బన్సీలాల్పేట్ : పేదలందరికీ నాణ్యమైన విద్య అందించాలని, విద్య ఒక్కటే పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును అందిస్తుందని నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్ అన్నారు. బన్సీలాల్పేట్ డివిజన్, భోలక్�
చెన్నై : తన కుమారుడి(11) స్కూల్ వాట్సాప్ గ్రూప్లో అశ్లీల చిత్రాలు, వీడియోలను షేర్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన తమిళనాడులోని అవధి సబర్బ్ ప్రాంతంలో వెలుగుచూసింది. నిందితుడిని ప్రైవ�
జూలూరుపాడు: తరగతి గదుల్లో ఉపాధ్యాయులెవరూ సెల్ఫోన్ వాడొద్దని జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ అన్నారు. మండలంలోని వినోభానగర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, పడమటనర్సాపురం గ్రామంలోని జిల్లాపరిషత్ సెక�
టీఎస్ యుటీఎఫ్లో సభ్యత్వం తీసుకుని ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని జిల్లా టీఎస్ యుటీఎఫ్ అధ్యక్షుడు తిమ్మన్న అన్నారు. బుధవారం పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాల�
చండ్రుగొండ: విద్యార్దులు తప్పనిసరిగా మాస్క్ ధరించి పాఠశాలకు హాజరుకావాలని డీపీఎంఓ వెంకటేశ్వరరావు సూచించారు. బుధవారం మద్దుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వ�
వరదలపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష | వరదలు, రహదారులు, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హన్మకొండ కలెక్టర్లో బుధవారం సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప
చండ్రుగొండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్దుల హజరుశాతం రోజురోజుకి పెరుగుతుందని జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలన�
ప్రతి రోజు కొవిడ్ నిబంధనలతో పాటు పారిశుధ్య పనులు చేపట్టాలి కలెక్టర్ అనుమతితో సెలవులు తీసుకోవాలి అధికారులను ఆదేశించిన కలెక్టర్ నిఖిల వికారాబాద్ : ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు ఈ నెల 1 నుంచి ప్�
ముదిగొండ : రాజకీయనాకుడికి ఓట్లు తగ్గితే ఎన్నికల్లో ఓడిపోయినట్లే స్కూల్లో విద్యార్థులు తగ్గితే ఉపాధ్యాయులు కూడా ఓడిపోయినట్లేనని ఖమ్మంజిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. పాఠశాలల్లో భౌతిక తరగతులు ప్రార�
ఎర్రుపాలెం: పాఠశాలలు పునఃప్రారంభమైన సందర్భంగా బుధవారం ఎర్రుపాలెం మండలంలోని మీనవోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను జడ్పీసీఈవో వింజం వెంకటఅప్పారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని ఉ�
దుమ్ముగూడెం : మండల పరిధిలోని అచ్యుతాపురం ఎంపీపీఎస్ పాఠశాలలో 27 మంది విద్యార్థులకు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఏజే ప్రభాకర్ తన తండ్రి జాన్ జ్ఞాపకార్ధం బుధవారం స్కూల్ బ్యాగులు, నోటుపుస్తకాలు, పెన్ను
Dharmendra Pradhan: ఇవాళ్టి నుంచి ఆఫ్లైన్ బోధన మొదలైంది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
గాండ్లపేట్ గ్రామం నుంచి ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్న ఏడుగురు విద్యార్థులను సర్పంచ్ మామిడి సౌజన్య, పాలకవర్గం సభ్యులతో కలిసి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు.