విద్యా వ్యవస్థ పటిష్టత కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు - మన బడి’ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. అందులో భాగంగా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని సూచించ�
ప్రభుత్వ పాఠశాలలు, ఎంఆర్సీలు, సీఆర్సీల నిర్వహణకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను ఖర్చు చేసే విషయంలో పాత విధానానికి స్వస్తి పలికి కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది.
Cyclone Mandous | బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాను ఇవాళ తెల్లవారుజామున తీవ్ర తుఫాన్గా రూపు మార్చుకుని తీరం వైపు దూసుకొస్తోంది. దాంతో భారత వాతావరణ కేంద్రం అధికారులు తమిళనాడులోని మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జా�
ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్యతోపాటు అత్యుత్తమ సౌకర్యాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. మొదటి విడుతలో జిల్లాలో 251 స్కూళ్లను బాగు చేయాలని ఎంపిక చేశారు. ఇ�