రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు - మన బడి పథకంలో భాగంగా జిల్లాలో 239 పాఠశాలల్లో అభివృద్ధి పనులు ఏప్రిల్లో ప్రారంభం కాబోతున్నాయి. స్కూళ్ల అభివృద్ధి ప్రతిపాదనలను మండలాల వారీగా కలెక్టర్�
హైదరాబాద్ : రాష్ట్రంలో ఇటీవల భారీగా ఎండలు మండుతున్నాయి. బుధవారం పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు పెరిగాయి. అత్యధికంగా కుమ్రంభీం జిల్లాల్లో కెరిమెరిలో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ క్రమంలో ర�
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సాంఘిక సంక్షేమ గురుకులాల వల్ల సమాజంలో గొప్ప మార్పు వచ్చిందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి పేర్కొన్నారు. ఢిల్లీలోని జేఎన్యూలాంటి విశ్వవిద్యాలయాల్ల�
ప్రైవేట్ పాఠాశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పరచ డంతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని ఎంపీపీ ఏనుగు సుదర్శన్రెడ్డి అన్నారు. మండల పరిధి కాచవాన�
రాష్ట్రప్రభుత్వం చేపట్టిన మౌలిక వసతుల కల్పన, ఇంగ్లిష్ మీడియం విద్య, సాఫ్ట్ స్కిల్స్ తదితర చర్యలతో ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ వేగంగా పెరుగుతున్నది. 2020-21లో 44.9 శాతం ఎన్రోల్మెంట్ ఉండగా, 2021-22లో 46.2
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల భవనాల పటిష్ఠతకు అధికారులు చర్యలు చేపట్టారు. మన ఊరు-మన బడి పథకంలో భాగంగా భవనాల పైకప్పుల మరమ్మతులకు ప్రణాళికలు రూపొందించారు. స్కూళ్లవారీగా సర్వే నిర్వహించిన అధికారులు పలు స�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ రానున్నదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనతో విద్యాబోధన మరిం
విద్యావసతుల కల్పనలో తెలంగాణ రాష్ట్రం జాతీయ సగటును తలదన్నే స్థాయిలో ఉన్నది. రాష్ట్రంలో సగటున 147 మంది విద్యార్థులకు ఒక పాఠశాల ఉన్నది. 23 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు. రాష్ట్ర అర్థగణాంకశాఖ రూపొందించి�
ఇంజినీర్ల పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠశాలల సమగ్రాభివృద్ధికి పకడ్బందీ ప్రణాళిక సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి పథకం పక్కగా అమలుకు వివిధ ప్రభుత్వశాఖల్లోని పది ఇంజినీరింగ్ విభా�
హిజాబ్ వివాదం నేపథ్యంలో మూతపడ్డ పాఠశాలలు సోమవారం తెరుచుకున్నాయి. గత వారం రోజులుగా ఉడిపి, దక్షిణ కన్నడ, బెంగళూరు జిల్లాల్లో హిజాబ్ అంశంపై ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. సోమవారం స్కూళ్లలో సాధారణ హాజరు �
బెంగళూరు : కర్ణాటకలో హిజాబ్ వివాదం నేపథ్యంలో మూసివేసిన పాఠశాలలు సోమవారం నుంచి తెరుచుకున్నాయి. 10వ తరగతి వరకు క్లాస్లు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో పిల్లలు పాఠశాలలకు తర