యూసుఫ్గూడ ప్రభుత్వ ఇంగ్లిష్ మీడియంలో 1095 మంది విద్యార్థులు పది ఫలితాలలో 2018, 2019లో వందశాతం ఫలితాలు ఐఐటీ మద్రాసు, ట్రిపుల్ఐటీ బాసరకు ఎంపికైన విద్యార్థులు ‘మన ఊరు-మనబడి’ పథకంలో భాగంగాఇంగ్లిష్ మీడియం బోధన అ
మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన ఉత్తర్వులు జారీచేసిన విద్యాశాఖ స్వాగతించిన ఉపాధ్యాయ సంఘాలు మూడోవేవ్లో 23 రోజులపాటు సెలవులు హైదరాబాద్, జనవరి 29 : విద్యాసంస్థలను మంగళవారం నుంచి పునః ప్రారంభించాలని రాష్�
Night curfew | కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి రాష్ట్రంలో విధించిన నైట్ కర్ఫూని (Night Curfew) తమిళనాడు ప్రభుత్వం ఎత్తివేసింది. శుక్రవారం రాత్రి నుంచి కర్ఫ్యూని ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
కార్పొరేట్కు దీటుగా కొత్తపేట ప్రాథమికోన్నత పాఠశాల కోటి రూపాయలతో అందమైన భవనాన్ని నిర్మించిన ఎన్నారై ఈ ఒక్క ఏడాదే 256 కొత్త అడ్మిషన్లతో 356కి చేరిన విద్యార్థుల సంఖ్య తాగునీరు మొదలు… ప్రతి చిన్న అవసరానికీ అ�
Tamil Nadu Schools Reopen | కరోనా థర్డ్ వేవ్ కారణంగా మూతపడిన పాఠశాలలు మళ్లీ తెరుచుకోనున్నాయి. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మళ్లీ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల్లో తరగతులు పునః ప్రారంభించనున్నట్లు
శంషాబాద్ రూరల్ : మండలంలోని ముచ్చింతల్లో ప్రధాని కార్యక్రమానికి జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాలమాకుల గ్రామంలో ఉన్న తెలంగాణ మోడల్ పాఠశాల వద్ద రోడ్డును వెడల్పు చేస్తున్న సంబంధిత వ్యక్తులు మిషన్
తొలి విడతలో తాగునీటి కల్పనకు రూ.5 కోట్లు ప్రభుత్వ పాఠశాలల్లో సంప్లు, స్టీల్ ట్యాంకులు హైదరాబాద్, జనవరి 24 : మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల దాహార్తిని తీర్చేందుకు విద్యాశాఖ సమాయత్తమవుతున్�
మన ఊరు.. మన బడి తొలి విడతలో నిర్మాణం 9,123 స్కూళ్లలో రూ.3,497.62 కోట్ల వ్యయం కొత్తగా నిర్మించే తరగతి గదులకు దాతల పేర్లు పనుల పర్యవేక్షణ పాఠశాల నిర్వహణ కమిటీలకే మొత్తం వ్యయంలో 15% రివాల్వింగ్ ఫండ్ ఒకట్రెండు రోజుల్ల�
నోడల్ అధికారిగా సువర్ణవినాయక్ హైదరాబాద్, జనవరి 11 : విద్యార్థి దశలోనే పఠనాభిలాషను ప్రోత్సహించేందుకు పాఠశాలల్లో 100 రోజుల రీడింగ్ క్యాంపెయిన్ను నిర్వహించనున్నారు. బాలవాటిక (శిశు) నుంచి 8వ తరగతి వరకు గల �
దమ్మపేట : దమ్మపేట గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు బుధవారం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. దమ్మపేట పీహెచ్సీ వైద్యులు శ్రీహర్ష ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది 15 ఏళ్లు నిండిన 214 మందివిద్యా�
Holidays for educational institutions from jan 8 to 16th : CM KCR | తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సెలవులు ప్రకటించారు. ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు
Covid restrictions: కరోనా కేసుల సంఖ్య గత నాలుగైదు రోజుల నుంచి వేగంగా పెరుగుతున్నది. వారం క్రితం దేశంలో రోజువారీ కేసులు కేవలం ఆరు వేలు నమోదుకాగా.. ఇవాళ ఆ సంఖ్య
ముంబై: టాటా ఇండస్ట్రీస్కు చెందిన టాటా క్లాస్ ఎడ్జ్ (టీసీఈ) సరికొత్త మార్కెటింగ్ ప్రచారాన్ని ప్రారంభించింది. ‘పడ్నే కా సహీ తరీఖా’ పేరుతో ను టాటా స్టడీ క్యాంపెయిన్ ను విడుదల చేసింది. 2021లో టాటా స్టడీని పా�
TikTok Fear | ప్రఖ్యాత వీడియో షేరింగ్ యాప్ టిక్టాక్. దీన్ని భారత్లో బ్యాన్ చేశారు కానీ, అమెరికా సహా చాలా దేశాల్లో ఇప్పటికీ ఈ యాప్ అందుబాటులోనే ఉంది. ఈ క్రమంలోనే బాగా పాపులర్ అయిన