విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని.. సైన్స్ జిజ్ఞాసను పెంపొందించేందుకు విద్యాశాఖ నిర్వహించే ఇన్స్పైర్ మానక్ పట్ల రాష్ట్రంలోని పాఠశాలలు ఆసక్తిచూపడంలేదు. నారాయణపేట, ఆదిలాబాద్, ములుగు, యాదాద్రి భ�
జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. భారీ వర్షం కారణంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డీఈవోలు ఆదేశాలు జారీచేశారు.
రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చేయి ఇచ్చింది. రాష్ట్ర బడ్జెట్లో కేవలం 7.3 శాతం నిధులే కేటాయించి నిరుత్సాహపరిచింది. రాష్ట్ర మొత్తం బడ్జెట్ 2,91,159 కోట్లు కాగా, విద్య కోసం రూ.21,281 కోట్లు
ప్రాథమిక పాఠశాలల్లోని 1, 2, 3 తరగతులను అంగన్వాడీ కేంద్రాలకు అనుసంధానం చేయకుండా అంగన్వాడీ కేంద్రాలనే ప్రాథమిక పాఠశాలల్లో కలిపి పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్(టీఆర్
యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్ సూచించారు. ఏఎం సీ గ్రౌండ్లో గురువారం యువకులకు టూ టౌన్ ఎస్ఐ రమేశ్ ఆధ్వర్యంలో గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన కల్పిం�
క్లాసులు లేవు. అసలే ఆందోళనగా ఉన్న విద్యార్థులను నిశ్చైతన్యం మరింత ఆందోళనపరిచింది. నూరుమంది విద్యార్థులు కాలినడకను బొంబాయికి బయలుదేరారు. సుందరానికేమీ తోచలేదు. వాడు రెండో టరం జీతం కట్టలేదు. ఆ డబ్బు దగ్గరు
కొన్నేండ్ల కిందట నేను ‘యుగానికొక్కడు’ అన్న వ్యాసంలో నారా చంద్రబాబు నాయుడిని శ్రీరాముడు, శ్రీకృష్ణుడితో పోల్చి వారి లాగా ఆయన కూడా ఎటువంటి అవతార పురుషుడో వివరంగా రాశాను. కానీ, బాబు గారు ఈ మధ్య మాట్లాడిన మా�
రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను గాలికొదిలేసింది. నిరుపేదలు చదివే సర్కారు పాఠశాలలను పట్టించుకోవడమే మానేసింది. కనీసం సదుపాయాలు లేకపోవడంతో స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పాఠశాలల్లో విద్యార్థుల రక్షణ, భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన చైల్డ్ సేఫ్టీ మార్గదర్శకాలు అటకెక్కాయి. బడుల్లో బాలలకు రక్షణ కరువైంది.
లేదు లేదంటూనే పాఠశాల విద్యాశాఖ బడుల రేషనలైజేషన్ను అమలుచేసింది. రేషనలైజేషన్ ప్రకారమే టీచర్లను బదిలీచేసింది. దీంతో పలు స్కూళ్లకు టీచర్లను కేటాయించలేదు.
ఆయన సర్కారు స్కూల్లో చదివారు. ప్రభుత్వ టీచర్గా పనిచేశారు. ఇప్పుడు అదే పాఠశాల విద్యాశాఖకు కమిషనర్గా నిమమితులయ్యారు. ఐఏఎస్ల బదిలీల్లో భాగంగా ఈవీ నర్సింహారెడ్డికిపాఠశాల విద్యాశాఖ కమిషనర్గా ప్రభుత్�