టామని.. వాటికి వడ్డీలు
ఈ సాంకేతిక యుగంలోని పిల్లలు.. చదువులపై అంతగా దృష్టిపెట్టలేక పోతున్నారు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత.. టీవీలు, ఫోన్లకే అతుక్కుపోతున్నారు. అత్తెసరు మార్కులతోనే నెట్టుకొస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు మానస
కొత్త టీచర్ల రాకతో సర్కారు బడుల్లో కొంతైనా కొరత తీరుతుందని ఆశిస్తున్న తరుణంలో అంతకుమించి రిటైర్మెంట్లు జరుగనుండడం నిరాశకు గురిచేస్తున్నది. తాజా గణాంకాలను చూస్తే.. కొద్ది నెలల్లోనే ఉమ్మడి జిల్లాలోని ప
రాష్ట్రంలోని సర్కారు బడుల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ క్రమేణా తగ్గుతున్నది. మూడేండ్లలో ఏకంగా 5 లక్షలకు పైగా విద్యార్థులు తగ్గారు. గతంలో 25 లక్షలుండగా, ఇప్పుడు 20 లక్షల మందే స్కూళ్లకు వెళ్తున్నారు.
విద్యాసంస్థలు, విద్యార్థులకు ప్రకటించిన దసరా సెలవుల మజా ముగింపు దశకు చేరుకున్నది. సోమవారం నుంచి రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలు రీ ఓపెన్ కానున్నాయి. ఈ కాలేజీలకు ఈ నెల 6 నుంచి 13 వరకు దసరా సెలవులను ప్రకటించ�
పాఠశాలల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. దాదాపు 87శాతం మంది ఇందుకు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నారు. పిల్లలకు పాఠశాల దశలోనే జీవన నైపుణ్యాలను నేర్పించాలని 94శాతం మ�
పాఠశాలల సమీపంలో జంక్ఫుడ్, మత్తుపదార్థాల విక్రయాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. 100 మీటర్ల పరిధిలో ఎలాంటి జంక్ఫుడ్స్ విక్రయాలు జరుపొద్దని, డ్రగ్స్, ఆల్కహాల్, పొగాకు అమ్మకాలపై నిషేధం అమల్లో ఉంటుందన�
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో సర్కారు విద్య బలహీనమవుతున్నది. సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడంతో మండలంలోని పాఠశాలలు ఒక్కొక్కటిగా మూతబడుతున్నాయి. అధికారులు ఇష్టారీతిగా డిప్�
నిఫా వైరస్తో 23 ఏండ్ల వ్యక్తి మరణించటంతో, కేరళలోని మలప్పురం జిల్లాలో తీవ్ర భయాందోళన నెలకొన్నది. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో స్కూల్స్, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలు, సినిమా థియేటర్లను ప్రభుత్వం మూసేయి�
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసి నూతన ఆలోచనలు చేసేలా విద్యాశాఖ నిర్వహిస్తున్న ‘ఇన్స్పైర్ మనక్'పై పాఠశాలలు అంతగా ఆసక్తి చూపడం లేదు. జూలై 1 నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ �