ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థి, అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు నేడు సీఎం రేవంత్
గుణాత్మక విద్య అందించాలంటే పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, విద్యాశాఖ అధికారు�
హైదరాబాద్లో చిన్నారులపై జరుగుతున్న వరుస ఘోరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పిల్లలను బయటకు పంపాలన్నా, బడికి పంపాలన్నా తల్లిదండ్రులు బెంబేలెత్తిపోవాల్సిన దుస్థితి నెలకొంది. రాజేంద్రనగర్ హైదర్షాగోట్ల�
తల్లిదండ్రులు జరభద్రం.. మీ పిల్లలు సేఫ్గానే ఉన్నారా? వారి ప్రవర్తనలో ఏవైన మార్పులు గమనిస్తున్నారా? ఆందోళనకర మార్పులు కనిపిస్తే పారాహుషార్. నగరంలో డ్రగ్స్ ముఠాలు చెలరేగిపోతున్నాయి. డబ్బును బట్టి గంజా�
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత డిజిటల్ విద్యను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా తెలిపారు.
ఆసియాలోనే రెండో అతిపెద్ద ఆదివాసీ వేడుక అయిన నాగోబా జాతర (Nagoba Jatara) అంగరంగ వైభవంగా కొనసాగుతున్నది. రెండో రోజైన గురువారం గిరిజన సంప్రదాయ వేడుకకు భక్తులు పోటెత్తారు. నాగోబాను దర్శించుకుని మొక్కులు తీర్చుకునేం
పాఠశాల దేవాలయం లాంటింది.. సమాజ భవిష్యత్తుకు పునాది రాయిలాంటిది.. అలాంటిది చెన్నాపురం పాఠశాల రోడ్డు విస్తరణలో పోతుందంటే.. పూర్వ విద్యార్థులు, జవహర్నగర్ వాసులు బడిని కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్�
ఒకే దేశం.. ఒకే ఐడీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అపార్( ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రి) జారీ ప్రక్రియ హైదరాబాద్ జిల్లాలో నత్తనడకన సాగుతున్నది. ఈనెల 31 వరకు వివరాలు అందించాలన
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని, అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న నిధులను సక్రమంగా వినియోగించి అభివృద్ధి పనులను పూర్తి చేయాలని మల్కాజిగిరి ఎంపీ, జిల్ల�
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 13 నుంచి 17 వరకు పాఠశాలలకు విద్యాశాఖ సెలవులిచ్చింది. ఈ నెల 11 రెండో శనివారం, 12న ఆదివారం కావడంతో అదనంగా రెండు రోజులు సెలవులొచ్చాయి.
మరో రెండు, మూడు నెలల్లో ఇంటర్, టెన్త్ పబ్లిక్ పరీక్షలు ఉన్నాయి. ప్రత్యేక సమయం కేటాయించి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాల్సిన సమయం. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తుకు ఇది ఎంతో కీలకమైన సమయం. ఇలాంట�
కనగల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం సందర్శించారు. వంటగది, పాఠశాల పరిసరాలు, వంట పాత్రలు శుభ్రం చేసే ప్రదేశాన్ని పరిశీలించారు. కిచెన్, పాఠశాల అవరణలో పరిశుభ్రత �
కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోటీపడే ఔత్సాహికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. వచ్చే మార్చిలో ఎన్నికలు జరుగనుండగా.. ఇప్పటికే ప్రచారం జోరందుకున్న�
కుకీ, మైతీ జాతుల మధ్య ఘర్షణలతో రగులుతున్న మణిపూర్లో (Manipur) క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోకుండా రాష్ట్రంలో భారీగా సైనికులను కేంద్ర ప్రభుత్వం మోహరించింది. ఈ నేపథ్య
రాష్ట్రంలో గురుకులాలు, పాఠశాలల్లో రెండు, మూడు నెలలుగా వరుస ఫుడ్ పాయిజ న్ ఘటనల నేపథ్యంలో సర్కారులో చలనం వ చ్చింది. ఇన్నాళ్లు చిన్న ఘటనలుగా చూపుతూ నిర్లక్ష్యం చేసింది.