రాష్ట్రంలోని పల్లెలు ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయి. సమైక్య పాలనలో మురికి కూపాలుగా ఉన్న గ్రామాలు స్వరాష్ట్రంలో అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నాయి. కేంద్రం ప్రకటిస్తున్న స్వచ్ఛసర్వేక్షణ్ అ�
‘రారా పోదాం.. రారా పోదాం.. స్కూలు పిలుస్తున్నది.. ఆడుకుందాం.. చదువుకుందాం.. దోస్తు రమ్మంటున్నది.’ ఇది పాఠశాల విద్యాశాఖ తొలిమెట్టు కార్యక్రమం కోసం రూపొందించిన థీమ్ సాంగ్. ఆకట్టుకునేలా ఉన్న ఈ థీమ్సాంగ్ను �
75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ప్రజలకు నాణ్యమైన విద్య అందించడంలో పాలకులు విఫలమయ్యారు. ప్రజల జీవన ప్రమాణం, వారి సామాజిక ఆర్థిక స్థితిగతులు విద్యపై మాత్రమే ఆధారపడి ఉంటాయి. ‘ప్రపంచాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధం �
ఎక్కడో పుట్టారు.. ఎక్కడో పెరిగారు.. కానీ చదువులమ్మ చెట్టు నీడ లో చేరి వారంతా ఒక్కటయ్యారు. పదేండ్లపా టు కలిసి చదువుకున్నారు. ఈ క్రమంలో విద్యా బుద్ధులు నేర్పిన పాఠశాలలో మరిన్ని వసతులు కల్పించేందుకు ముందుకొచ
2023-24 విద్యా సంవత్సరంలో భాగంగా ప్రభుత్వ, పంచాయతీరాజ్ బడుల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు ‘పఠనోత్సవం’ నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
దేశ రాజధాని న్యూఢిల్లీతోపాటు (Delhi) దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షం (Heavy Rain) కురుస్తున్నది. దీంతో ఇన్నిరోజులుగా రికార్డు స్థాయి ఎండలతో ఇబ్బంది పడిన ప్రజలకు ఉపశమనం లభించింది.
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళ వారం ఖానాపూర్లో విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
తమిళనాడు రాజధాని చెన్నైని (Chennai) భారీ వర్షం ముంచెత్తింది (Heavy rains). దీంతో గతకొన్ని రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగర వాసులకు ఉపశమనం లభించినట్లయింది.
ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన బడులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ చొరవతో సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. గతంలో ప్రభుత్వ బడుల్లోనే చదువు బాగా చెబుతారనే నమ్మకం ఉండేది.
ఉగాండాలో ఒక స్కూల్పై కొందరు తిరుగుబాటుదారులు దాడి చేసి మారణకాండను సృష్టించారు. 41 మందిని దారుణంగా చంపివేశారు. ఇందులో 38 మంది విద్యార్థులు కాగా గార్డు, మరో ఇద్దరు స్థానికులు ఉన్నారు.
సర్కారు బడులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాఠశాలల్లో తిరిగి ప్రవేశాలు పెరుగుతున్నాయి. ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంతో గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లోనూ కార్పొరేట్ స్థాయి వసతులు సమకూర్చగా, తల్
ఒకప్పుడు కనీస సౌకర్యాలు లేక అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న గిరిజన తండాలు తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ హయాంలో అన్నిరంగాల్లో దూసుకుపోతున్నాయి. ఉమ్మడి పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన గిరిజనుల సంక్షేమాని�
గ్రంథాలయ శాఖలో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) భారీ సంస్కరణలు తీసుకొచ్చారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indra Reddy) అన్నారు. పోటీ పరీక్షల అభ్యర్థులకు గ్రంథాలయాల్లో (Library) మెటీరియల్ అందుబాటులో ఉంచామని, డిమాండుకు అ�
ప్రస్తుతం పాఠశాలలు తిరిగి ప్రారంభమైనందున జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలలు, వసతి గృహాలు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఆహారంలో నాణ్యతను కొనసాగించాలని జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి సూచించారు. జిల్లా పరిష�