సర్దుబాటులో భాగంగా ఆదేశాలు ఒకే ప్రాంగణంలోని టీచర్లకూ వర్తింపు హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : సర్దుబాటులో భాగంగా పాఠశాల విద్యాశాఖ అధికారులు పిల్లలున్న స్కూళ్లకు టీచర్లను బదిలీ చేస్తున్నారు.
హిందూ ఇతిహాసాలలో శ్రీ మహావిష్ణువు ఎనిమిదో అవతారం శ్రీకృష్ణుడి జన్మదినం. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. శ్రీ కృష్ణుడు దేవకీ వసుదేవులకు శ్రావణ మాసం కృష్ణ ప
పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన ఆహారం ప్రత్యేక దృష్టి పెట్టింది. సంక్షేమ వసతి గృహాలు, గురుకుల హాస్టళ్లలో మెనూపై నిఘా పెట్టింది. ఎప్పటికప్పుడు తనిఖీ �
రాష్ట్ర వ్యాప్తంగా బీసీ గురుకులాల్లో తనిఖీల కోసం ఐదు ప్రత్యేక బృందాలను నియమించింది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. వర్షాకాల నేపథ్యంలో హాస్టళ్లల
ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) రూపొందించిన పాఠ్యాంశాలను రాష్ట్రంలోని సర్కార్ బడిపిల్లలకు బోధించనున్నారు. టిస్ సంస్థ... కనెక్టెడ్ లెర్నింగ్ ఇనిషియేటివ�
మైనార్టీ విద్యార్థులకు గురుకులాలు వరంగా మారాయి. ఐదు నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వం ఉచితంగా నాణ్యమైన విద్యనందిస్తున్నది. జిల్లాలో ఆరు గురుకులాలను నెలకొల్పి సకల సౌకర్యాలను కల్పించింది. విశాలమైన భవనం, క్రీ�
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో ఈ నెల 29న ప్రారంభం కానున్న శ్రావణ మాసం కోటి కుంకుమార్చనకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకోవాలని సినీ నటి మంచు లక్ష్మి పిలుపునిచ్చార�
నాణ్యత లేని బియ్యాన్ని వెంటనే మార్చండి అధికారులకు మంత్రి గంగుల ఆదేశం హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పాఠశాలల్లో నిల్వ ఉన్న బియ్యాన్ని పరిశీలించాలని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ �
సీఎం కేసీఆర్ బీసీలకు విద్యా ప్రదాతగా మారారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. రాష్ట్రంలో ఏటా కొత్త గురుకులాలను ఏర్పాటుచేస్తూ మొత్తంగా ప్రస్తుతమున్న 281 గురుకులాలను రెట్టింపు చేస్తామన�
జిల్లాలో ప్రభుత్వం అందించే ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. జిల్లా వ్యాప్తంగా 2022-23 విద్యా సంవత్సరంలో మొత్తం 1,96,303 విద్యార్థులు ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. వారికి 11,25,888 పాఠ్యపుస్�
Fuel Crisis | గత కొన్ని నెలలుగా శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నది. నిత్యావసరాల ధరలు చుక్కలను తాకడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలను చమురు కొరత (Fuel Crisis) వేధిస్తున్నది. రేషన్ విధానంలో పెట్రోల�
ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్గా దీటుగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని వర్ధన్నపేట ఎమ్మె ల్యే అరూరి రమేశ్ అన్నారు. మన బస్తీ-మన బడి కార్యక్రమంలో భా గంగా 3వ డివిజన్ పైడిపల్లి ప్
బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ఉచితంగా భోజన వసతితోపాటు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాలకు విశేష స్పందన లభిస్తున్నది. కార్పొరేట్ స్థాయిలో అత్యుత్తమ బోధన అందడమ
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ముం దుకు సాగుతున్నదని ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండలంలోని