మైనార్టీ విద్యార్థులకు గురుకులాలు వరంగా మారాయి. ఐదు నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వం ఉచితంగా నాణ్యమైన విద్యనందిస్తున్నది. జిల్లాలో ఆరు గురుకులాలను నెలకొల్పి సకల సౌకర్యాలను కల్పించింది. విశాలమైన భవనం, క్రీ�
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో ఈ నెల 29న ప్రారంభం కానున్న శ్రావణ మాసం కోటి కుంకుమార్చనకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకోవాలని సినీ నటి మంచు లక్ష్మి పిలుపునిచ్చార�
నాణ్యత లేని బియ్యాన్ని వెంటనే మార్చండి అధికారులకు మంత్రి గంగుల ఆదేశం హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పాఠశాలల్లో నిల్వ ఉన్న బియ్యాన్ని పరిశీలించాలని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ �
సీఎం కేసీఆర్ బీసీలకు విద్యా ప్రదాతగా మారారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. రాష్ట్రంలో ఏటా కొత్త గురుకులాలను ఏర్పాటుచేస్తూ మొత్తంగా ప్రస్తుతమున్న 281 గురుకులాలను రెట్టింపు చేస్తామన�
జిల్లాలో ప్రభుత్వం అందించే ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. జిల్లా వ్యాప్తంగా 2022-23 విద్యా సంవత్సరంలో మొత్తం 1,96,303 విద్యార్థులు ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. వారికి 11,25,888 పాఠ్యపుస్�
Fuel Crisis | గత కొన్ని నెలలుగా శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నది. నిత్యావసరాల ధరలు చుక్కలను తాకడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలను చమురు కొరత (Fuel Crisis) వేధిస్తున్నది. రేషన్ విధానంలో పెట్రోల�
ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్గా దీటుగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని వర్ధన్నపేట ఎమ్మె ల్యే అరూరి రమేశ్ అన్నారు. మన బస్తీ-మన బడి కార్యక్రమంలో భా గంగా 3వ డివిజన్ పైడిపల్లి ప్
బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ఉచితంగా భోజన వసతితోపాటు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాలకు విశేష స్పందన లభిస్తున్నది. కార్పొరేట్ స్థాయిలో అత్యుత్తమ బోధన అందడమ
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ముం దుకు సాగుతున్నదని ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండలంలోని
ప్రధాని మోదీ కర్ణాటక పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శించింది. రాజధాని బెంగళూరులో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న నేపథ్యంలో దాదాపు 75 పాఠశాలలు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలకు సెల�
విద్యారంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మన ఊరు-మన బడి ద్వారా మూడేండ్లలో రూ.25 వేల కోట్లతో బడులను ప్రభుత్వం బాగు చేస్తున్నదని తెలిపారు.
ప్రశ్నాపత్రం రూపకల్పనపై వారంలో స్పష్టత హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): పదో తరగతి విద్యార్థులకు ఈ ఏడాది తెలుగు వార్షిక పరీక్షలను సంబంధిత బోర్డులే నిర్వహిస్తాయి. మిగతా పేపర్లకు నిర్వహించినట్టుగానే స�
సర్కార్ బడులు సరికొత్తగా మారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘మన ఊరు/ బస్తీ- మన బడి’ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలే మారిపోతున్నాయి. పాఠశాలలను బలోపేతం చేసి ప్రైవేట
‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. నాణ్యమైన విద్యనందిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా చేపడుతున్న ఈ కార్యక్రమంతో పాఠశాలలకు మహర్దశ రా�