పిల్లలతో ముందుగా అక్షరాలు దిద్దించాలి. ఆ తర్వాత రాయడం నేర్పాలి. కూడబలుక్కుని చదవడం మొదలుపెట్టగానే బొమ్మల పుస్తకాలు పరిచయం చేయాలి. దీనివల్ల వారి పదకోశం పెరుగుతుంది.
Cyclone Michaung | మిగ్జాం తుఫాను ప్రభావంతో తమిళనాడు, ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, తెలంగాణలోనూ తుఫాను ప్రభావంతో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో శుక్రవారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు సంప్రదాయ దుస్తులు ధరించి తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించారు.
ఉపాధ్యాయుల కొరత సమస్యను అధిగమించేందుకు పాఠశాల విద్యాశాఖ టీచర్లను తాత్కాలికంగా సర్దుబాటు చేస్తున్నది. జిల్లాల వారీగా డీఈవోలు అవసరాన్ని బట్టి నియమిస్తున్నారు. ఇటీవలే మల్టీజోన్ -1లో స్కూల్ అసిస్టెంట్ల
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందజేయాలన్న సదాశయంతో తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ‘సీఎం అల్పాహారం’ పథకాన్ని ప్రారంభించనున్న విషయం తెలిసిందే.
Dussehra Holidays | బతుకమ్మ, దసరా పం డుగలను పురస్కరించుకొని రాష్ట్రంలోని బడులకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. ఈ నెల 13 నుంచి 25 వరకు 13 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్ బడులకు సెలవులు ఉంటాయని తెలిపింది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 6వ తేదీ నుంచి అల్పాహారం అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఆదేశించారు.
“రైతులు బాగుంటేనే ఊరు బాగుంటుందనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన.. అందుకే వారికి కోతలు లేని కరెంటు ఇచ్చిండు, తర్వాత పె ట్టుబడికి ఇబ్బంది పడొద్దని రైతుబంధు ఇచ్చిండు..” అని దేవరకద్ర ఎమ్మెలే ఆల వెంకటేశ్వర్ర�
రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను ఉచితంగా అందించి వారి ఉజ్వల భవిష్యత్కు బాటలు వేస్తున్నది. ఇందులో భాగంగా అన్ని హంగులతో రెసిడెన్షియల్ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ విద్యాలయాలు ఏర్ప�
‘మన బస్తీ -మన బడి’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు 80 శాతం వరకు పూర్తయ్యాయని, మిగిలిన పనులు కూడా ఈ నెల 15వ తేదీ లోగా పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్ట
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగం కీలక దశకు చేరువైంది. అంతా సాఫీగా సాగితే బుధవారం సాయంత్రం చంద్రుడిపై అడుగుపెట్టనుంది.
ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థుల్లో అభ్యసన ఫలితాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి ఉన్నతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 6 నుంచి 9వ తరగతుల విద్యార్థుల కోసం దీనిని రూపొంది�