రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను ఉచితంగా అందించి వారి ఉజ్వల భవిష్యత్కు బాటలు వేస్తున్నది. ఇందులో భాగంగా అన్ని హంగులతో రెసిడెన్షియల్ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ విద్యాలయాలు ఏర్ప�
‘మన బస్తీ -మన బడి’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు 80 శాతం వరకు పూర్తయ్యాయని, మిగిలిన పనులు కూడా ఈ నెల 15వ తేదీ లోగా పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్ట
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగం కీలక దశకు చేరువైంది. అంతా సాఫీగా సాగితే బుధవారం సాయంత్రం చంద్రుడిపై అడుగుపెట్టనుంది.
ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థుల్లో అభ్యసన ఫలితాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి ఉన్నతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 6 నుంచి 9వ తరగతుల విద్యార్థుల కోసం దీనిని రూపొంది�
గాంధీ సినిమాను అన్ని పాఠశాలల విద్యార్థులు తల్లిదండ్రులు, ప్రజలు ఉచితంగా వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు ఈనెల 24 వరకు థియేటర్లలో ప్రదర్శన ఉంటుందని అదనపు కలెక్టర్ జే.శ్రీనివాస్ తెలిపారు.
విద్యార్థి దశలోనే స్టార్టప్లుగా ఎదిగేందుకు కేంద్ర విద్యాశాఖ అద్భుత అవకాశం కల్పిస్తున్నది. పాఠశాలలో చదివే ప్రతిభావంతమైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎన్సీఈఆర్ట�
బీఆర్ఎస్ సర్కారు విద్యకు పెద్దపీట వేస్తున్నది. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నది. ‘మన ఊరు-మన బస్తీ-మన బడి’తో అదనపు తరగతి గదులు, టాయిలెట్లు, తాగునీరు వంటి 12 రకాల మౌలిక సదుపాయాలను
విద్యారంగంలో వినూత్న సంస్కరణలకు రాష్ట్ర విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది విద్యార్థుల వికాసం కోసం రెండు కార్యక్రమాలు అమలు చేయనున్నది. ఇంటర్ విద్యార్థులు స్టార్టప్లు తయారు చేసేందుకు బిజినెస్ ఇన�
పేదలకు ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వం అందించే రేషన్ బియ్యం ఇక పోషకాల గని కానున్నది. సహజంగానే రైస్ మిల్లుల్లో పాలిషింగ్ కారణంగా పోషకాలు లోపిస్తుండడంతో ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు రాష్ట్ర సర్కారు
రాష్ట్రంలో పాఠశాలల పనివేళలు మార్చుతూ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకొన్నది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యేలా మార్పులు తెచ్చింది.
న్యూఢిల్లీ: మాతృభాషలో విద్యాబోధనను ప్రోత్సహించేందుకు సెకండరీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (CBSE) కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు స్థానిక భాషల్లో విద్యా బోధన అందించేందుకు పాఠశ
Holidays to Schools | తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.