గురుకుల విద్యాసంస్థల ద్వారా కుటుం బ సంబంధాలు బలహీనమవుతున్నట్టు ఒక స్టడీ రిపోర్టు వెల్లడించిందని, దీనిపై మరింత లోతుగా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
పాఠశాలలు పునఃప్రారంభయ్యే జూన్ 12నే విద్యార్థులకు రెండుజతల యూనిఫాంలు ఇవ్వాలి. ఇది విద్యాశాఖ అధికారుల ఆదేశాలు. కానీ అధికారుల అలసత్వం, ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ఒక జత యూనిఫాం మాత్రమే అందజేయనున్నారు.
bomb threats | దేశంలోని పలు రాష్ట్రాలకు బాంబు బెదిరింపులు (bomb threats) వస్తున్నాయి. స్కూళ్లు, ఆసుపత్రులు, ఎయిర్పోర్ట్స్ వంటి వాటిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా మరో పది స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో �
Bomb threats to schools | సోమవారం రెండు రాష్ట్రాల్లో 40కుపైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. రాజస్థాన్ రాజధాని జైపూర్లోని సుమారు 37 పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ అందాయి. అలాగే ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో�
Bomb threat | రెండు హాస్పిటల్స్కు బాంబు బెదిరింపులు వచ్చాయి. వాటిలో బాంబులు ఉన్నట్లు ఈమెయిల్ ద్వారా బెదిరించారు. దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. బాంబ్ స్క్వాడ్లతో తనిఖీలు చేపట్టారు.
పాఠశాలలు పునఃప్రారం భం అయ్యే నాటికి విద్యార్థుల సౌకర్యాల కో సం మంజూరు చేసిన నిధులతో చేపడుతున్న పనులను పూర్తి చేయాలని నిర్మల్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సూచించారు.
విద్యార్థుల పరీక్ష ఫలితాలను ఆన్లైన్లో అందించేలా విద్యాశాఖ చర్యలు తీసుకుంది. ఇప్పటికే 1నుంచి 9వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు (ఎస్ఏ-2) నిర్వహించగా.. ఫలితాలు వెల్లడించేందుకు విద్యాశాఖ అధికారులు క�
సర్కారు బడుల రూపురేఖలు మార్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే�
Summer Holidays | పాఠశాల విద్యార్థులకు ఏపీ విద్యాశాఖ గుడ్న్యూస్ చెప్పింది. ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు వేసవి సెలవులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. జూన్ 11వ తేదీ వరకు ఈ సెలవులు కొనసాగుతాయని తెలిపిం
ఒకే రాష్ట్రంలోని పాఠశాలల్లో ఒకటో తరగతి అడ్మిషన్ల వయసు విషయంలో రెం డు విధానాలు అమలవుతున్నాయి. స్టేట్ సిలబస్ స్కూళ్లకేమో ఐదేండ్లు, సీబీస్ఎస్ఈ సిలబస్ స్కూళ్లలో ఆరేండ్లకు ప్రవేశాలు కల్పిస్తున్నారు.