విద్యాబుద్దులతో,ఆటపాటలతో ఆనందంగా సాగే బాల్యదశ ప్రతి మనిషి జీవితంలో మరపురాని మధుర స్మృతిగా నిలుస్తుంది. ఈ కార్పొరేట్ విద్యా ప్రపంచంలో పిల్లలను యంత్రాలుగా మలిచే తల్లిదండ్రులు, తమ ప్రత్యేకత నిలుపుకోవడా�
కార్పొరేట్కు దీటుగా రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడులను బలోపేతం చేస్తున్నది. మన ఊరు - మన బడిలో భాగంగా అన్ని వసతులు కల్పిస్తున్నది. విద్యార్థులను చదువుతోపాటు ఆట పాటల్లోనూ ఉత్తమంగా తీర్చిదిద్దుతున్నది. ఇక బ
రానున్న వేసవి సెలవులను సద్వినియోగం చేసుకొనే దిశగా విద్యాశాఖ అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారు. ఈ సెలవుల్లో ప్రభుత్వ బడులు, కాలేజీల్లో మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. విద్యాసంస్థలు మళ్ల
‘రాజధాని నగరంలో వీధి వీధి నాదే నాదే’ అంటాడు నటుడు ఆశిష్ విద్యార్థి. ఈ ఢిల్లీబాబుకు అక్కడి గల్లీల్లో తిరగడం అంటే సరదా! ఆ ముచ్చట్లు పదుగురితో పంచుకోవడం ఇంకా సరదా! నటుడిగానే మనకు తెలిసిన ఆశిష్ విద్యార్థి హ
Heat Wave Alert | దేశవ్యాప్తంగా ఎండ తీవ్రత (Heat Wave) పెరిగింది. పలు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లోనూ ఎండలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం (Delhi government) అప్రమత్తమైంది. వేడ�
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఏటా సర్కార్ విద్యాసంవత్సరం ఆరంభానికి మునుపే యూనిఫాం అందజేస్తున్నది. దీనిలో భాగంగా వచ్చే విద్యాసంవత్సరానికి ఈ నెల 24కి జిల్లాకు యూనిఫాం చేరుకున్నది.
H3N2 Virus Spike | హెచ్3ఎన్2 వైరస్ విజృంభిస్తున్నది. (H3N2 Virus Spike) ఈ వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఇన్ఫ్లుఎంజా కేసుల తీవ్రత పెరిగింది. హెచ్3ఎన్2 వైరస్కు సంబంధించి 79 కేసులు పాజ�
ఎండాకాలం వచ్చేసింది. వేసవి ఆరంభంలోనే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో పాఠశాల విద్యాశాఖ ఒంటిపూట బడులను నిర్ణయించింది. బుధవారం నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఆఫ్డే స్కూల్స్ ప్రారంభంకానున్నాయి.
TS Schools | రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహిం చాలని విద్యాశాఖ నిర్ణయించింది. వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొంటూ సోమ వారం ఉత్తర్వులు జారీ చేసింది.
విద్యార్థులు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని మండల విద్యాధికారి వసంతకుమారి సూచించారు. మేడ్చల్ పట్టణంలోని సెయింట్ పాట్రిక్ స్కూల్లో సైన్స్ దినోత్సవం
తెలంగాణ ప్రభుత్వం నిరంతర విద్యుత్ను సరఫరా చేస్తూ ప్రజల మెప్పు పొందుతున్నది. కొన్ని పల్లెల్లో సాంకేతిక సమస్యలు తలెత్తి విద్యుత్కు అంతరాయం ఏర్పడుతున్న కారణంగా సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేసేలా మహి�
ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు పక్కా ప్రణాళికలు అమలు చేస్తున్నది
తెలంగాణ రాష్ట్ర సర్కార్ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ఎక్కువ పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను చేరువ చేసింది.