Schools closed | ఉత్తరాది రాష్ట్రాలను చలి గజగజ వణికిస్తున్నది. ఉత్తరప్రదేశ్, జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో చలి చంపేస్తున్నది. తెల్లవారుజామున, రాత్రి వేళల్లో అయితే జనం ఇంటి నుంచ�
దట్టమైన పొగమంచు ఉత్తర భారతాన్ని కప్పివేసింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, పశ్చిమ మధ్యప్రదేశ్ను మరో రెండు రోజులపాటు దట్టమైన పొగమంచు కమ్మేసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండడం తగదని, ప్రజా సమస్యలపై ప్రజాప్రతినిధులు చెప్పినా పట్టించుకోరా? అని పలువురు సభ్యులు ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా పరిషత్లో చైర్మన్ బండ నరేందర్రెడ్డి అధ్యక్షత�
Hijab Ban | హిజాబ్ నిషేధంపై ప్రకటన చేసిన 24 గంటలు గడవకముందే సిద్ధరామయ్య యూటర్న్ తీసుకున్నారు. తాను అలాంటి ప్రకటన చేయలేదని, అధికారులతో చర్చించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని శనివారం ప
పిల్లలతో ముందుగా అక్షరాలు దిద్దించాలి. ఆ తర్వాత రాయడం నేర్పాలి. కూడబలుక్కుని చదవడం మొదలుపెట్టగానే బొమ్మల పుస్తకాలు పరిచయం చేయాలి. దీనివల్ల వారి పదకోశం పెరుగుతుంది.
Cyclone Michaung | మిగ్జాం తుఫాను ప్రభావంతో తమిళనాడు, ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, తెలంగాణలోనూ తుఫాను ప్రభావంతో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో శుక్రవారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు సంప్రదాయ దుస్తులు ధరించి తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించారు.
ఉపాధ్యాయుల కొరత సమస్యను అధిగమించేందుకు పాఠశాల విద్యాశాఖ టీచర్లను తాత్కాలికంగా సర్దుబాటు చేస్తున్నది. జిల్లాల వారీగా డీఈవోలు అవసరాన్ని బట్టి నియమిస్తున్నారు. ఇటీవలే మల్టీజోన్ -1లో స్కూల్ అసిస్టెంట్ల
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందజేయాలన్న సదాశయంతో తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ‘సీఎం అల్పాహారం’ పథకాన్ని ప్రారంభించనున్న విషయం తెలిసిందే.
Dussehra Holidays | బతుకమ్మ, దసరా పం డుగలను పురస్కరించుకొని రాష్ట్రంలోని బడులకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. ఈ నెల 13 నుంచి 25 వరకు 13 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్ బడులకు సెలవులు ఉంటాయని తెలిపింది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 6వ తేదీ నుంచి అల్పాహారం అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఆదేశించారు.
“రైతులు బాగుంటేనే ఊరు బాగుంటుందనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన.. అందుకే వారికి కోతలు లేని కరెంటు ఇచ్చిండు, తర్వాత పె ట్టుబడికి ఇబ్బంది పడొద్దని రైతుబంధు ఇచ్చిండు..” అని దేవరకద్ర ఎమ్మెలే ఆల వెంకటేశ్వర్ర�