పెట్రోల్, డీజిల్ను కొనడానికి డబ్బుల్లేక శ్రీలంక ప్రభుత్వం శుక్రవారం బడులకు సెలవు ప్రకటించింది. అత్యవసర సేవల విభాగాల్లో ఉన్నవారు తప్ప ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ కార్యాలయాలకు రావొద్దని ఆదేశించింది
‘మన ఊరు- మన బడి’తో మౌలిక వసతులు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి మూసాపేట, మే 14 : ప్రభుత్వ బడుల్లో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర�
కార్పొరేట్ను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘మనఊరు-మనబడి’ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం గజ�
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఆదివారం నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. ఈ ఏడాది జూన్ 12న ఆదివారం రావడంతో జూన్ 13 నుంచి పాఠశాలలను పునఃప్రారంభించాలని నిర్ణయించారు.
న్యూఢిల్లీ : పెరుగుతున్న కొవిడ్ కేసుల మధ్య ఢిల్లీ ప్రభుత్వం మహమ్మారిని ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టింది. పాఠశాలలను మూసివేకుండా కరోనా కట్టడి కోసం కొత్తగా మార్గదర్శకాలను సిద్ధం చేసింది. పాఠశాలల్లో ప్రత
ప్రభుత్వ పాఠశాలలు మనుగడ సాగించాలంటే ఆంగ్ల మాధ్యమంలో బోధన తప్పనిసరిగా మారిందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి అన్నారు. బుధవారం కూకట్పల్లి జడ్పీహెచ్ఎస్, పీఎన్ఎం ఉన్నత పాఠశాలల్లో
మన ఊరు-మన బడి పథకంలో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయనున్న ఇం గ్లిష్ మీడియం బోధనకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు కొనసాగిస్తుంది. అందులో భాగంగానే స్కూల్ టీచర్లందరికీ ఇంగ్లిష్ మీడియం బోధన ఏ విధం�
రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి సర్కార్ పాఠశాల్లో ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించాలని ప్రకటించిన నేపథ్యంలో ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులను కొనసాగిస్తున్నారు
ఏండ్ల తరబడి ఆ పాఠశాలలో సమస్యలు తిష్ట వేశాయి. మౌలిక వసతుల కొరత వేధిస్తున్నది. వాటి పరిష్కారానికి రూ. లక్షలు ఖర్చు చేయాల్సి ఉన్నది. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సమస్యల పరిష్కారానికి ఎ
బెంగళూరు: పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు వెంటనే ఆయా స్కూళ్లకు వెళ్లారు. బాంబు స్క్వాడ్తో తనిఖీలు చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో శుక్రవారం ఈ ఘటన జరిగింది. నగరంలోని సుమారు ఏడు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు - మన బడి పథకంలో భాగంగా జిల్లాలో 239 పాఠశాలల్లో అభివృద్ధి పనులు ఏప్రిల్లో ప్రారంభం కాబోతున్నాయి. స్కూళ్ల అభివృద్ధి ప్రతిపాదనలను మండలాల వారీగా కలెక్టర్�
హైదరాబాద్ : రాష్ట్రంలో ఇటీవల భారీగా ఎండలు మండుతున్నాయి. బుధవారం పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు పెరిగాయి. అత్యధికంగా కుమ్రంభీం జిల్లాల్లో కెరిమెరిలో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ క్రమంలో ర�
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సాంఘిక సంక్షేమ గురుకులాల వల్ల సమాజంలో గొప్ప మార్పు వచ్చిందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి పేర్కొన్నారు. ఢిల్లీలోని జేఎన్యూలాంటి విశ్వవిద్యాలయాల్ల�