ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు బుధవారం తెరుచుకున్నాయి. వేసవి సెలవుల అనంతరం విద్యార్థుల రాకతో సందడిగా మారాయి. మొన్నటిదాకా సెలవుల్లో గడిపిన చిన్నారులంతా నిన్నటి నుంచి ఉత్సాహంగా బడిబాట పట్టారు. కొందరు తల్ల�
వేసవి సెలవుల అనంతరం సోమవారం జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు పున:ప్రారంభమయ్యాయి. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 1,018 ప్రభుత్వ పాఠశాలలు, కొన్ని పైవేటు పాఠశాలలు తెరుచుకున్నాయి.
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేదుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తోందని చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సోమవారం నియోజకవ
జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు సోమవారం పునఃప్రారంభమయ్యాయి. వేసవి సెలవుల అనంతరం విద్యార్థులు బడిబాట పట్టారు. ఉపాధ్యాయులంతా విధులకు హాజరయ్యారు. తరగతి గదులను, పాఠశాల పరిసరాలను శుభ్రం చేయించ
వేసవి సెలవులు ముగిశాయి. నేటి నుంచి బడిగంట మోగనున్నది. ఆటపాటల్లో మునిగితేలిన విద్యార్థులు ఇక బడిబాట పట్టనున్నారు. నాణ్యమైన విద్యతో పాటు ఆటలు, వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తుండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్
నేటి నుంచి బడి గంట మోగనుంది. 48 రోజుల వేసవి సెలవు ల అనంతరం పాఠశాలలు సోమవారం నుంచి పునఃప్రారంభమవుతున్నాయి. వేసవి సెలవులను సరదాగా గడిపిన విద్యార్థులు ఆటాపాటలకు గుడ్బై చెప్పి బడిబాట పట్ట నున్నారు.
వేసవి సెలవుల మజా ముగింపు దశకు చేరింది. నెలన్నర విరామం తర్వాత బడిగంటలు మోగనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 41 వేల స్కూళ్లు, గురుకులాలు, వసతిగృహాలు సోమవారం నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి.
ఆడుతూ పాడుతూ వేసవి సెలవుల్లో సరదాగా ఎంజాయ్ చేసిన విద్యార్థులు తిరిగి పుస్తకాల సంచిని చంకనేసుకొని బడికెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ నెల 12 నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు పున: ప్రారంభంకానున�
ఎండాకాలం సెలవులు ముగియడంతో నేటి నుంచి స్కూళ్లు పునః ప్రారంభం కానున్నాయి. దాదాపు
నెలన్నరపాటు ఆటపాటలతో సంతోషంగా గడిపిన పిల్లలు బడిబాట పట్టనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 4,381 ప్రభుత్వ, ప్రైవేట�
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛ కార్మికులను నియమించాలని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కరివేద మహిపాల్రెడ్డి, అరికెల వెంకటేశం కోరారు.
బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా సెక్టోరల్ అధికారులు నారాయణ, సుజాత్ ఖాన్ అన్నారు. మండలంలోని ఆడెగాం(బీ), జామిడి ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి జిల్లా సెక�
ప్రభుత్వ పాఠశాలల బలోపేతంలో కీలక భూమిక పోషించేవి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు(ఎస్ఎంసీలు). రెండేండ్ల వీటి పదవీకాలం ఈ నెల 31తో ముగియనుంది. మన ఊరు-మనబడి, మన బస్తీ- మన బడి కార్యక్రమ పనులు ఈ కమిటీల ఆధ్వర్యంలోనే �