‘మన ఊరు-మన బడి’, ‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమంలో భాగంగా సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న 700 ప్రభుత్వ పాఠశాలలను బుధవారం ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజ�
సీఎం కేసీఆర్ వల్లనే ప్రభుత్వ విద్య బలోపేతమైందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. కార్పొరేట్కు దీటుగా సర్కారు స్కూళ్లను తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కిందని స్పష్టం చేశారు.
దోమకొండ మండల కేంద్రంలో మనఊరు- మనబడి నిధులతో ఆధునీకరించిన పలుగడ్డ ప్రాథమిక పాఠశాలను జడ్పీటీసీ తిర్మల్గౌడ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ప్రభుత్వం �
విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా కందుకూరు మండలం రాచులూరు గ్రామంలో నిర్మించిన �
పేద పిల్లలు చదువుకునే బడులు మంచిగుండాలన్న సీఎం కేసీఆర్ సారు ఆలోచనలతో మేము కూడా పనుల నిర్వా హణలో ఎటువంటి రాజీ పడలేదు. పూర్తి స్థాయిలో నాణ్యాతా ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తి చేశాం.
ప్రభుత్వ బడులకు మంచి రోజులు వచ్చాయి. విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘మనఊరు-మనబడి’ కార్యక్రమానికి మార్చి 8, 2022లో శ్రీకారం చుట్టింది.
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని గంట్లకుంట ప్రాథమికోన్నత పాఠశాలకు రూ.10.49 లక్షల నిధులు కేటాయించారు. వీటితో పాఠశాలకు రంగులు, నేమ్బోర్డు, తరగతి గదులకు మరమ్మతు పనులు చేసి సకల వసతులతో సర్వాంగ సుందరంగా �
గతంలో వసతులు లేక వి ద్యార్థుల సంఖ్య తగ్గింది. రాష్ట్రప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’ కింద సర్కారు పా ఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతో నేడు కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చెందడం అభినందనీయం.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు మన బడి’ పనులను మంగళవారం వరకు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అన్నారు.
ఉపాధ్యాయులు మహిళలా, పురుషులా అన్న దానితో నిమిత్తం లేకుండా వారిని ‘సర్' లేదా ‘మేడమ్' అని సంబోధించే బదులు ‘టీచర్' అని పిలవాలని కేరళ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సూచించింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు