జనగామ: మండలంలోని పలు పాఠశాలలను డీఈవో రాము శనివారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. వడ్లకొండ, ఓబుల్ కేవ్వాపూర్, సిద్దెంకి పాఠశాలలను ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ప�
ఖమ్మం : స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్-2021 సంబంధించిన పోస్టర్ను జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమమాన్ని స్కూల్ ఇన్నోవేషన్ సెల్, యూనిసెఫ్, ఇంక్విలాబ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున�
ఖమ్మం : సమ్మెటివ్ అసెస్మెంట్-1 ప్రశ్నాపత్రాలను ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించాలని జిల్లా విద్యాశాఖాధికారి సిగసారపు యాదయ్య సూచించారు. బుధవారం ఖమ్మంలోని రిక్కాబజార్ పాఠశాలలో డీసీఈబీ ఆధ్వర్యంలో ఎస్ఏ-1 �
చెన్నారావుపేట : ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం సిలబస్ పూర్తి చేయాలని జిల్లా ప్రభుత్వ పరీక్షల అధికారి ఉండ్రాతి సృజన్తేజ అన్నారు. మండలంలోని కోనాపురం, ఉప్పరపల్లి గ్రామాల హైస్
హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): 2021-22 విద్యాసంవత్సరానికి మధ్యాహ్న భోజన పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.17.22 కోట్లు మంజూరుచేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా సోమవారం జీవో
బన్సీలాల్పేట్ : పేదలందరికీ నాణ్యమైన విద్య అందించాలని, విద్య ఒక్కటే పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును అందిస్తుందని నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్ అన్నారు. బన్సీలాల్పేట్ డివిజన్, భోలక్�
చెన్నై : తన కుమారుడి(11) స్కూల్ వాట్సాప్ గ్రూప్లో అశ్లీల చిత్రాలు, వీడియోలను షేర్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన తమిళనాడులోని అవధి సబర్బ్ ప్రాంతంలో వెలుగుచూసింది. నిందితుడిని ప్రైవ�
జూలూరుపాడు: తరగతి గదుల్లో ఉపాధ్యాయులెవరూ సెల్ఫోన్ వాడొద్దని జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ అన్నారు. మండలంలోని వినోభానగర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, పడమటనర్సాపురం గ్రామంలోని జిల్లాపరిషత్ సెక�
టీఎస్ యుటీఎఫ్లో సభ్యత్వం తీసుకుని ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని జిల్లా టీఎస్ యుటీఎఫ్ అధ్యక్షుడు తిమ్మన్న అన్నారు. బుధవారం పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాల�
చండ్రుగొండ: విద్యార్దులు తప్పనిసరిగా మాస్క్ ధరించి పాఠశాలకు హాజరుకావాలని డీపీఎంఓ వెంకటేశ్వరరావు సూచించారు. బుధవారం మద్దుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వ�
వరదలపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష | వరదలు, రహదారులు, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హన్మకొండ కలెక్టర్లో బుధవారం సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప
చండ్రుగొండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్దుల హజరుశాతం రోజురోజుకి పెరుగుతుందని జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలన�
ప్రతి రోజు కొవిడ్ నిబంధనలతో పాటు పారిశుధ్య పనులు చేపట్టాలి కలెక్టర్ అనుమతితో సెలవులు తీసుకోవాలి అధికారులను ఆదేశించిన కలెక్టర్ నిఖిల వికారాబాద్ : ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు ఈ నెల 1 నుంచి ప్�