2023-24 విద్యా సంవత్సరంలో భాగంగా ప్రభుత్వ, పంచాయతీరాజ్ బడుల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు ‘పఠనోత్సవం’ నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
దేశ రాజధాని న్యూఢిల్లీతోపాటు (Delhi) దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షం (Heavy Rain) కురుస్తున్నది. దీంతో ఇన్నిరోజులుగా రికార్డు స్థాయి ఎండలతో ఇబ్బంది పడిన ప్రజలకు ఉపశమనం లభించింది.
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళ వారం ఖానాపూర్లో విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
తమిళనాడు రాజధాని చెన్నైని (Chennai) భారీ వర్షం ముంచెత్తింది (Heavy rains). దీంతో గతకొన్ని రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగర వాసులకు ఉపశమనం లభించినట్లయింది.
ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన బడులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ చొరవతో సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. గతంలో ప్రభుత్వ బడుల్లోనే చదువు బాగా చెబుతారనే నమ్మకం ఉండేది.
ఉగాండాలో ఒక స్కూల్పై కొందరు తిరుగుబాటుదారులు దాడి చేసి మారణకాండను సృష్టించారు. 41 మందిని దారుణంగా చంపివేశారు. ఇందులో 38 మంది విద్యార్థులు కాగా గార్డు, మరో ఇద్దరు స్థానికులు ఉన్నారు.
సర్కారు బడులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాఠశాలల్లో తిరిగి ప్రవేశాలు పెరుగుతున్నాయి. ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంతో గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లోనూ కార్పొరేట్ స్థాయి వసతులు సమకూర్చగా, తల్
ఒకప్పుడు కనీస సౌకర్యాలు లేక అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న గిరిజన తండాలు తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ హయాంలో అన్నిరంగాల్లో దూసుకుపోతున్నాయి. ఉమ్మడి పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన గిరిజనుల సంక్షేమాని�
గ్రంథాలయ శాఖలో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) భారీ సంస్కరణలు తీసుకొచ్చారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indra Reddy) అన్నారు. పోటీ పరీక్షల అభ్యర్థులకు గ్రంథాలయాల్లో (Library) మెటీరియల్ అందుబాటులో ఉంచామని, డిమాండుకు అ�
ప్రస్తుతం పాఠశాలలు తిరిగి ప్రారంభమైనందున జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలలు, వసతి గృహాలు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఆహారంలో నాణ్యతను కొనసాగించాలని జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి సూచించారు. జిల్లా పరిష�
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు బుధవారం తెరుచుకున్నాయి. వేసవి సెలవుల అనంతరం విద్యార్థుల రాకతో సందడిగా మారాయి. మొన్నటిదాకా సెలవుల్లో గడిపిన చిన్నారులంతా నిన్నటి నుంచి ఉత్సాహంగా బడిబాట పట్టారు. కొందరు తల్ల�
వేసవి సెలవుల అనంతరం సోమవారం జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు పున:ప్రారంభమయ్యాయి. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 1,018 ప్రభుత్వ పాఠశాలలు, కొన్ని పైవేటు పాఠశాలలు తెరుచుకున్నాయి.
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేదుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తోందని చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సోమవారం నియోజకవ
జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు సోమవారం పునఃప్రారంభమయ్యాయి. వేసవి సెలవుల అనంతరం విద్యార్థులు బడిబాట పట్టారు. ఉపాధ్యాయులంతా విధులకు హాజరయ్యారు. తరగతి గదులను, పాఠశాల పరిసరాలను శుభ్రం చేయించ